Andhra Admin
ఎక్స్గ్రేషియా కుదించి.. బోట్లకు పరిహారం ఎగ్గొట్టి.. గంగపుత్రులను గాలికొదిలేసిన బాబు సర్కార్?
సముద్రాన్నే నమ్ముకుని జీవించే మత్స్యకారులపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సముద్ర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియాను కుదించడమే కాకుండా, కోట్ల రూపాయల విలువైన ...
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతి.. 100 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్, వైద్య కళాశాలలపై మళ్లీ రాజకీయం
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 2026-27 విద్యా సంవత్సరానికి 100 ఎంబీబీఎస్ సీట్లతో నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అనుమతి లభించింది. దీంతో వెనుకబడిన ప్రాంతంలో ప్రభుత్వ వైద్య ...
ఉద్యోగులకు రెండేళ్లుగా ‘గుండు’ సున్నా? డీఏలు బంద్.. ఐఆర్ లేదు.. పీఆర్సీ లేదు.. రూ.37 వేల కోట్ల నష్టం అంటూ ఉద్యోగ సంఘాల తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల అంశం మరోసారి రాజకీయంగా హాట్టాపిక్గా మారింది. రెండేళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏలు, మధ్యంతర భృతి (IR), కొత్త వేతన ...
ఆగిన రాజధాని రైతు గుండె.. ప్రభుత్వ ఒత్తిళ్లే పద్మనాభరెడ్డి ప్రాణం తీశాయా? కుమారుడు ఉజ్వల్ సంచలన ఆరోపణలు
అమరావతి రాజధాని ప్రాంతంలో భూసమీకరణ, భూ స్వాధీనం వ్యవహారం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి మృతి చెందడం తీవ్ర ...
అమరావతి విస్తరణ పేరిట మరో 50 గ్రామాల్లో 1.75 లక్షల ఎకరాల భూసమీకరణ..? సీఆర్డీఏ వివరణతో వెలుగులోకి వచ్చిన వివరాలు
అమరావతి విస్తరణకు భారీ ప్రణాళిక.. మరో 50 గ్రామాల్లో 1.75 లక్షల ఎకరాల ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదన అమరావతి రాజధాని విస్తరణ అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 29 ...
“మాజీ మంత్రికే ఓటు లేదు..! ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వంపై డాక్టర్ శనక్కాయల అరుణ తీవ్ర ఆగ్రహం”
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాలపై మరోసారి తీవ్ర వివాదం రాజుకుంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకురాలు డాక్టర్ శనక్కాయల అరుణకే ఓటు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 45 ఏళ్లుగా ప్రతి ...
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్.. 100 ఎంబీబీఎస్ సీట్లకు ఆమోదం.. జగన్ కృషి ఫలించిందా?
పల్నాడు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఆమోదం తెలిపింది. ...
నాడు ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అంటూ భయపెట్టారు… నేడు ‘నక్ష’ పేరుతో అదే విధానమా? కూటమి ద్వంద్వ వైఖరిపై తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణల అంశం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై “ప్రజల భూములు లాక్కుంటారు”, “పట్టాదారుల హక్కులు ...
ఆర్టీసీ రూటు.. ప్రైవేటు ‘రేటు’! అస్మదీయులకే పెత్తనం.. ఆర్టీసీ ఖజానాపై భారీ భారం?
ఆర్టీసీ రూటు.. ప్రైవేటు ‘రేటు’! ఈ-బస్సుల పేరుతో అస్మదీయులకు అడ్డగోలు లాభాలా ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ-బస్సుల విధానాన్ని ...









