Andhra Pradesh News
విశాఖ ఉక్కు లాభాల్లోకి వచ్చిందా?.. రూ.1,800 కోట్ల నష్టం చెబుతున్న అసలు కథ ఇదే!
విశాఖ ఉక్కును నష్టాల బారి నుంచి బయటకు తీసుకొచ్చామని, లాభాల బాట పట్టించామని అధికార కూటమి నేతలు చేస్తున్న ప్రచారం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకవైపు “లాభాల్లోకి తెచ్చాం” అని రాజకీయ ప్రకటనలు ...
ఆర్టీసీ ఆస్తులపై చంద్రబాబు కన్ను.. వేల కోట్ల ప్రజా సంపదను ప్రైవేటుకు అప్పగించే భారీ కుట్ర?
ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడతామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఆస్తులనే ప్రైవేటు సంస్థల చేతుల్లోకి నెట్టేందుకు అడుగులు వేస్తోందా? ఇప్పటికే ఈ-బస్సుల పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన ...
ఏపీలో బా‘ధర’బందీ.. దేశంలోనే మూడో స్థానంలో ద్రవ్యోల్బణం, ప్రజలపై ధరల దండయాత్ర!
ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనాలన్నా, వంటనూనె తెచ్చుకోవాలన్నా, పప్పులు కొనాలన్నా ప్రజలు జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర ...
25 గోల్డ్ మెడల్స్ గెలిచినా ఉద్యోగం లేదు.. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అసలు దగా ఎవరిది?
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై తీవ్ర వివాదం రాజుకుంది. జాతీయ స్థాయిలో 25 గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారుడికి ఉద్యోగం రాకపోగా, ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నవారికి అవకాశాలు కల్పించారనే ఆరోపణలు రాజకీయ దుమారం ...
LG పాలిమర్స్ బాధితులకు కోటి రూపాయలు ఇవ్వలేదన్న ప్రచారం.. G.O. 449తో బట్టబయలైన నిజాలు!
రాజకీయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక విషయం. కానీ జరిగిన చారిత్రక ఘటనలపై అధికారిక పత్రాలను పక్కనపెట్టి అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడం మరో విషయం. గత రెండు ...
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ బ్రేక్.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యానికి బలైన 100 ఎంబీబీఎస్ సీట్లు!
రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం చర్యలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయన్న విమర్శలు మరింత బలపడుతున్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వ వైద్య కళాశాల ...
టీడీపీకి 8 శాతం ఓట్లు పెరిగాయా..? గ్రౌండ్లో కనిపిస్తున్నది మాత్రం పూర్తి భిన్నమా!
టీడీపీకి 8 శాతం ఓటింగ్ పెరిగిందని రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్ పుల్లట చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ...
ఇసుకపై ఎవరి మాయాజాలం? బయటపడుతున్న కోట్ల రూపాయల దందా కథ!
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అంశం మరోసారి రాజకీయ దుమారానికి కేంద్రంగా మారింది. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రజలు, ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. కొన్ని పత్రికలు మాత్రం గత ...
ఉచిత బస్సు పథకం ఒకవైపు.. ఆర్టీసీ చార్జీల పెంపు మరోవైపు.. ప్రజలపై రూ.300 కోట్ల భారం?
ఉచిత ప్రయాణం పేరుతో ఉపశమనం.. చార్జీల పెంపుతో అదనపు భారం? ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో, మరోవైపు ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు ...














