Andhra Pradesh News
🔥 హాట్ టాపిక్: పవన్ – లింగమనేని సింగపూర్ “సీక్రెట్ టూర్” వెనుక అసలు కథ ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిన విషయం — ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సింగపూర్ పర్యటన. పారదర్శకత గురించి ఎప్పుడూ మాట్లాడే ఆయన, ఈసారి మాత్రం పూర్తిగా రహస్యంగా విదేశీ ...
అమరావతి కాంట్రాక్టుల్లో ‘క్విడ్ ప్రో కో’ గేమ్? హెరిటేజ్–భీమా లింక్తో బాబు పై కొత్త అనుమానాలు!
రాజధాని అమరావతి నిర్మాణాల చుట్టూ మొదటి నుంచి అవినీతి ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.టెండర్లు అధిక ధరలకు కట్టబెడుతున్నారని… మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కమీషన్లు వసూలు చేస్తున్నారని…చేసిన పనులకు సరైన లెక్కలు కూడా లేవన్న ...
అమరావతి భూముల వెనుక అసలు దందా బయటపడింది—పేదలపై దోపిడీ ఆరోపణలు
అమరావతి భూముల వ్యవహారం మరోసారి తీవ్ర వివాదాలకు దారితీసింది. అస్సైన్డ్ భూముల పేరిట పేదల భూములను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ...
రెండో విడత పూలింగ్ కోసమే ఈ నాటకం: పేర్ని నాని ఫైర్
అమరావతి రాజకీయాల్లో మళ్లీ వేడి అమరావతి రాజధాని అంశంపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం నాటకం ఆడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ...
భారతి సిమెంట్స్ను టార్గెట్ చేస్తున్నారా? నోటీసుల వెనుక పెద్ద ఆట!
నిజమా… లేక మళ్లీ ప్రపగాండా? భారతి సిమెంట్స్పై ఈనాడు ప్రచురించిన నోటీసుల కథనం మరోసారి చర్చకు దారి తీసింది. కానీ ఈ కథనం వెనుక ఉన్న నిజాలు చూస్తే… ఇది కేవలం సమాచారం ...
రిపోర్ట్ చెబుతోంది రిస్క్… సీఎం చెబుతున్నారు రివల్యూషన్ — అసలు నిజం ఏంటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్గా మార్చే లక్ష్యంతో “Amaravati Quantum Valley (AQV)” ప్రాజెక్ట్ను ప్రకటించారు. IBM, TCS వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ...
ఎస్ఎఫ్టీ ₹12,779 ఏపీ లో… ఇతర రాష్ట్రాల్లో ₹4,000 మాత్రమే ఎందుకు?
శాశ్వత సచివాలయం నిర్మాణం పేరుతో రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చదరపు అడుగుకు రూ.12,779 వరకు నిర్మాణ వ్యయం పెరగడం, మొదట ఇచ్చిన అంచనాలను మించి ఖర్చులు భారీగా ...
13 పైసలు తగ్గించామంటూ డప్పు… కానీ ప్రజలపై రూ.20 వేల కోట్ల కరెంట్ బాదుడు!
“తొలిసారి ట్రూ డౌన్ చేశాం… యూనిట్కు 13 పైసలు విద్యుత్ చార్జీలు తగ్గించాం” అని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ విద్యుత్ చార్జీల అసలు లెక్కలు చూస్తే ప్రజలపై పడిన భారం మాత్రం ...
ఒక్క కేసుకే రూ.14.85 కోట్లు ఖర్చు చేసిన టిడిపి ప్రభుత్వం – సిధార్థ్ లూథ్రాకు చెల్లింపులపై సంచలన ఆధారాలు!
CR No.21/2024 (APSBCL) కేసులో సీనియర్ న్యాయవాది సిధార్థ్ లూథ్రాకు భారీ మొత్తాల్లో ప్రొఫెషనల్ ఫీజులు చెల్లించినట్లు స్పష్టమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా రూ.33 లక్షలు చెల్లించిన రికార్డులు బయటపడగా, గత ...














