AP news
నన్ను పోలీసు కస్టడీకి ఇవ్వొద్దు… నా ప్రాణాలకు ముప్పు ఉంది!” – సీఐ నాగరాజు వ్యాఖ్యలతో లాకప్ డెత్ కేసులో సంచలన పరిణామాలు
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను పోలీసు ...
అమరావతికి జగన్ చెక్ పెట్టారా?.. ‘మావిగన్’ అస్త్రంతో కూటమికి బిగ్ ఛాలెంజ్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి ఎన్నికల కేంద్రబిందువుగా మారుతోంది. అధికార కూటమి “అమరావతే ఏకైక రాజధాని” అంటూ ముందుకెళ్తుంటే.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు “మావిగన్ ...
అమరావతా… పాకిస్తానా!? ప్రశ్నిస్తే శత్రువులా… రెండో కోణం చెప్పినా నేరమా!?
అమరావతి… ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానా? లేక కొందరి అభిప్రాయాలకే పరిమితమైన ప్రత్యేక ప్రాంతమా? రాజధానిపై ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్ర వేయాలా? రైతుల బాధ గురించి మాట్లాడితే దాడులు చేయాలా? ఒకే కథనాన్ని నమ్మమని ...
సీసీటీవీ ఫుటేజీల మాయం.. మీనాకు ఒక రూలా? నాగరాజుకు మరో రూలా?
కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీల మాయం రాజకీయ దుమారం.. ఎన్నికల ఫుటేజీల వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి “సీసీటీవీ ఫుటేజీల మాయం” అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ...
లాకప్ డెత్ సాక్షిగా హైడ్రామా..! బాధితులకు పరామర్శ.. పోలీసు బాస్కు రక్షణ కవచమా?
గుంటూరు జిల్లా నవీన్ లాకప్ డెత్ కేసు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఒకవైపు బాధిత కుటుంబ సభ్యులను పిలిపించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇస్తుండగా, మరోవైపు ...
మెగా డీఎస్సీ కాదు.. మెగా అక్రమాలా? సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ కోరిన వైఎస్సార్సీపీ
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ-2025 నియామకాల ప్రక్రియపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, మెగా డీఎస్సీ పేరుతో అడుగడుగునా అక్రమాలకు పాల్పడిందని వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రభుత్వ ...
రూ.2,500 కోట్ల ‘ఈ-స్టాంపు’ కుంభకోణం.. సీఐడీ దర్యాప్తు ఎక్కడ ఆగింది? హైకోర్టు సీరియస్, పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన రూ.2,500 కోట్ల ‘ఈ-స్టాంపు’ కుంభకోణం కేసులో దర్యాప్తు తీరు మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు ఆరోపణలు ఉన్న ఈ ...
చంద్రబాబు సొంత లాయర్కు రూ.82 లక్షలు.. ఉక్కు కార్మికుల కుటుంబాలకు మాత్రం న్యాయం ఎప్పుడు?
రాష్ట్ర ఖజానా నుంచి లక్షలు లాయర్కు.. బాధిత కుటుంబాలకు మాత్రం హామీలు కూడా లేవు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో (G.O.Rt.No.738, హోం శాఖ) ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చకు ...
చంద్రబాబు వెన్నుపోటుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనాగ్రహం.. నల్ల బెలూన్లతో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా తీర్పు!
రాష్ట్ర రాజకీయాల్లో అధికార కూటమి పాలనపై అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “రెండేళ్ల వెన్నుపోటు” నిరసన కార్యక్రమాలు భారీ స్పందనను ...
కేఎన్ఆర్పై రూ.200 కోట్ల భూముల ప్రచారం.. అసలు కథ ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మీడియా కథనాలపై వివాదం రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు నాగేశ్వరరావు (కేఎన్ఆర్) పేరుతో కొన్ని పత్రికలు, మీడియా వేదికల్లో ప్రచురితమైన కథనాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం ...














