Andhra Pradesh Politics
రాజధాని పేరుతో వేల కోట్ల అప్పులు.. చివరికి ప్రజల జేబుకే భారం! సెల్ఫ్ ఫైనాన్స్ మాటలన్నీ గాలికేనా?
“అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు… ఒక్క రూపాయి కూడా ప్రజలపై భారం పడదు” అని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతూ వచ్చారు. రాజధాని కోసం తీసుకునే రుణాలను ...
భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్పై జగన్ ఫైర్.. “కంట్రిబ్యూషన్ మా ది.. క్రెడిట్ మాత్రం బాబుదా?”
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం నేపథ్యంలో క్రెడిట్ రాజకీయాలు మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రాజెక్టు పూర్తి కావడానికి అసలు పునాది వేసింది, అడ్డంకులు తొలగించింది, భూసేకరణ పూర్తి చేసింది, ...
టీడీపీ కార్యాలయాలకు కారుచౌకగా ప్రభుత్వ భూములా? నెలలోనే నాలుగు కేటాయింపులపై తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూముల కేటాయింపులు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయం నిర్మాణం కోసం అర ఎకరం ప్రభుత్వ భూమిని అత్యల్ప లీజు ...
2024–25 కాగ్ గణాంకాలు ఏమి చెబుతున్నాయి? బాబు ప్రభుత్వ పనితీరుపై విపక్షాలు లేవనెత్తిన ప్రధాన ప్రశ్నలు ఇవే
ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ ప్రభుత్వ ఆర్థిక పనితీరుపై రాజకీయ విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ (Comptroller and Auditor General – CAG) గణాంకాలను ఉటంకిస్తూ విపక్షాలు ...
నేతన్న నేస్తంపై అబద్ధాల ప్రచారం..! బాబు సర్కార్ను టార్గెట్ చేస్తూ మరో ఫేక్ నేరేటివ్? అసలు నిజాలు ఇవే
నేతన్న నేస్తంపై ఫేక్ ప్రచారం? చెనేత కార్మికులకు రూ.25 వేలే ఇచ్చారా? పూర్తి ఫ్యాక్ట్ చెక్ టీడీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం కింద కేవలం రూ.25 వేలే ఇచ్చిందని, చెనేత రంగాన్ని నిర్వీర్యం ...
పవన్ కళ్యాణ్ బాబుకి ఝలక్ ఇచ్చారా? కేబినెట్కు డుమ్మా… “ఎవరికివారే యమునా తీరే” !
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మరోసారి రాజకీయ చర్చకు దారితీసిన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకాలేదు. అదే ...
భూ దందాకు గ్రీన్ సిగ్నలా? జీవో 444తో వేల ఎకరాల ప్రభుత్వ భూములపై కన్నేసిన అధికార వ్యవస్థ!
భూముల సంరక్షణ పేరుతో తెచ్చిన జీవో నెం.444 ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్రబిందువైంది. ప్రభుత్వ భూములు, 22ఏ జాబితాలో ఉన్న ఆస్తులు, దేవాదాయ, వక్ఫ్, ఏపీఐఐసీ, మారిటైమ్ సంస్థల భూముల రక్షణకు ...
కూటమి పాలనపై పెరుగుతున్న అసంతృప్తి.. ప్రతి సమస్యకు జగన్నే ఆశ్రయిస్తున్న ప్రజలా?
న్యాయం కోసం ప్రతి వర్గం అడుగులు జగన్ వైపే.. ప్రజల ఆశగా మారిన ప్రతిపక్ష నేత? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అనేక వర్గాల ప్రజలు తమ సమస్యలకు ...
తిరుపతిలో మరో భూ కబ్జా వివాదం.. “టీడీపీ ఇన్చార్జే మా స్థలం కబ్జా చేశారు”.. మహిళా కార్యకర్త సంచలన ఆరోపణలు
తిరుపతిలో మరోసారి భూ కబ్జా ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అధికార టీడీపీకి చెందిన మహిళా కార్యకర్తే పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ...
నిందితులే పాలకులైతే నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యమేనా? చంద్రబాబు, నారాయణ, రవీంద్ర కేసులను సీబీఐ–ఈడీకి అప్పగించాలంటూ హైకోర్టులో సంచలన అఫిడవిట్
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన పలు ఆర్థిక కుంభకోణాల దర్యాప్తుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ నేత రవీంద్ర తదితరులకు సంబంధించిన కేసుల్లో ...














