Andhra Pradesh Politics
₹40 వేల ప్రోత్సాహకం… కానీ ఒక పిల్లాడిని పెంచడానికి నిజంగా ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రజాసభలో మూడో బిడ్డ పుట్టిన కుటుంబాలకు ₹30,000, నాలుగో బిడ్డకు ₹40,000 నగదు ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. జననాల రేటు తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ...
జగన్ కట్టించిన భవనాలు నిలబడ్డాయి… మరి ‘ప్రపంచ స్థాయి’ అమరావతి ఎందుకు ఒరిగిపోతోంది..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మరోసారి నిర్మాణాల నాణ్యత అంశం హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు గత ప్రభుత్వం చేపట్టిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మెడికల్ కాలేజీలు, నాడు-నేడు పనులు, పేదల ఇళ్ల ...
ఆర్టీసీ ప్రైవేటీకరణపై పెరుగుతున్న చర్చ.. ఉచిత బస్సు పథకం కారణమా?
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ భవిష్యత్తుపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ఉచిత బస్సు పథకం అమలుతో ఆర్టీసీపై ఆర్థిక భారం పెరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, సంస్థ భవిష్యత్తుపై ...
గన్నవరం ఉండగానే అమరావతికి 4,618 ఎకరాల ఎయిర్పోర్ట్ ఎందుకు బాబు..?
అమరావతి రాజధాని చుట్టూ మరోసారి భారీ భూసేకరణ చర్చ మొదలైంది. గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయంగా లేదా విస్తరణలో భాగంగా అమరావతి ప్రాంతంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఏకంగా 4,618 ఎకరాల భూమిని ...
ఆంధ్రలో పెట్రోల్ దోపిడీనా..? గుజరాత్లో ₹97.. ఏపీలో మాత్రం ₹113 ఎందుకు..?
“ఇంధనం పొదుపు చేయండి.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండి” అంటూ మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అదే మాటలను రాష్ట్ర కూటమి నాయకులు కూడా గొప్పగా చెబుతున్నారు. కానీ ప్రజలు ...
ప్రధాని పొదుపు మంత్రం.. ఢిల్లీలో సీఎం నివాసానికి రూ.6.50 కోట్ల విలాస హంగులు?
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టిన సమయంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రధాని కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ...
కడప సర్కిల్ వివాదంపై నిజాలేంటి..? “వైఎస్సార్సీపీ కుట్ర” కథనాల్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి?
కడపలో సర్కిల్ పేరు మార్పు వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ ఘటనపై కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న కథనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ చెక్కు ...
పచ్చ మేతలకు భారీ ఉపాధి.. లేక ప్రజాధనం దోపిడీ..?
విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ పనులపై సంచలన ఆరోపణలు విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం చందులూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. సుమారు రూ.3 కోట్ల ...
బలవర్ధక బియ్యానికి బంద్..? రేషన్ వ్యవస్థలో అసలు ఆట ఇదేనా!
రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంపై ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. గత జగన్ ప్రభుత్వం పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, ఐరన్ కలిపిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ...














