Andhra Pradesh News

ప్రభుత్వ హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే? సాయికృష్ణ హత్య కేసులో రిమాండ్ రిపోర్ట్‌పై కీలక ప్రశ్నలను ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్.

ప్రభుత్వం హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే?

సాయికృష్ణ హత్య కేసులో రిమాండ్‌ రిపోర్ట్‌ బట్టబయలు చేసిన సంచలన అంశాలు! కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. సీఐ నాగరాజు అరెస్ట్‌, రిమాండ్‌తో ...

చేబదుళ్ల అప్పుల్లో దేశంలోనే ఏపీ టాప్‌గా నిలిచిన నేపథ్యంలో కాగ్ నివేదిక ఆధారంగా రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్

చేబదుళ్ల అప్పుల్లో దేశంలోనే ఏపీ నంబర్-1.. 365 రోజుల్లో 357 రోజులు అప్పులే.. కాగ్ నివేదికలో సంచలన వివరాలు!

ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడ..? చేబదుళ్ల అప్పులతోనే ప్రభుత్వం నడిచిందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసే అంశాలను భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తన 2024–25 ...

గంగమ్మ కేసులో దుర్గప్ప మెడికల్ రికార్డులను వెంటనే సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్

గంగమ్మ లాకప్ డెత్ కేసులో హైకోర్టు సీరియస్.. “దుర్గప్ప మెడికల్ రికార్డులన్నీ వెంటనే మా ముందుంచండి”

దళిత మహిళ మాల గంగమ్మ లాకప్ డెత్ కేసు మరింత సంచలనంగా మారుతోంది. గంగమ్మ మృతికి ప్రత్యక్ష సాక్షిగా భావిస్తున్న బేగరి దుర్గప్ప ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ...

ఏపీకీ ఓ కేజీఎఫ్‌ - కర్నూలు జొన్నగిరిలో దేశంలో తొలి నూతన గోల్డ్‌మైన్‌ మరియు బంగారం ఉత్పత్తి కేంద్రం

ఏపీకీ ఓ కేజీఎఫ్‌! జగన్‌ హయాంలోనే సిద్ధమైన దేశంలో తొలి నూతన గోల్డ్‌మైన్‌… కర్నూలులో బంగారం ఉత్పత్తికి గ్రీన్‌ సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్‌ ఖనిజ రంగంలో చరిత్ర సృష్టించబోతున్న ప్రాజెక్టు కర్నూలు జిల్లా జొన్నగిరిలో సిద్ధమైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో కొత్తగా ప్రారంభమవుతున్న తొలి గోల్డ్‌మైన్‌గా ఈ ప్రాజెక్టు ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. రూ.320 ...

గంగమ్మ లాకప్ డెత్ కేసులో ప్రత్యక్ష సాక్షి దుర్గప్ప వాంగ్మూలాన్ని నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్

గంగమ్మ నుంచి దుర్గప్ప దాకా.. లాకప్ గోడల వెనుక దాగింది ఏమిటి?

దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో సంచలన మలుపు.. ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలానికి హైకోర్టు అత్యవసర ఆదేశాలు మొన్న సాయి కృష్ణ… నిన్న క్రాంతి కుమార్… నేడు గంగమ్మ..!ఇలా వరుసగా వెలుగులోకి ...

జ్ఞానేశ్వరి ఎక్కడ? కాకినాడలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి కోసం కొనసాగుతున్న గాలింపు

అంతన్నారు.. ఇంతన్నారు.. రెండు వారాలు గడిచినా జ్ఞానేశ్వరి ఎక్కడ? మాటలు తప్ప ఆచూకీ ఎందుకు లేదు?

కాకినాడ జిల్లా సీహెచ్‌ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి రెండు వారాలు పూర్తయ్యాయి. చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామని, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, ప్రతి ...

నాడు ఆరోగ్య బీమాలో ఏపీ టాప్‌.. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీతో 91.9 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కవరేజీ

దేశంలో ఎక్కడా లేని ఆరోగ్య భద్రత.. జగన్ హయాంలో 92 శాతం కుటుంబాలకు బీమా కవచం, ఏపీ నంబర్‌ వన్‌గా ఎలా నిలిచింది?

సంక్షేమం అంటే మాటలు కాదు, ప్రజల జీవితాల్లో కనిపించే మార్పు. ఆరోగ్య రంగంలో గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య ...

కనెక్టివిటీ బాదుడు నేపథ్యంలో ఏపీ ట్రాన్స్‌కో కొత్త ఛార్జీలతో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులపై పెరుగుతున్న ఆర్థిక భారం

‘కనెక్టివిటీ’ పేరుతో కొత్త బాదుడు..! గ్రీన్ ఎనర్జీ రంగంపై ఏపీ ట్రాన్స్‌కో కన్నెర్ర?

ఆంధ్రప్రదేశ్‌లో సౌర, పవన విద్యుత్ రంగంపై మరోసారి అనిశ్చితి మేఘాలు కమ్ముకుంటున్నాయా? పెట్టుబడులను ఆకర్షించాల్సిన సమయంలోనే విద్యుత్ ఉత్పత్తిదారులపై కొత్త భారాలు మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘కనెక్టివిటీ’ నిబంధనల పేరుతో ...

ఏపీలో 108 అంబులెన్స్ సేవల పనితీరుపై రాజకీయ చర్చను ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్

నాడు ప్రాణాలకు భరోసా.. నేడు కుయ్యో మొర్రో..! ఏపీలో 108 అంబులెన్స్ వ్యవస్థను ఎవరు నిర్వీర్యం చేశారు?

ఒకప్పుడు అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే భరోసాగా నిలిచిన 108 అంబులెన్స్ సేవలు నేడు ఆందోళనకు కారణమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వైద్య సేవలను చేరువ చేసిన ...

కొత్త పింఛన్లపై గందరగోళం మధ్య పింఛన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గిన అంశాన్ని సూచించే చిత్రం

కొత్త పింఛన్లు ఎక్కడ బాబు? ప్రచారంతో ప్రజలను పరుగులు పెట్టించి.. 6.14 లక్షల పింఛన్లు మాయం చేశారా?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల పేరుతో మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తారంటూ నెలన్నర రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో వేలాది మంది వృద్ధులు, ...