Andhra Pradesh Politics
📰 సచివాలయ వ్యవస్థ లక్ష్యం ఏమైంది…? ఉద్యోగులను ఇలా వినియోగించడం వెనుక అసలు నిజం ఏమిటి?
ప్రజలకు వారి గ్రామాల్లోనే సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన సచివాలయ వ్యవస్థ, ఇప్పుడు పూర్తిగా తన లక్ష్యాన్ని కోల్పోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాలనలో ప్రాధాన్యతలు మారిపోతున్నాయా అనే ప్రశ్నలు ప్రజల్లో ...
📰సిద్ధార్థ లూత్రాకు ₹55 లక్షలు… ఖజానా ఖాళీ అంటున్న చంద్రబాబు ప్రభుత్వం!
“సిద్ధార్థ లూత్రాకు ₹55 లక్షల ఫీజులు చెల్లించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…” Siddharth Luthra 55 Lakh Fees AP Govt విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖర్చులపై ...
అటకెక్కిన ఆరోగ్యశ్రీ… గాలిలో దీపంలా మారిన పేదల ప్రాణాలు!
ఆంధ్రప్రదేశ్లో పేదలకు ప్రాణాధారంగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో పడింది. ఒకప్పుడు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించిన ఈ పథకం… ఇప్పుడు బకాయిల భారంతో, నిర్వహణ లోపాలతో నిర్వీర్యమవుతోందనే ...
ఉద్యోగులపై ఉక్కుపాదం… రాత్రి కాపలా డ్యూటీలతో సచివాలయ సిబ్బంది అవమానం?
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులను ప్రజాసేవ కోసం నియమించిన ప్రభుత్వ లక్ష్యం ఏమైంది? ప్రస్తుతం పెట్రోల్ బంకులు, ఘాట్లు, పార్కింగ్ ప్రాంతాల్లో రాత్రి డ్యూటీలకు నియమించడం వెనుక అసలు కారణాలు ఏమిటి? ...
📰 “ఇక్కడే దొరికిపోయారా..? అదానీ–గూగుల్ డేటా సెంటర్ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న గోప్య ఒప్పందాల నిజం!”
Adani Google Data Center AP వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ ప్రాజెక్టుల పేరుతో భూముల కేటాయింపులపై తీవ్ర వివాదం నెలకొంది. ప్రభుత్వ ఉత్తర్వులు, కంపెనీల ...
భూములిచ్చిన గ్రామాన్నే బంధించారా..? డేటా సెంటర్ కోసం పోలీసుల పహారా ఎందుకు!
Andhra Pradesh లో data center land issue AP లో భాగంగా… విశాఖ పరిసరాల్లో డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరుతో భూములు ఇచ్చిన గ్రామం ఇప్పుడు పోలీసుల నిఘాలో ఉండాల్సిన పరిస్థితి ...
🧨 ఆంధ్రజ్యోతి డబుల్ గేమ్ బహిర్గతం..? అదానీ పెట్టుబడులపై ద్వంద్వ వైఖరి బయటపడిందా!
Adani data center Andhra Pradesh lo ippudu pedda political vivadam ga maarindi. ఏపీ రాజకీయాల్లో మీడియా పాత్రపై ఎప్పటినుంచో అనుమానాలు ఉన్నాయి. కానీ అదే విషయాన్ని ఒకే అంశంపై, ...
క్రెడిట్ దోపిడీలో బాబు గిగా స్పీడ్..! విశాఖ డేటా సెంటర్ అసలు కథ బయటపడిందా?
మొన్న ఎన్టీపీసీ గ్రీన్ పవర్, నిన్న రెన్యూ పవర్, నేడు డేటా సెంటర్..! విశాఖ కేంద్రంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకోవడంలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పీడ్ ...
🧨 “ఎయిర్పోర్ట్లో హత్యాయత్నం… కానీ నిజాలు దాచారా?” – ఎన్ఐఏ దర్యాప్తుపై జగన్ తరఫు సంచలన ఆరోపణలు
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసు మళ్లీ హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేసిన జాతీయ ...














