Andhra Admin

మహిళల గౌరవం మరియు సోషల్ మీడియా వేధింపులపై ప్రతీకాత్మక చిత్రం

మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయా..? బాధితులనే టార్గెట్ చేస్తున్నది ఎవరు..?

మహిళా దినోత్సవం వచ్చినప్పుడు మహిళల గొప్పతనం గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. కానీ అదే సమయంలో మహిళలు అవమానానికి గురవుతున్న ఘటనలపై మాత్రం సమాజం, రాజకీయాలు, మీడియా ...

మన్యం జిల్లాలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సపై వివాదం

కుటుంబ నియంత్రణ వివాదం..! మన్యం జిల్లాలో వైద్యశాఖ వింతపోకడలపై దుమారం

ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ నియంత్రణ కూడా ఇప్పుడు ప్రభుత్వ అనుమతితోనే జరగాలా..? ఇద్దరు పిల్లలు చాలనుకునే పేద కుటుంబాన్ని బలవంతంగా మూడో బిడ్డ కోసం ఒత్తిడి చేయడం ఏ రకం పాలన..? పార్వతీపురం మన్యం ...

పైసల్లో MSP పెంపుపై ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

రైతు నడ్డి విరిచిన మద్దతు ధరలు.. పైసల పెంపుతో చేతులు దులుపుకున్న కేంద్రం!

పెరుగుతున్న ఖర్చులు.. పైసల్లోనే MSP పెంపు దేశవ్యాప్తంగా రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2026-27 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలు (MSP) రైతులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ...

Family Benefit Card welfare scheme controversy in Andhra Pradesh

ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు పేరిట భారీ వడపోత.. పథకాల భవితవ్యంపై ఆందోళన!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం “ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు” హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించగా.. అదే ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది. ...

విశాఖ తీర ప్రాంతంలో పోర్టుల అభివృద్ధి మరియు రాజకీయ ప్రచారాల ప్రతీకాత్మక చిత్రం

విశాఖ తీరం… బికినీ ఉత్సవాలా? లేక పోర్టుల అభివృద్ధా? ఏది నిజమైన విజన్?

విశాఖ తీర ప్రాంత అభివృద్ధి అంశం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. ఒకవైపు ప్రచార కార్యక్రమాలు, మరోవైపు పోర్టులు మరియు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ద్వారా వచ్చిన ఉపాధి అవకాశాలు ఇప్పుడు ...

తిరుమల శ్రీవాణి టికెట్ల బ్లాక్ మార్కెట్ దందాపై విజిలెన్స్ విచారణ

తిరుమలలో ‘శ్రీవాణి’ టికెట్ల మాఫియా..? భక్తుల విశ్వాసాన్ని అమ్మేస్తున్నది ఎవరు!

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు పవిత్రంగా భావించే “శ్రీవాణి” ట్రస్ట్ టికెట్లలో భారీ బ్లాక్ మార్కెట్ దందా బయటపడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. శ్రీవారి ...

సీఎం చంద్రబాబు ఢిల్లీ నివాసానికి రూ.67 లక్షల మంజూరు ఉత్తర్వులు

కొనసాగుతున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ నివాస ఖర్చులు.. మరో రూ.67 లక్షలకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నివాసానికి సంబంధించిన ఖర్చులు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. తాజాగా విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, న్యూఢిల్లీ జనపథ్‌లో ఉన్న సీఎం నివాసంలో మీటింగ్ హాల్ ...

మంత్రి కొల్లు రవీంద్ర స్వీడన్ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు మరియు విదేశీ టూర్లపై రాజకీయ చర్చను చూపిస్తున్న ఫీచర్డ్ ఇమేజ్

2029 నాటికి రాష్ట్రం పరిస్థితి ఏంటి..? అప్పుల మధ్య మంత్రుల విదేశీ పర్యటనలపై పెరుగుతున్న అనుమానాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని చెబుతుండగా, మరోవైపు వరుసగా మంత్రుల విదేశీ పర్యటనలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా గనులు & భూగర్భశాఖ మంత్రి ...

కుప్పం గంగమ్మ జాతర విరాళాలు టీడీపీ అనుబంధ ఖాతాలకు మళ్లింపుపై వివాదం

కుప్పంలో గంగమ్మ జాతర దందా..? అన్నదానం డబ్బు టీడీపీ ఖాతాల్లోకి!

కుప్పం గంగమ్మ జాతరలో ఇప్పుడు విరాళాల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తోంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంగమ్మ తల్లి అన్నదానం పేరుతో భక్తుల నుంచి సేకరిస్తున్న డబ్బులు దేవస్థానం ...

కడప పేరు మార్పు వివాదంపై ఫ్యాక్ట్ చెక్ గ్రాఫిక్, వైఎస్సార్సీపీపై ఆరోపణలపై మీడియా కథనాల విశ్లేషణ

కడప సర్కిల్ వివాదంపై నిజాలేంటి..? “వైఎస్సార్సీపీ కుట్ర” కథనాల్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి?

కడపలో సర్కిల్ పేరు మార్పు వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ ఘటనపై కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న కథనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ చెక్‌కు ...