AP news
రామాయపట్నం పోర్టులో రూ.4,929 కోట్ల స్కామ్? ప్రజాధనంతో కట్టిన పోర్టును రూ.1,500 కోట్లకే అప్పగిస్తున్నారా? జగన్ సంచలన ఆరోపణలు
రామాయపట్నం పోర్టుపై భారీ కుంభకోణం జరుగుతోందా? మాజీ సీఎం జగన్ సంచలన ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామాయపట్నం పోర్టు చుట్టూ మరోసారి రాజకీయ దుమారం రేగింది. ప్రజల డబ్బుతో వేల కోట్ల ...
హంద్రీ-నీవా లాలూ‘ఛీ’ టెండర్లు..! రూ.52.35 కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్లకు కట్టబెట్టారా?
ఆంధ్రప్రదేశ్లో హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్టు టెండర్లు మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి కేంద్రబిందువయ్యాయి. నాలుగు ప్యాకేజీల పనులను సగటున 4.83 శాతం అధిక ధరలకు కేటాయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ...
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటివేళ్లతో పెకిలించేస్తాం.. ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలుస్తుంది: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ సిండికేట్లకు అప్పగించి వేలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ...
ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. మీకు నేనున్నా: పెరిగిన ఫీడ్ ధరలు, విద్యుత్ భారం, సబ్సిడీల కోతలపై జగన్ ఫైర్
ఆక్వా రైతులపై భారం మోపారు.. విద్యుత్, ఫీడ్ ధరలు పెంచేశారు: జగన్ తీవ్ర విమర్శలు ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ ...
ఎక్స్గ్రేషియా కుదించి.. బోట్లకు పరిహారం ఎగ్గొట్టి.. మత్స్యకారులను మోసం చేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల సంక్షేమంపై మరోసారి తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. సముద్ర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా తగ్గించడమే కాకుండా, వారి జీవనాధారమైన బోట్లకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం చేతులు ...
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్.. 100 ఎంబీబీఎస్ సీట్లకు ఆమోదం.. జగన్ కృషి ఫలించిందా?
పల్నాడు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఆమోదం తెలిపింది. ...
రామాయపట్నం పోర్టును రాసిచ్చేస్తున్నారా?.. రూ.5 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని రూ.1,500 కోట్లకే ప్రైవేట్ పరం!
ప్రజాధనంతో నిర్మించిన భారీ మౌలిక సదుపాయాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నారనే ఆరోపణలతో రామాయపట్నం పోర్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపు రూ.4,929 కోట్ల విలువైన పోర్టును కేవలం ...
భారీ డీల్పై దాటవేత? అద్విక వ్యవహారంలో ఒక్కో ప్రశ్న పోలీసులనే వెంటాడుతోంది!
రూ.478 కోట్ల వ్యవహారం.. ఎఫ్ఐఆర్లో రూ.53 లక్షలే! ఆస్తుల అమ్మకాలు, ఏజెంట్ల ఎంపిక, ప్రత్యేక ఖాతాలపై వరుస ప్రశ్నలు అద్విక (Adwika) వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో వందల కోట్ల ...














