Andhra Pradesh News
జాతీయ సగటును దాటిన ఏపీ.. ప్రజారోగ్యం నుంచి మహిళల ఆర్థిక సాధికారత వరకు NFHS-6లో వెలుగులోకి వచ్చిన జగన్ పాలన ఫలితాలేమిటి?
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, ఆరోగ్య కార్యక్రమాల ప్రభావం తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (NFHS-6)లో స్పష్టంగా కనిపించింది. ఆరోగ్యం, విద్య, మహిళల సాధికారత, ...
30 మంది ఇంజనీర్ల శిక్షణకు కోట్ల ఖర్చు.. ఏపీ ట్రాన్స్కోలో ఏమి జరిగింది!?
భారీ ఖర్చులపై మొదలైన వివాదం ఆంధ్రప్రదేశ్లో ఇంజనీర్ల శిక్షణ కార్యక్రమం పేరుతో జరిగిన భారీ ఖర్చులు ఇప్పుడు రాజకీయంగా, పరిపాలనా పరంగా పెద్ద చర్చకు దారితీశాయి. కేవలం 30 మంది ఇంజనీర్లకు శిక్షణ ...
ప్రభుత్వానికి చేతకాక… విరాళాల కోసం ప్రభుత్వ బడుల బిక్షాటన!
ప్రభుత్వ పాఠశాలల విరాళాలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మరోసారి బహిర్గతమైంది. “మన బడి – నాడు నేడు” అంటూ కోట్ల రూపాయల ప్రచారం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు అదే పాఠశాలల నిర్వహణ ...
22ఏ భూములపై బాబు దొంగాట.. రైతుల ఆగ్రహానికి కారణమేమిటి?
ఆంధ్రప్రదేశ్లో 22ఏ భూముల వివాదం మళ్లీ హాట్టాపిక్గా మారింది. రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, తిరిగి తొలగించడం చుట్టూ రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంపై రైతులు, ప్రతిపక్షాలు తీవ్ర ...
ఏడాదిన్నర దాటినా… సీ ప్లేన్ ప్రాజెక్ట్ జాడేది బాబూ?
ఆంధ్రప్రదేశ్లో సీ ప్లేన్ ప్రాజెక్ట్పై మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. “సీ ప్లేన్ ప్రాజెక్ట్ పేరుతో భారీ ప్రచారం జరిగింది కానీ ఇప్పటికీ ప్రాజెక్ట్ జాడ కనిపించడంలేదు” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ...
రాజధాని కోసం లక్ష ఎకరాలా…? పవన్ అడిగిన ప్రశ్నలు ఇప్పుడు ఎక్కడ పోయాయి?
రైతుల భూములపై అప్పటి మాటలు… ఇప్పటి మౌనం ఎందుకు? Amaravati Land Acquisition ఒకప్పుడు టిడిపికి మద్దతుగా నిలిచిన సమయంలో, రాజధాని కోసం ఎంత భూమి అవసరమని చంద్రబాబు నాయుడిని అడిగితే, “మంగళగిరిలో ...
అమరావతి ఎయిర్పోర్ట్పై విమర్శలు.. కానీ ప్రపంచ ఎయిర్పోర్ట్లతో పోలిస్తే అసలు నిజం ఇదే!
ప్రపంచ ఎయిర్పోర్ట్లతో పోలిస్తే అమరావతి ప్రాజెక్ట్ అంత పెద్దదా? అమరావతిలో ప్రతిపాదించిన 5,000 ఎకరాల అంతర్జాతీయ విమానాశ్రయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. “ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఎందుకు?”, ...
మూడో బిడ్డకు ₹30 వేలు.. నాలుగో బిడ్డకు ₹40 వేలు.. కానీ ప్రజలు అడుగుతున్న అసలు ప్రశ్న ఇదేనా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనాభా అంశం మరోసారి పెద్ద చర్చకు దారితీస్తోంది. “మూడో బిడ్డ పుడితే ₹30,000.. నాలుగో బిడ్డ పుడితే ₹40,000 ఇస్తాం” అనే ప్రకటన ఇప్పుడు సామాజిక, రాజకీయ, ఆర్థిక వర్గాల్లో ...
రుషికొండకు ఒక నీతి.. యూనిటీ మాల్కు మరో నీతా?
విశాఖపట్నం తీర అందాలకు ప్రతీకగా నిలిచే రుషికొండ చుట్టూ గత కొన్నేళ్లుగా సాగిన రాజకీయ, పర్యావరణ వివాదాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు రుషికొండపై నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు, ...














