Andhra Pradesh Politics
పోలవరంపై కేంద్రం మరోసారి బాంబు పేల్చింది.. 41.15 మీటర్లకే పరిమితం! అసలు లక్ష్యానికి చంద్రబాబు సర్కారు ఉరి?
పోలవరం రిజర్వాయర్ కాదు.. బ్యారేజే! పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక స్పష్టత ఇచ్చింది. పోలవరం నీటి నిల్వ 41.15 మీటర్లకే పరిమితమని కేంద్రం తేల్చిచెప్పింది. ఒకవైపు వేల కోట్ల రూపాయల ...
టీడీపీ ప్రచారానికి భారీ షాక్!.. జగన్ను కలిసిన దేవరపల్లి హోటల్ నిర్వాహకురాలు.. “మమ్మల్ని బెదిరించి అలా చెప్పించారు” సంచలన వ్యాఖ్యలు!
టీడీపీ ప్రచారం బట్టబయలైందా?.. జగన్ను కలిసి అసలు నిజం చెప్పిన వరలక్ష్మి కుటుంబం దేవరపల్లి ఘటనపై టీడీపీ చేపట్టిన ప్రచారానికి కొత్త మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ...
బాబు పాలన రైతులకు హానికరం.. పొగాకు రైతుల కన్నీళ్లు చూస్తే ప్రభుత్వం సిగ్గుపడాలి: దేవరపల్లిలో జగన్ ఫైర్
దేవరపల్లిలో జనసంద్రం మధ్య రైతుల పక్షాన జగన్ గళం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన భారీ ప్రజాసందోహం మధ్య ...
రామకొండపై రావణ సైన్యం..! రామస్థూపాన్ని మట్టుబెడుతున్నారా? రాంబిల్లిలో అక్రమ తవ్వకాలపై తీవ్ర ఆరోపణలు
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన రామకొండ ఇప్పుడు భారీ వివాదానికి కేంద్రంగా మారింది. భద్రాచలం కంటే ముందే శ్రీరాముడు సేదతీరిన ప్రదేశంగా స్థానికంగా విశ్వసించే ఈ కొండపై, ఎలాంటి ...
“నీ కేబినెట్ను శుభ్రం చేసుకో బ్రో”.. లోకేశ్కు ఎన్ఆర్ఐ డాక్టర్ శైలా బహిరంగ సవాల్.. మంత్రిపై సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అమెరికాలోని డల్లాస్కు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్, ప్యూర్ సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ శైలా తాళ్లూరి సోషల్ మీడియాలో చేసిన పోస్టు తీవ్ర చర్చకు ...
భారతి సిమెంట్స్పై ‘పచ్చ’ పగ! లైమ్స్టోన్ మైనింగ్కు అడ్డుకట్ట.. ఉత్పత్తి నిలిపే కుట్ర? పరిశ్రమలపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపా?
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, పరిశ్రమలకు భద్రత ఉందా? రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన అంతర్జాతీయ కంపెనీలకే రక్షణ లేకుంటే కొత్త పెట్టుబడిదారులు ఎలా ముందుకు వస్తారు? ఇటీవల అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమపై వివాదం ...
ఆ భూమిపూజ చెల్లదమ్మా..! పీవీ సింధు అకాడమీపై లోకేశ్ ‘క్రెడిట్ పాలిటిక్స్’.. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టుకు మళ్లీ శంకుస్థాపన!
విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ చుట్టూ మరోసారి రాజకీయ దుమారం రేగింది. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో భూమి కేటాయింపు పూర్తై, పీవీ సింధు స్వయంగా తన ...
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి 100 సీట్లు తెస్తామన్నారు.. చివరికి 50 సీట్లతోనే సరిపెట్టిన బాబు సర్కార్?
ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు విషయంలో గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం మరోసారి విమర్శల పాలవుతోంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు తీసుకొస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ...














