Andhra Admin
దేశంలోనే ఏపీలో పెట్రోల్, డీజిల్ అత్యధిక రేట్లు..?
ప్రచారం ఎంత.. వాస్తవం ఎంత..? ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. వైసీపీ సోషల్ మీడియా వేదికలలో “దేశంలోనే ఏపీలో ఇంధన ధరలు అత్యధికం” అంటూ పోస్టులు ...
ఆదాయాలు కుప్పకూలాయా..? జగన్ బయటపెట్టిన ఏపీ ఆర్థిక గుట్టు ఇదేనా!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన CAG తాత్కాలిక ఖాతాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిలో ...
మహిళలను లాగేస్తారంటారా పవన్..? అయితే మీ పాలనలో న్యాయం ఎక్కడ?
30 వేల మంది మహిళలు మిస్సింగ్ అన్న పవన్.. రెండేళ్లలో 30 మందిని అయినా వెతికారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ...
జగన్ హయాంలో ప్రారంభమైన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్.. 25 ఏళ్ల ప్రణాళికలో ఏముంది..?
ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మైనింగ్ రంగం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో చేపట్టిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలు ఇప్పుడు రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ...
పరిహారం కోరిన రైతులకు జేసీబీ శిక్షా..? భోగాపురంలో కలిచివేస్తున్న దృశ్యాలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం భూముల సేకరణ చేపట్టిన నేపథ్యంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు రావాల్సిన న్యాయమైన పరిహారం ...
ఉక్కు వంతెన వెనుక అసలు కథ ఏంటి..? కోట్ల ఖర్చు.. కానీ ఇంకా పూర్తి కాలేదేంటి..?
ఆంధ్రప్రదేశ్లో స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ, ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఇప్పుడు వివాదంగా మారింది. ప్రభుత్వాలు మారినా… ...
గన్నవరం ఉండగానే అమరావతికి 4,618 ఎకరాల ఎయిర్పోర్ట్ ఎందుకు బాబు..?
అమరావతి రాజధాని చుట్టూ మరోసారి భారీ భూసేకరణ చర్చ మొదలైంది. గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయంగా లేదా విస్తరణలో భాగంగా అమరావతి ప్రాంతంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఏకంగా 4,618 ఎకరాల భూమిని ...
“సమైక్యత” కొత్త నినాదమా… లేక ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమా?
అవసరానికి అనుగుణంగా కులం, మతం, ప్రాంతం, భావోద్వేగాలను వాడుకుంటూ రాజకీయాలు చేసిన నాయకులు… ఇప్పుడు ఒక్కసారిగా “సమైక్యత” గురించి మాట్లాడటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై ఈ ...
ఆంధ్రలో పెట్రోల్ దోపిడీనా..? గుజరాత్లో ₹97.. ఏపీలో మాత్రం ₹113 ఎందుకు..?
“ఇంధనం పొదుపు చేయండి.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండి” అంటూ మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అదే మాటలను రాష్ట్ర కూటమి నాయకులు కూడా గొప్పగా చెబుతున్నారు. కానీ ప్రజలు ...
భూములపై కొత్త గాలం.. ‘సమన్వయం’ పేరిట సాగుతున్న అసలు ఆట ఏంటి..?
రాష్ట్రంలో “భూ సమన్వయం” పేరుతో జరుగుతున్న చర్యలు ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికే దారితీస్తున్నాయి. రైతుల భూములకు రక్షణ కల్పిస్తామంటూ ప్రారంభమైన ప్రక్రియ, చివరకు పేదల భూములపై కన్నేసిన కొత్త వ్యవస్థగా మారుతోందన్న ...














