Andhra Pradesh News

13 పైసలు తగ్గించామంటూ డప్పు… కానీ ప్రజలపై రూ.20 వేల కోట్ల కరెంట్ బాదుడు!

“తొలిసారి ట్రూ డౌన్ చేశాం… యూనిట్‌కు 13 పైసలు విద్యుత్ చార్జీలు తగ్గించాం” అని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ విద్యుత్ చార్జీల అసలు లెక్కలు చూస్తే ప్రజలపై పడిన భారం మాత్రం ...

ఒక్క కేసుకే రూ.14.85 కోట్లు ఖర్చు చేసిన టిడిపి ప్రభుత్వం – సిధార్థ్ లూథ్రాకు చెల్లింపులపై సంచలన ఆధారాలు!

CR No.21/2024 (APSBCL) కేసులో సీనియర్ న్యాయవాది సిధార్థ్ లూథ్రాకు భారీ మొత్తాల్లో ప్రొఫెషనల్ ఫీజులు చెల్లించినట్లు స్పష్టమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా రూ.33 లక్షలు చెల్లించిన రికార్డులు బయటపడగా, గత ...