AP news
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్.. 100 ఎంబీబీఎస్ సీట్లకు ఆమోదం.. జగన్ కృషి ఫలించిందా?
పల్నాడు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఆమోదం తెలిపింది. ...
రామాయపట్నం పోర్టును రాసిచ్చేస్తున్నారా?.. రూ.5 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని రూ.1,500 కోట్లకే ప్రైవేట్ పరం!
ప్రజాధనంతో నిర్మించిన భారీ మౌలిక సదుపాయాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నారనే ఆరోపణలతో రామాయపట్నం పోర్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపు రూ.4,929 కోట్ల విలువైన పోర్టును కేవలం ...
భారీ డీల్పై దాటవేత? అద్విక వ్యవహారంలో ఒక్కో ప్రశ్న పోలీసులనే వెంటాడుతోంది!
రూ.478 కోట్ల వ్యవహారం.. ఎఫ్ఐఆర్లో రూ.53 లక్షలే! ఆస్తుల అమ్మకాలు, ఏజెంట్ల ఎంపిక, ప్రత్యేక ఖాతాలపై వరుస ప్రశ్నలు అద్విక (Adwika) వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో వందల కోట్ల ...
నన్ను పోలీసు కస్టడీకి ఇవ్వొద్దు… నా ప్రాణాలకు ముప్పు ఉంది!” – సీఐ నాగరాజు వ్యాఖ్యలతో లాకప్ డెత్ కేసులో సంచలన పరిణామాలు
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను పోలీసు ...
అమరావతికి జగన్ చెక్ పెట్టారా?.. ‘మావిగన్’ అస్త్రంతో కూటమికి బిగ్ ఛాలెంజ్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి ఎన్నికల కేంద్రబిందువుగా మారుతోంది. అధికార కూటమి “అమరావతే ఏకైక రాజధాని” అంటూ ముందుకెళ్తుంటే.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు “మావిగన్ ...
అమరావతా… పాకిస్తానా!? ప్రశ్నిస్తే శత్రువులా… రెండో కోణం చెప్పినా నేరమా!?
అమరావతి… ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానా? లేక కొందరి అభిప్రాయాలకే పరిమితమైన ప్రత్యేక ప్రాంతమా? రాజధానిపై ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్ర వేయాలా? రైతుల బాధ గురించి మాట్లాడితే దాడులు చేయాలా? ఒకే కథనాన్ని నమ్మమని ...
సీసీటీవీ ఫుటేజీల మాయం.. మీనాకు ఒక రూలా? నాగరాజుకు మరో రూలా?
కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీల మాయం రాజకీయ దుమారం.. ఎన్నికల ఫుటేజీల వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి “సీసీటీవీ ఫుటేజీల మాయం” అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ...
లాకప్ డెత్ సాక్షిగా హైడ్రామా..! బాధితులకు పరామర్శ.. పోలీసు బాస్కు రక్షణ కవచమా?
గుంటూరు జిల్లా నవీన్ లాకప్ డెత్ కేసు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఒకవైపు బాధిత కుటుంబ సభ్యులను పిలిపించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇస్తుండగా, మరోవైపు ...
మెగా డీఎస్సీ కాదు.. మెగా అక్రమాలా? సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ కోరిన వైఎస్సార్సీపీ
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ-2025 నియామకాల ప్రక్రియపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, మెగా డీఎస్సీ పేరుతో అడుగడుగునా అక్రమాలకు పాల్పడిందని వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రభుత్వ ...
రూ.2,500 కోట్ల ‘ఈ-స్టాంపు’ కుంభకోణం.. సీఐడీ దర్యాప్తు ఎక్కడ ఆగింది? హైకోర్టు సీరియస్, పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన రూ.2,500 కోట్ల ‘ఈ-స్టాంపు’ కుంభకోణం కేసులో దర్యాప్తు తీరు మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు ఆరోపణలు ఉన్న ఈ ...














