ఆంధ్ర పోలిటిక్స్

వెలిగొండ ప్రాజెక్ట్ వైఎస్సార్ హయాంలో టన్నెల్ పనుల పురోగతి

వెలిగొండ ఎవరి ఘనత? చరిత్రను తవ్వితే కాదు.. టన్నెల్‌ను తవ్విన లెక్కలు చూస్తే సమాధానం వైఎస్సార్‌దే!

వెలిగొండ ప్రాజెక్ట్‌ విషయంలో “మాదే ఘనత.. మేమే చేశాం” అంటూ రాజకీయ ప్రచారం చేసుకునే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. కానీ ప్రచారాలకు కాదు.. ప్రభుత్వ రికార్డులకు, నిర్మాణ పనుల లెక్కలకు విలువ ఇస్తే ...

సంజీవని పథకం రూ.350 కోట్ల కాంట్రాక్టుపై ఆరోపణలు

‘సంజీవని’ ముసుగులో అసలు స్కెచ్ ఏంటి? రూ.350 కోట్ల కాంట్రాక్టుపై అనుమానాలెందుకు?

ఆరోగ్య రంగంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టాల్సిన కార్యక్రమం చుట్టూ ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఆధారంగా కార్యక్రమానికి రూపకల్పన చేయడం, అదే సంస్థతో ...

అక్రమ మైనింగ్‌పై హైకోర్టు కీలక తీర్పు

అక్రమ మైనింగ్‌కు హైకోర్టు చెక్.. జగన్ సర్కార్ సవరణలకు క్లీన్ చిట్! అసలు ఏం జరిగింది?

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పు.. గత సింగిల్ జడ్జి ఉత్తర్వులు కొట్టివేత.. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట నిబంధనల సవరణలకు సమర్థింపు ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మైనింగ్‌పై హైకోర్టు సంచలన ...

ఉద్యోగులకు వెన్నుపోటు.. రూ.40 వేల కోట్ల బకాయిలు

ఉద్యోగులకు వెన్నుపోటు.. పీఆర్సీ లేదు, ఐఆర్‌ లేదు.. రూ.40 వేల కోట్ల బకాయిలు ఎక్కడికి?

కమిషనర్‌ను తప్పించి కాలయాపన.. పెండింగ్‌లో 5 డీఏలు.. పాత బేసిక్‌పైనే గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌ లెక్కలు.. ఒక్కో ఉద్యోగికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నష్టం? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ...

పంచదార్ల కొండ నో మైనింగ్ జోన్‌గా ప్రకటించిన ప్రభుత్వం

పంచదార్ల కొండపై కూటమి సర్కారుకు దిమ్మతిరిగే షాక్‌.. వైఎస్సార్‌సీపీ పోరాటానికి తలొగ్గి ‘నో మైనింగ్ జోన్’!

పవిత్ర పంచదార్ల కొండను పిండి పిండి చేయాలనుకున్న మైనింగ్ మాఫియాకు చివరకు బ్రేక్ పడింది. కొండను కాపాడాలని వైఎస్సార్‌సీపీ చేపట్టిన అలుపెరగని పోరాటం, భారీ నిరసనలు, కేంద్ర మంత్రులకు చేసిన ఫిర్యాదులు, పార్లమెంట్‌లో ...

బీసీలకు 34% రిజర్వేషన్లు – జగన్ ప్రభుత్వం GO MS No.176

బీసీల 34% రిజర్వేషన్లకు బ్రేక్ వేసింది ఎవరు? జగన్‌ GO నుంచి చంద్రబాబు వ్యతిరేకత వరకు అసలు కథ ఇదే!

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం… ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన టీడీపీ నేత… రిజర్వేషన్లు 50 శాతానికి మించాయంటూ హైకోర్టులో కేసు… చివరకు బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి ...

వెలిగొండ నిర్వాసితుల ఓటు హక్కు పై ఆందోళన

‘గూడు’ జారితే ఓటు గల్లంతేనా? వెలిగొండ నిర్వాసితుల ఓటు హక్కుపై పెరుగుతున్న ఆందోళన!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ 7,270 నిర్వాసిత కుటుంబాల్లో కలవరం.. 22–24 వేల ఓటర్ల భవిష్యత్తుపై స్పష్టత ఏదీ? వెలిగొండ నిర్వాసితుల ఓటు హక్కు వెలిగొండ ప్రాజెక్టు కోసం తమ సొంత ఊళ్లు, ...

సింహాచలం కొండ డేటా సెంటర్ ప్రతిపాదనపై ప్రశ్నలు

సింహాచలం కొండపై డేటా సెంటర్‌ ఏర్పాటు..! పవిత్ర గిరిప్రదక్షిణ కొండను అప్పగించడంపై ఆర్‌ఎస్‌ఎస్‌ సీరియస్‌.. కూటమి సర్కార్‌పై పెరుగుతున్న ప్రశ్నలు!

విశాఖపట్నానికి రక్షకుడిగా, సాక్షాత్తూ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి కొండగా భక్తులు భావించే సింహాచలం కొండపై డేటా సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదన ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఏటా లక్షలాది మంది భక్తులు ...

చంద్రబాబు బెయిల్ న్యాయ ఫీజులు రూ.15.8 కోట్ల వివాదం

బాబు గారి బెయిల్‌ బాగా కాస్ట్లీ బాసు.. రూ.15.8 కోట్ల ఫీజుల వెనుక అసలు కథేంటి?

బాబు గారి బెయిల్‌.. బాగా కాస్ట్లీ బాసు! చంద్రబాబు బెయిల్ న్యాయ ఫీజులుచంద్రబాబు నాయుడుకు సంబంధించిన కేసుల్లో న్యాయవాదిగా వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూధ్రాకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా న్యాయ ...

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంశంపై వైఎస్‌ జగన్‌ విమర్శలు

34% బీసీ రిజర్వేషన్లపై బాబు మహా డ్రామా బట్టబయలు? కోర్టుకు వెళ్లింది ఎవరు.. కొట్టివేయించింది ఎవరు.. ఇప్పుడు ఏడుస్తోంది ఎవరు?

ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చింది తామేనని, ఎన్నికలకు సిద్ధమైన సమయంలో చంద్రబాబు రాజకీయ కుట్రలతో ...