Andhra Pradesh News
తర్లువాడ.. గుండెదడ..! విశాఖ జలజీవనాడిని డేటా సెంటర్ కోసం ధ్వంసం చేస్తున్నారా?
విశాఖ నగరానికి జీవనాడిగా నిలిచిన తర్లువాడ కొండలు ఇప్పుడు భారీ యంత్రాల గర్జనతో వణికిపోతున్నాయి. డేటా సెంటర్ పేరుతో తూర్పు కనుమల సహజ స్వరూపాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఛిద్రం చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు ...
“మీ హద్దులు చూసుకోండి బాబూ!”.. ఢిల్లీ ఏపీ భవన్పై చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్రం గట్టి షాక్
ఢిల్లీలో కొత్త ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన హడావుడికి కేంద్ర ప్రభుత్వం గట్టి బ్రేక్ వేసినట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్–తెలంగాణ భవన్ల మధ్య భూహద్దుల సర్వే ఇంకా పూర్తికాకుండానే ...
గ్రామాల్లో ఇంటిపన్ను బాదుడే.. బాదుడు! రెండేళ్లలో 40% పెంపు.. సేవలు మాత్రం శూన్యం?
గ్రామాల్లో ప్రజలపై మరోసారి పన్నుల భారం మోపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.564 కోట్లుగా ఉన్న ఇంటిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని, కేవలం రెండేళ్లలోనే రూ.797 కోట్లకు పెంచారు. అంటే దాదాపు ...
ఒకప్పుడు ‘రైతుల మెడకు ఉరితాళ్లు’… ఇప్పుడు ‘ప్రజలకు మేలు’నా? స్మార్ట్ మీటర్లపై ఈనాడు-టీడీపీ వైఖరిపై విమర్శల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి స్మార్ట్ మీటర్లు హాట్ టాపిక్గా మారాయి. ఒకప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ “రైతుల మెడకు ఉరితాళ్లు”, “స్మార్ట్ మీటర్లా… ఉరితాళ్లా?” అంటూ కథనాలు ...
శ్రీశైలంలో నీళ్లు ఉన్నా.. హంద్రీ–నీవాకు ఎందుకు లేవు? రాయలసీమ దాహంపై చంద్రబాబు సర్కారుపై ప్రశ్నల వర్షం
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 842.3 అడుగులకు చేరింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీటిని విడుదల చేసే స్థాయి దాటిపోయింది. అయినప్పటికీ హంద్రీ–నీవా సుజల స్రవంతి, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు ...
‘లా నేస్తం’కు రూ.10 వేల హామీ… అమలు ఎక్కడ? రోడ్డెక్కిన జూనియర్ లాయర్లు.. కూటమి ప్రభుత్వంపై మండిపాటు!
ఎన్నికల ముందు “లా నేస్తం”ను “న్యాయమిత్ర”గా మార్చి నెలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తాం అంటూ ఘనంగా హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం… అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆ హామీ ...
ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది పేర్లు గల్లంతు.. అసలు కారణాలేంటి? అక్టోబర్ 3న తుది జాబితా
ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Summary Revision – SSR) ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వివేక్ యాదవ్ ముసాయిదా ఓటర్ల ...














