Andhra Admin

కర్నూలు జనప్రవాహం మధ్య ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్

నిన్న అంపోలు.. నేడు కర్నూలు.. ఎక్కడ చూసినా జనప్రవాహమే!

నిన్న అంపోలు.. నేడు కర్నూలు.. సందర్భం ఏదైనా.. సమయం ఏదైనా.. ఏ సెంటర్.. ఏ టైమ్ అయినా.. ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట జనప్రవాహం ఉప్పొంగుతూనే ఉంది! ఆయన బయటకు వచ్చిన ...

Bharathi Cements పై చంద్రబాబు రాజకీయ వివాదం

నోరు తెరిస్తే అబద్ధాలేనా? భారతి సిమెంట్స్‌పై చంద్రబాబు కుయుక్తులకు అంతేలేదా!

18 ఏళ్లుగా ప్రశాంతంగా సాగుతున్న ప్రాజెక్టుపై ఇప్పుడు సమస్యలంటూ రాద్ధాంతం ఎందుకు? భూములకు పరిహారం చెల్లించడంతో పాటు రైతులకు అదనంగా డబ్బులు ఇచ్చిన చరిత్రను మరిచిపోయారా? స్థానిక ప్రజల ప్రేమాభిమానాలతో విజయవంతంగా నడుస్తున్న ...

జియో ఫెన్సింగ్ విద్యుత్ మీటర్ రీడింగ్‌తో రీడర్లకు ఇబ్బందులు

జియో ఫెన్సింగ్‌తో జీతం కోత.. బిల్లు మోత! అసలు టార్గెట్‌ ఎవరు? సాఫ్ట్‌వేర్‌ తప్పిదానికి రీడర్లే బలై.. వినియోగదారులపై అదనపు భారం!

విద్యుత్‌ మీటర్ల రీడింగ్‌ నమోదులో తీసుకొచ్చిన కొత్త జియో ఫెన్సింగ్‌ విధానం ఇప్పుడు మీటర్‌ రీడర్లకు తలనొప్పిగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక లోపాలతో రీడింగ్‌ సకాలంలో నమోదు కాక ఒకవైపు రీడర్లు ...

విజయవాడ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు రూ.350 కోట్లు

అమరావతికి వేల కోట్లు.. విజయవాడ కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు లేవు?

అమరావతి అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వానికి.. విజయవాడ నగరంలో రెండేళ్లుగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించడానికి మాత్రం డబ్బులు దొరకడం ...

అమరావతి క్వార్టర్ల నిర్మాణ వ్యయం పెంపుపై ప్రశ్నలు

అమరావతి క్వార్టర్లలో రూ.252 కోట్ల ‘గోల్‌మాల్’?! 72% పనులకు రూ.363.68 కోట్లు.. మిగిలిన 28%కే రూ.524.70 కోట్లు!

అమరావతిలో ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ల క్వార్టర్ల నిర్మాణంలో చంద్రబాబు సర్కార్‌ వ్యవహారంపై సంచలన ప్రశ్నలు | కాగ్‌ లెక్కల్లో బయటపడిన వ్యత్యాసాలపై రాజకీయ దుమారం అమరావతి రాజధాని నిర్మాణంలో మరో భారీ వ్యయ వ్యవహారం ...

వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కట్టడి – సోషల్ మీడియాపై ఆంక్షలు, రెడ్‌బుక్‌ అంశం

వైఎస్సార్సీపీనే టార్గెట్.. సోషల్ మీడియా కట్టడే లక్ష్యమా? రెడ్‌బుక్ మరింత బరితెగింపా!

టార్గెట్ వైఎస్సార్సీపీ.. సోషల్ మీడియా కట్టడే లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పోరు మరో మలుపు తిరిగిందా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే బదులు.. పోలీసు వ్యవస్థను ముందుకు తెచ్చి కట్టడి ...

ఆంధ్రప్రదేశ్ ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు

నింగిలోకి నిత్యావసరాల ధరలు.. ఏపీలో సామాన్యుడి బతుకు మరింత భారం!

రాష్ట్రంలో నెలనెలా పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ప్రజలపై ధరల దెబ్బ ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఒకవైపు ఆదాయాలు ఆశించిన స్థాయిలో పెరగకపోగా.. మరోవైపు కూరగాయలు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర ...

జగన్ దిశానిర్దేశం.. ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరాటం

ఇక వెనక్కి తగ్గేది లేదు.. కూటమి ప్రభుత్వంపై జగన్ సమరశంఖం!

కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన జగన్.. వైఎస్సార్‌సీపీ నేతలకు కీలక దిశానిర్దేశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని ఇక మరింత గట్టిగా నిలదీయాలని వైఎస్సార్‌సీపీ ...

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతున్న వైఎస్ జగన్

ఎల్లో కాగితాలేనా? రూ.12,400 కోట్ల బకాయిల నుంచి డీఎస్సీ అక్రమాల దాకా.. జగన్‌ సంచలన ఆరోపణలు

స్వేత పత్రాలన్నీ ఎల్లో కాగితాలేనా?.. ఫీజు బకాయిలు, పీపీపీ, డీఎస్సీపై జగన్‌ ఫైర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిల నుంచి పీపీపీ ...

నల్లమల పులులు – NSTRలో పులుల అదృశ్యం మరియు వరుస మరణాలు

నల్లమలలో 22 పులులు ఏమయ్యాయి? వరుస మరణాల వెనుక అసలు కథేంటి?

22 పులుల జాడ లేదు.. వరుసగా పులుల మరణాలు.. వేట ఉచ్చులు.. గోళ్లు మాయం.. ఏడుగురి అరెస్టు.. రెండు నెలల్లో నాలుగో పులి మృతి.. 71 శాతం సిబ్బంది పోస్టులు ఖాళీ.. 200 ...