Andhra Pradesh Politics

సెక్రటేరియట్ ఖర్చుల్లో దాగి ఉన్న నిజం ఏంటి..? షాక్‌కు గురిచేసే లెక్కలు!

ఆంధ్రప్రదేశ్‌లో సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన ఖర్చులపై ప్రస్తుతం తీవ్ర చర్చ కొనసాగుతోంది. ప్రజా ధన వినియోగంలో పారదర్శకత ఉండాలనే అవసరం మధ్య, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లెక్కలు అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి. అసలు ...

హామీలు ఇచ్చి మోసం చేశాడా?.. బాబుపై జగన్ సంచలన దాడి

ఒంగోలు నియోజకవర్గంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ ...

హెరిటేజ్‌కు భారీ రాయితీలు… జీఓ 57 వెనుక అసలు కథ ఏమిటి?

చంద్రబాబు ప్రభుత్వము జారీ చేసిన జీఓ 57 ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్ సంస్థకు భారీగా రాయితీలు ఇవ్వడం, అవి ప్రత్యేకంగా రూపొందించబడినవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వెనుక ఉన్న ...

వివేకా మరణం తర్వాత సునీతకు వందల కోట్ల ఆస్తి ఎలా చేరింది?.. బయటపడుతున్న అసలు నిజం!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసు కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా కుటుంబ ఆస్తి తగాదాల దిశగా కూడా మలుపు తిరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ...

జగన్ పాలనలో సంక్షేమం – అభివృద్ధి కలిసి ముందుకు : నీతి ఆయోగ్ ధృవీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలనలో సంక్షేమం మరియు అభివృద్ధి రెండూ సమాంతరంగా ముందుకు సాగుతున్నాయని 2023–24 రాష్ట్ర ఆర్థిక సర్వే, నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన పురోగతి ...

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పేరు విషయంలో క్రెడిట్ ఎవరిది?

నెల్లూరు జిల్లాకు పొట్టిశ్రీరాములు పేరు పెట్టడం ఒక్కసారిగా జరిగిన నిర్ణయం కాదు. ఈ అంశం మొదట రాజకీయ హామీగా ప్రారంభమై, తరువాత అసెంబ్లీలో చర్చలకు దారితీసి, చివరకు ప్రభుత్వ నిర్ణయంగా అమల్లోకి వచ్చింది. ...

డ్రగ్స్‌ కలకలం: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ ఘటనతో టీడీపీ పరువు బజారునపడిందా?

ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ హైదరాబాద్‌లో డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడిన ఘటన రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పటికే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌, నకిలీ మద్యం దందా పెరుగుతోందనే విమర్శలు ...

సీబీఐ ఎవరినో కాపాడుతోంది అన్న సునీత ఆరోపణల్లో గందరగోళం.. టైమ్‌పై పొరపాటు బయటపడింది

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై ఆయన కుమార్తె సునీత చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సీబీఐ ఎవరినో కాపాడాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై దర్యాప్తు సంస్థ ...

అప్పుల కుప్పలు.. బయటపడుతున్న బాబు సర్కారు అప్పుల లెక్కలు

రాష్ట్రంలో అప్పుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాగ్ (CAG), ఆర్‌బీఐ గణాంకాలు మరియు ప్రభుత్వ జీవోలు పరిశీలిస్తే రాష్ట్రం తీసుకున్న అప్పుల పరిమాణం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ పరిధిలో తీసుకున్న ...

డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పేరు… మోయినాబాద్ ఫార్మ్ హౌస్ రైడ్‌తో రాజకీయాల్లో సంచలనం

ఒకవైపు కల్తీ మద్యం ఘటనలు, మరోవైపు మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న అధికార తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మరో వివాదం తలెత్తింది. ఈసారి డ్రగ్స్ వినియోగం ఆరోపణలతో ఏలూరు ...