Andhra Admin
మత్స్యకారులకు నిజంగా మేలు చేసింది ఎవరు..? జగన్ పాలనలో జరిగిన మార్పులేంటి..?
మత్స్యకారులకు నిజంగా మేలు చేసింది ఎవరు ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల సంక్షేమం ఎప్పుడూ రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగానే ఉంటుంది. ముఖ్యంగా చంద్రబాబు పాలన, జగన్ పాలన మధ్య మత్స్యకారులకు ఎవరు ఎక్కువ మేలు ...
₹40 వేల ప్రోత్సాహకం… కానీ ఒక పిల్లాడిని పెంచడానికి నిజంగా ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రజాసభలో మూడో బిడ్డ పుట్టిన కుటుంబాలకు ₹30,000, నాలుగో బిడ్డకు ₹40,000 నగదు ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. జననాల రేటు తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ...
నాడు కోతల హామీలు.. నేడు పెట్రో వాతలు.. ఏపీ ప్రజలపై రూ.3,600 కోట్ల ఇంధన భారం
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలపై మరింత భారాన్ని ...
8 నెలల కంపెనీకి కోట్ల భూమి.. ఏ అర్హతతో ఇంత భారీ వరం?
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాల పేరుతో ప్రభుత్వం విలువైన భూములను తక్కువ ధరలకు కేటాయిస్తోందన్న ఆరోపణలు మళ్లీ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని నోయిడా కేంద్రంగా 2025 ఆగస్టులో ఏర్పడిన గ్రైడన్ ఎనర్జీ ...
దోపిడీ విజన్.. గన్నవరం ఎయిర్పోర్ట్ భూముల వెనుక అసలు బండారం ఏమిటి?
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పేరుతో జరిగిన భూ సమీకరణ ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. విమానాశ్రయం కోసం రైతుల నుంచి తీసుకున్న భూములకు బదులుగా అమరావతిలో అత్యంత కీలక ...
ఏపీలో మూడు సెకన్లకో ఓటు ఎలా సాధ్యమైంది?
దేశంలో 16 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందంటూ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) ద్వారా ఓ వ్యక్తి ఓటు వేయడానికి ...
ఆర్టీసీని అమ్మేస్తున్నారా?.. మహిళల పేరుతో భారీ కుట్ర జరుగుతోందా?
APSRTC ప్రైవేటీకరణపై పేర్ని నాని సంచలన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశం హాట్టాపిక్గా మారింది. మాజీ మంత్రి Perni Nani తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆర్టీసీని ప్రైవేట్ సంస్థలకు ...
ప్రజలకు దూరమవుతున్న విద్య, వైద్యం, రవాణా… ఈ మార్పుల వెనుక అసలు కథ ఏంటి..?
ప్రభుత్వాలు బడులు ఎందుకు నడుపుతాయి..?ఎందుకు ఆసుపత్రులను నిర్వహిస్తాయి..?ఎందుకు రవాణా వ్యవస్థలను తమ ఆధీనంలో ఉంచుకుంటాయి..? దీనికి ఒక ముఖ్యమైన సామాజిక కారణం ఉంది. విద్య, వైద్యం, రవాణా వంటి ప్రాథమిక అవసరాలు పూర్తిగా ...
“ధరలు తగ్గిస్తామన్నారు… ఇప్పుడు ఏపీ ప్రజలపై రూ.3,391 కోట్ల పెట్రో భారం ఎందుకు?”
“మేమొస్తే గ్యాస్, కరెంటు, పెట్రోల్ రేట్లు తగ్గిస్తాం” అంటూ ఎన్నికల ముందు భారీ హామీలు ఇచ్చిన నాయకులు, ఇప్పుడు ప్రజలపై పెట్రోల్ మరియు డీజిల్ రూపంలో భారీ భారం మోపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ...














