Andhra Pradesh Politics
అమరావతి విస్తరణ పేరిట మరో 50 గ్రామాల్లో 1.75 లక్షల ఎకరాల భూసమీకరణ..? సీఆర్డీఏ వివరణతో వెలుగులోకి వచ్చిన వివరాలు
అమరావతి విస్తరణకు భారీ ప్రణాళిక.. మరో 50 గ్రామాల్లో 1.75 లక్షల ఎకరాల ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదన అమరావతి రాజధాని విస్తరణ అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 29 ...
రూ.461 కోట్ల భూ రాయితీలు.. 106 ఎకరాలు కార్పొరేట్లకు.. కుప్పంలో ఎవరి కోసం ఈ రెడ్ కార్పెట్?
రాష్ట్రంలో పెట్టుబడుల పేరుతో ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను రాయితీ ధరలకు కేటాయిస్తోందా? ఒకవైపు సామాన్య ప్రజలు, రైతులు భూమి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. ...
భూమి ఇవ్వకపోతే బతకనివ్వరా?.. రాజధాని రైతులపై వేధింపుల పర్వం!
అమరావతి రాజధాని పేరుతో భూములు ఇవ్వని రైతులపై ఒత్తిడి, వేధింపులు, బలవంతపు చర్యలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. భూమి ఇవ్వకపోవడమే రైతులు చేసిన నేరంగా మారిందని, వారిని మానసికంగా, ఆర్థికంగా ...
ఫ్యాక్ట్ చెక్: ప్రశ్ని రావణ్ను వైసీపీ వ్యక్తిగా చిత్రీకరించిన సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజమెంత?
🔴 FAKE CLAIM (తప్పుడు ప్రచారం) నంద్యాల జిల్లా బనగానపల్లె సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… “పురాణాలను దూషించిన, రాముడు-సీతపై అనుచితంగా మాట్లాడిన, తీవ్రవాదాన్ని సమర్థించిన రావణ్ అనే వ్యక్తికి వైసీపీ అండగా ...
SIR ప్రక్రియలో సంచలన ఆరోపణలు.. అధికారిక ఫారాలు MyTDP యాప్కు ఎలా చేరాయి? వీడియోతో ఈసీని ప్రశ్నించిన వైసీపీ
ఎన్నికల ప్రక్రియను పార్టీ డేటా సేకరణగా మార్చారా..? వీడియో విడుదల చేసి ఎన్నికల సంఘాన్ని నిలదీసిన వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియపై ...
రాష్ట్రంలో ప్రజా ఆగ్రహం ఉప్పొంగుతోందా?.. రైతులు, విద్యార్థులు, కార్మికుల మహా ధర్నాలతో చంద్రబాబు ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి
రైతు నుంచి విద్యార్థి వరకు.. కార్మికుడి నుంచి మహిళ వరకు – రాష్ట్రవ్యాప్తంగా నిరసనలే నిరసనలు.. ప్రభుత్వానికి పెరుగుతున్న సవాళ్లు ఆంధ్రప్రదేశ్లో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ...
అప్రూవర్ తంత్రం.. సిట్ కుతంత్రమా? మద్యం కేసులో ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో మద్యం అక్రమాల కేసు దర్యాప్తు మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ లభించడం, ఆ పిటిషన్ను సిట్ తీవ్రంగా వ్యతిరేకించకపోవడం వెనుక పెద్ద ...
ప్రైవేటుకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్.. జగన్ కట్టిన ప్రాజెక్టును అమ్మకానికి పెడుతున్నారా?
వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.306.29 కోట్లతో నిర్మించి దేశ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభింపజేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇప్పుడు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందా? తాజాగా మంత్రి బీసీ జనార్థన్ ...
“మీ ప్రభుత్వ అనుమతుల వల్లే స్టీల్ ప్లాంట్కు శ్రీకారం”.. జగన్కు జేఎస్డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ బహిరంగ ధన్యవాదాలు
కడప స్టీల్ ప్లాంట్ క్రెడిట్పై రాజకీయంగా జరుగుతున్న చర్చలకు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ చేసిన ఒక్క ట్వీట్తోనే కొత్త మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ...













