Andhra Pradesh News
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. శంకుస్థాపన ఎవరు చేశారు? పూర్తి చేసి ప్రారంభం దాకా తీసుకొచ్చింది ఎవరు? అసలు చరిత్ర ఇదే!
ఈ రోజు (ఆగస్టు 1, 2026) ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మరోసారి రాజకీయంగా ఒక చర్చ మొదలైంది. “ఎయిర్పోర్ట్ను ...
భోగాపురం ఎయిర్పోర్ట్.. పునాది ఎవరు వేశారు? ఇప్పుడు క్రెడిట్ ఎవరు తీసుకుంటున్నారు? అసలు నిజాలు ఏంటి?
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: భూసేకరణ నుంచి నిర్మాణం వరకు అసలు ఏం జరిగింది? ఎవరి హయాంలో ఏ దశ పూర్తైంది? ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్ఠాత్మక మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ...
ఉద్యోగార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడొద్దు.. రాష్ట్ర పరీక్షల్నీ కేంద్ర చట్టం పరిధిలోకి తీసుకురండి: రాజ్యసభలో కేంద్రానికి వైవీ సుబ్బారెడ్డి సూటి డిమాండ్
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత ఎన్నో ఏళ్లు కష్టపడి సిద్ధమవుతున్నా, ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలు, కోచింగ్ మాఫియాల దోపిడీ కారణంగా వారి భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతోందని వైఎస్సార్సీపీ ...
హైకోర్టు న్యాయవాదిపైనే చేయి చేసుకున్నారా?.. హిందూపురం సీఐ రాజగోపాల్ నాయుడి వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం!
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారి… అదే చట్టాన్ని కాపాడే న్యాయవాదిపై ప్రజల ముందే దురుసుగా ప్రవర్తిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు అదే ...
ఆక్సిజన్ బడ్జెట్కు ‘లీకేజీ’..! కోట్ల రూపాయల ప్రజాధనం గాల్లో కలిసిపోతోందా? వైద్యారోగ్య శాఖలో సంచలన లోపాలు బట్టబయలు
కరోనా తర్వాత వైద్య ఆక్సిజన్ ప్రాధాన్యం ఎంత పెరిగిందో దేశమంతా చూసింది. అలాంటి అత్యవసర సేవల్లోనే ఇప్పుడు తీవ్ర నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలు, ప్రణాళికా రాహిత్యం బయటపడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజుకు ఎంత ...
సోలార్ ప్రాజెక్ట్ పేరుతో రైతుల భూములపై కన్నా? 1,800 ఎకరాల లీజు ఒప్పందాలపై తీవ్ర వివాదం
రాష్ట్రంలో ప్రతిపాదిత సోలార్ ప్రాజెక్ట్ ఇప్పుడు రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. 1,800 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములను 30 ఏళ్లపాటు లీజుకు తీసుకునే ప్రక్రియ సాగుతుండగా, ఒప్పందంలోని పలు నిబంధనలు రైతులను ...
సింహాచలం కొండలో తవ్వకాలపై దుమారం.. గిరిప్రదక్షిణ భక్తులకు కనిపించకుండా గ్రీన్ మ్యాట్స్? ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
విశాఖపట్నం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న సింహాచలం కొండ మరోసారి రాజకీయ, పర్యావరణ వివాదాలకు కేంద్రంగా మారింది. కొండను భారీ స్థాయిలో తవ్వుతున్నారని, ఆ తవ్వకాలు గిరిప్రదక్షిణ ...
సాయికృష్ణ కేసులో సంచలనం.. సీబీఐ దర్యాప్తును అడ్డుకునే కుట్రా? తల్లి సంచలన ఆరోపణలతో హైకోర్టులో కొత్త ట్విస్ట్
సాయికృష్ణ కేసులో మరోసారి సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టులో దాఖలైన పిటిషన్ను తన అనుమతి లేకుండానే ఉపసంహరించుకునే ప్రయత్నం జరిగిందని సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ...
మెగా డీఎస్సీపై జెన్జీ వార్!
నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు అక్రమాలేనంటూ నిరుద్యోగుల ఆగ్రహం.. జూలై 31 నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు పిలుపు మెగా డీఎస్సీపై జెన్జీ వార్! ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియ చుట్టూ తీవ్ర ...
భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? “క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్” అంటూ చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
భోగాపురం విమానాశ్రయం… కష్టపడింది ఎవరు? క్రెడిట్ కొట్టేస్తోంది ఎవరు? అంటూ జగన్ ఫైర్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ...














