Andhra Pradesh News
తొక్కిసలాట జరిగితే జగన్కు ప్రమాదమా? భద్రతను గాలికొదిలిన పోలీసులపై వైఎస్సార్సీపీ సంచలన ఆరోపణలు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా ఏర్పాట్లు పూర్తిగా విఫలమయ్యాయని వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. హైసెక్యూరిటీ కేటగిరీలో ఉన్న నేతకు కల్పించాల్సిన రక్షణను ఉద్దేశపూర్వకంగానే ...
హిస్టారిక్ వృద్ధి అంటారా..? బీహార్ 18%.. ఏపీ కేవలం 1.97%..!
“హిస్టారిక్ వృద్ధి” అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలే షాక్ ఇచ్చాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్టు ఇప్పుడు ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది. ...
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి 100 సీట్లు తెస్తామన్నారు.. చివరికి 50 సీట్లతోనే సరిపెట్టిన బాబు సర్కార్?
ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు విషయంలో గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం మరోసారి విమర్శల పాలవుతోంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు తీసుకొస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ...
పొగాకు రైతులపై సర్కారు పగ..! చంద్రబాబు పాలనలో దళారులదే రాజ్యం.. రూ.3 వేల కోట్ల నష్టానికి ఎవరు బాధ్యులు?
ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతుల పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా మారుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు ...
అబద్ధాల్లో ప్రోగ్రెస్? రెండేళ్ల పాలనలో హామీల ఎగవేత, అప్పుల రికార్డు, అభివృద్ధిపై ప్రశ్నల వర్షం.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు
“ముని శాపం.. మరేం చేస్తాం?” అంటూ ప్రజల ముందుకు వచ్చి, ఇప్పుడు “అబద్ధాల్లో ప్రోగ్రెస్” తప్ప మరేదీ లేదంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విడుదల ...
రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులంటూ భారీ ప్రచారం.. కానీ కేంద్రం చెప్పింది రూ.6,962 కోట్లే! అసలు నిజం బయటపడిందా? | ఫ్యాక్ట్ చెక్
’30 లక్షల కోట్ల పెట్టుబడులు’ అంటూ ప్రచారం.. పార్లమెంట్లో కేంద్రం చెప్పిన గణాంకాలు మాత్రం వేరేలా! ఎవరు నిజం చెబుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల పేరిట జరుగుతున్న ప్రచారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ...
ఆరోగ్యశ్రీకి ఊపిరాడదా? చంద్రబాబు ప్రభుత్వ హామీలు గాలికేనా.. “ఇలాగైతే సేవలు కొనసాగించలేం” అంటూ నెట్వర్క్ ఆస్పత్రుల అల్టిమేటం
ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా కొత్త నిబంధనల పేరుతో మరింత ఒత్తిడి.. ప్రభుత్వానికి ఆస్పత్రుల ఘాటు లేఖ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవల నిర్వహణపై మరోసారి తీవ్ర సంక్షోభం నెలకొంది. సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను ...
డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం ఉధృతం.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు
డీఎస్సీ-2025 నియామకాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. డీఎస్సీలో జరిగినట్లు ...














