Andhra Pradesh Politics

జగన్ హయాంలో కోవిడ్‌లో టాప్‌గా ఉన్న ఏపీ… ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఇంధన కొరతగా ఎందుకు మారింది?

ఒకప్పుడు కోవిడ్ వంటి ప్రపంచ సంక్షోభంలో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆంధ్రప్రదేశ్…ఇప్పుడు అదే రాష్ట్రంలో ఇంధనం కోసం ప్రజలు క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?ఈ మార్పు వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి ...

🔥 లోకేశ్ శాఖలో గందరగోళం… ₹1,079 కోట్ల ప్రాజెక్ట్‌లోనే కంపెనీల పేర్లు మార్చేసిన జీవోలు!

ఆంధ్రప్రదేశ్‌లో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ప్రభుత్వం… అదే సమయంలో అధికారిక జీవోలలోనే భారీ తప్పులు చేస్తోంది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ ...

🟡 విశాఖపై రెండు మాటలు… అధికారానికో కథ, ప్రజలకో నిజమా?

“మీరు ఏది చెబితే అదే నిజం” అనే పరిస్థితి ఏర్పడితే…ప్రజలు వినేది నిజమా? లేక కథనా? అనే సందేహం తప్పదు. విశాఖ విషయంలో కూడా ఇదే ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తోంది.ఒకే నగరాన్ని… ...

“అప్పుడు ‘శ్రీలంక’ అంటారా… ఇప్పుడు ‘సింగపూర్’ అంటారా? అప్పుల నిజం ఎక్కడ?”

పాలన మారితే మాటలు కూడా మారిపోతాయా…? లేక పరిస్థితులు మారినా, ప్రశ్నలు అడిగేవాళ్లు కనిపించకపోవడమే నిజమా…? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. అప్పులపై ద్వంద్వ వైఖరి… ఎవరి కోసం ...

ఎవరిది విజన్…? ఎవరిది విధ్వంసం…?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో “విజన్ vs విధ్వంసం” అనే చర్చ మరోసారి ముందుకు వచ్చింది. ఒకవైపు కరోనా వంటి ప్రపంచ విపత్తును ఎదుర్కొన్న ప్రభుత్వ పనితీరు… మరోవైపు ఎలాంటి పెద్ద సంక్షోభం లేకుండానే భారీ ...

గూగుల్ కోసం భూములు తీసుకున్నారు… రైతులకు పరిహారం మాత్రం ఎక్కడ?

అభివృద్ధి పేరుతో భారీ ప్రాజెక్టులు తీసుకురావడం ఒకటైతే… అదే పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం మరోటి. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ పేరుతో జరుగుతున్న భూసేకరణ ...

సింగపూర్ టూర్ తప్పా… దావోస్ టూర్ గొప్పా? రాధాకృష్ణ ద్వంద్వ వైఖరి బయటపడిందా?

రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ అదే విషయం సందర్భానుసారం మారిపోతే… అది ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. తాజాగా మంత్రుల విదేశీ పర్యటనలపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ వైఖరి… గతంలో ...

సింగపూర్ టూర్‌కు డబ్బులు ఉన్నాయి… కానీ ఆరోగ్యం, విద్య మాత్రం భారమా!?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఖర్చుల ప్రాధాన్యతలపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ప్రజలకు అత్యవసరమైన ఆరోగ్యం, విద్య, సంక్షేమ రంగాలకు నిధులు లేవని చెబుతున్న పరిస్థితిలో… అదే ప్రభుత్వం సింగపూర్ టూర్‌లు, భారీ నిర్మాణాల ...

హనీట్రాప్‌ మాఫియా బట్టబయలు: టీడీపీ నేతల అండతో కోట్ల దోపిడీ

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ రంగంలో మరో సంచలన అంశం బయటపడింది. “హనీట్రాప్‌” పేరుతో మహిళలను ఎరగా ఉపయోగించి, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేసి కోట్ల రూపాయలు దోచుకున్న ముఠా వ్యవహారం తీవ్ర చర్చకు దారి ...

నాగార్జున యూనివర్సిటీ నిధులు ఎక్కడికి? రూ.100 కోట్లు ఇచ్చిన నిజం బయటపడుతుందా?

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యాసంస్థల పరిస్థితిపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా Acharya Nagarjuna University (ఏఎన్‌యూ) నిధుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది. వర్సిటీ నిధులు ప్రభుత్వానికి మళ్లించారనే ...