Andhra Pradesh Politics
భోగాపురం ఎయిర్పోర్టుపై క్రెడిట్ వార్.. ‘పునాది జగన్ వేస్తే.. ప్రచారం చంద్రబాబు చేసుకుంటున్నారా?’
భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్పై రగులుతున్న రాజకీయ పోరు.. “అంతా తానే చేశానంటున్న చంద్రబాబు.. అసలు నిజాలు ఇవే” భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా ...
జత్వానీ కేసులో సంచలన మలుపు.. CID ఛార్జ్షీట్తో కూటమి కుట్రలు బట్టబయలు.. IPS అధికారులపై తప్పుడు ప్రచారం బయటపడిందా?
ముంబై జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీ కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో జత్వానీని వేధించారని ఆరోపిస్తూ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున రాద్దాంతం చేయగా.. ...
దుశ్శాసన పాలనపై రగిలిన రణనేత్రి.. గుంటూరు ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆగ్రహ జ్వాలలు
10 వేల లంచం ఇవ్వలేదన్న కారణంతో మహిళను వివస్త్రను చేశారనే ఆరోపణలు.. టీడీపీ నేతపై రాష్ట్రవ్యాప్తంగా మహిళల కన్నెర్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన గుంటూరు మహిళ అవమాన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు ...
సాయికృష్ణ లాకప్ డెత్ కథ కంచికే? బూడిద లేకుండానే కర్మకాండలు.. ముందుకు కదలని SIT విచారణపై తీవ్ర అనుమానాలు
ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు రోజురోజుకూ మరిన్ని అనుమానాలకు కేంద్రంగా మారుతోంది. పోలీస్ కస్టడీలో మృతి చెందిన యువకుడికి న్యాయం జరుగుతుందనే ఆశతో కుటుంబ సభ్యులు, ప్రజలు ...
రామాయపట్నం పోర్టులో రూ.4,929 కోట్ల స్కామ్? ప్రజాధనంతో కట్టిన పోర్టును రూ.1,500 కోట్లకే అప్పగిస్తున్నారా? జగన్ సంచలన ఆరోపణలు
రామాయపట్నం పోర్టుపై భారీ కుంభకోణం జరుగుతోందా? మాజీ సీఎం జగన్ సంచలన ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామాయపట్నం పోర్టు చుట్టూ మరోసారి రాజకీయ దుమారం రేగింది. ప్రజల డబ్బుతో వేల కోట్ల ...
వెలుగులో ఉన్న ఆంధ్రప్రదేశ్ను చీకట్లలోకి నెట్టారా? ఈ ఒక్క పోలికే కూటమి పాలనపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది!
“చీకట్లు నుంచి వెలుగులోకి వచ్చామని చెబుతున్నారు… కానీ నిజంగా రాష్ట్రం వెలుగులోకి వచ్చిందా? లేక వెలుగులో ఉన్న ఆంధ్రప్రదేశ్ను మళ్లీ చీకట్లలోకి నెట్టారా?” ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇదే చర్చ సాగుతోంది. కూటమి ...
మత్స్యకారులకు మరో వెన్నుపోటు! జువ్వలదిన్నె హార్బర్ను ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు సర్కార్ టెండర్లు
ప్రజల సొమ్ముతో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ప్రారంభించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. మత్స్యకారుల అభివృద్ధి కోసం వేల కోట్ల ...
‘శవ రాజకీయాలు’ ఎవరివి?.. ముద్రగడ ఘటనతో మళ్లీ రగులుతున్న రాజకీయ వివాదం.. జగన్ను లక్ష్యంగా చేసుకున్న ప్రచారమా?
ముద్రగడ పద్మనాభం కుటుంబానికి సంబంధించిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ముద్రగడ కుమార్తె తన తండ్రి భౌతికకాయాన్ని చూడకుండా అడ్డుకున్నారనే ఆరోపణలతో టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య మాటల ...
కొందరికే ‘తల్లికి వందనం’.. మిగిలిన 22.65 లక్షల మంది విద్యార్థులు ఎక్కడ..? మద్యం ఆదాయం పెంచి.. సంక్షేమానికి కోతేనా?
“అందరి తండ్రులకి ఇంధనం… కొందరి తల్లులకే వందనం..!“ ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి అర్హ ...














