ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
అప్పులు పెరిగిపోతున్నా ప్రచారానికే కోట్ల ఖర్చా?.. మహా న్యూస్కు రూ.56 లక్షల జీఓపై దుమారం!
స్వర్ణ ఆంధ్ర విజన్-2047, దీపం 2.0, ఉచిత ఇసుక తవ్వకాల ప్రచారం కోసం మహా న్యూస్ ఛానల్కు రూ.56.64 లక్షలు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ జారీ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు ...
శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణం.. పారదర్శకత పక్కనపెట్టి రాజకీయ ప్రాధాన్యతకే పెద్దపీటా?
తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించే శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గత ప్రభుత్వ కాలంలో పారదర్శక టెండర్ల ద్వారా చేపట్టిన ఆలయాల నిర్మాణాలను రద్దు ...
కర్ణాటక కుంకీ ఏనుగుల వ్యవహారం.. ఏపీ అటవీ శాఖకు భారమైందా?
ఆంధ్రప్రదేశ్లో అడవి ఏనుగుల నియంత్రణ, కుంకీ ఆపరేషన్ల కోసం భారీ అంచనాలతో కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకీ ఏనుగుల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వాటి నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడంతో పాటు, ...
కొందరిపైనే క్రమశిక్షణా..? టిడిపి-జనసేనలో ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి మరో న్యాయమా..?
టిడిపి జనసేన క్రమశిక్షణ చర్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఒకే తరహా ఆరోపణలు ఉన్నప్పటికీ కొందరిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బొలిశెట్టి, వర్మలపై వేగంగా చర్యలు ...
చేతులెత్తేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. పేదల ఆరోగ్య భద్రత ఇక ప్రశ్నార్థకమేనా?
ఆరోగ్యశ్రీ సంక్షోభం దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రాణాధారంగా నిలిచిన ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఇప్పుడు సంక్షోభంలో పడుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాల నుంచి రావాల్సిన బకాయిలు సకాలంలో అందకపోవడంతో పలు ప్రముఖ ...
విశాఖపై అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట..? మీడియా వైఖరిపై మళ్లీ పెద్ద చర్చ!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియా పాత్రపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా విశాఖపట్నం విషయంలో గతంలో వచ్చిన కథనాలు, ప్రస్తుతం ప్రచురితమవుతున్న వార్తలను పోల్చుతూ సోషల్ మీడియాలో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ ...
“జగన్ లింక్” అంటూ వైరల్ ప్రచారం ఫేక్..? అసలు రచయితే చెప్పిన నిజాలు ఇవే..!
సోషల్ మీడియాలో “YS Jagan Fake Propaganda” పేరుతో వైరల్ అవుతున్న డాక్యుమెంటరీ ప్రచారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.వైఎస్ జగన్పై వైరల్ అయిన డాక్యుమెంటరీ ప్రచారం ఫేక్ అంటూ రచయిత ఉడుముల సుధాకర్ ...
తిరుపతిలో భారీ భూ దందా..? ₹1,100 కోట్ల భూమిని కేవలం ₹20 కోట్లకే అప్పగించారా..?
పర్యాటక అభివృద్ధి ముసుగులో ప్రభుత్వ భూముల కేటాయింపుపై తీవ్ర వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ భూ వివాదం తిరుపతి వన్ భూ దందా ,ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు ...
విశాఖను ఎవరు కబ్జా చేస్తున్నారు..? పరిపాలనా రాజధాని పేరుతో బయటపడుతున్న అసలు కథ
విశాఖపట్నం పేరు వినిపించినప్పుడల్లా ఇప్పుడు అభివృద్ధి కంటే ఎక్కువగా రాజకీయ ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు “విశాఖ మునిగిపోతుంది”, “పరిపాలనా రాజధానికి పనికిరాదు” అంటూ ప్రచారం చేసిన వారే… ఇప్పుడు అదే నగరంలో వేల ...
“తెలుగు చచ్చిపోతుంది” అన్నవాళ్లు… ఇప్పుడు ఇంగ్లీష్ కోసం పోటీ పడుతున్నారా?
జగన్ ఇంగ్లీష్ మీడియం నిర్ణయం తీసుకొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేగింది. తెలుగు భాష ప్రమాదంలో పడుతుందని , “తెలుగు భాష అంతరించిపోతుంది”, “మాతృభాషను చంపేస్తున్నారు”, “పిల్లలను సంస్కృతి నుండి దూరం ...














