ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు

ఎక్స్‌గ్రేషియా కుదించి బోట్లకు పరిహారం ఎగ్గొట్టి మత్స్యకారులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం నేపథ్యంలో బోట్లు, మత్స్యకారుడు, చంద్రబాబు ఫీచర్డ్ ఇమేజ్

ఎక్స్‌గ్రేషియా కుదించి.. బోట్లకు పరిహారం ఎగ్గొట్టి.. గంగపుత్రులను గాలికొదిలేసిన బాబు సర్కార్?

సముద్రాన్నే నమ్ముకుని జీవించే మత్స్యకారులపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సముద్ర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియాను కుదించడమే కాకుండా, కోట్ల రూపాయల విలువైన ...

డీఏలు, ఐఆర్, పీఆర్‌సీ, సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రూ.37 వేల కోట్ల నష్టం జరిగిందని ఉద్యోగ సంఘాల ఆరోపణలు.

ఉద్యోగులకు రెండేళ్లుగా ‘గుండు’ సున్నా? డీఏలు బంద్.. ఐఆర్ లేదు.. పీఆర్‌సీ లేదు.. రూ.37 వేల కోట్ల నష్టం అంటూ ఉద్యోగ సంఘాల తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల అంశం మరోసారి రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. రెండేళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏలు, మధ్యంతర భృతి (IR), కొత్త వేతన ...

ఆగిన రాజధాని రైతు గుండె - అమరావతి రైతు పద్మనాభరెడ్డి మృతి, ప్రభుత్వ ఒత్తిళ్లపై కుమారుడు ఉజ్వల్ ఆరోపణలు

ఆగిన రాజధాని రైతు గుండె.. ప్రభుత్వ ఒత్తిళ్లే పద్మనాభరెడ్డి ప్రాణం తీశాయా? కుమారుడు ఉజ్వల్ సంచలన ఆరోపణలు

అమరావతి రాజధాని ప్రాంతంలో భూసమీకరణ, భూ స్వాధీనం వ్యవహారం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి మృతి చెందడం తీవ్ర ...

మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ ఓటు లేదని ఆరోపిస్తూ ఎన్నికల వ్యవస్థపై స్పందిస్తున్న దృశ్యం

“మాజీ మంత్రికే ఓటు లేదు..! ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వంపై డాక్టర్ శనక్కాయల అరుణ తీవ్ర ఆగ్రహం”

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలపై మరోసారి తీవ్ర వివాదం రాజుకుంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకురాలు డాక్టర్ శనక్కాయల అరుణకే ఓటు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 45 ఏళ్లుగా ప్రతి ...

నక్ష ప్రాజెక్టు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రాజకీయ వివాదం నేపథ్యంలో జగన్, చంద్రబాబు చిత్రాలతో రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్

నాడు ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అంటూ భయపెట్టారు… నేడు ‘నక్ష’ పేరుతో అదే విధానమా? కూటమి ద్వంద్వ వైఖరిపై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో భూ సంస్కరణల అంశం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై “ప్రజల భూములు లాక్కుంటారు”, “పట్టాదారుల హక్కులు ...

ఆర్టీసీ ఈ-బస్సుల ప్రైవేటీకరణ, ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టులు, కిలోమీటర్ రేట్ల పెంపు, ఆర్టీసీపై ఆర్థిక భారం సూచించే ఫీచర్డ్ ఇమేజ్

ఆర్టీసీ రూటు.. ప్రైవేటు ‘రేటు’! అస్మదీయులకే పెత్తనం.. ఆర్టీసీ ఖజానాపై భారీ భారం?

ఆర్టీసీ రూటు.. ప్రైవేటు ‘రేటు’! ఈ-బస్సుల పేరుతో అస్మదీయులకు అడ్డగోలు లాభాలా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ-బస్సుల విధానాన్ని ...

బాబు సర్కారు సోషల్ వేటపై ప్రతీకాత్మక చిత్రం.. సోషల్ మీడియాపై నిఘా, యాక్టివిస్టులపై చర్యలను సూచించే ఫీచర్డ్ ఇమేజ్.

బాబు సర్కారు ‘సోషల్‌’ వేట! ప్రశ్నించే గొంతులే లక్ష్యమా?.. సోషల్ మీడియాపై ఉక్కుపాదానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా గొంతులపై మరింత కఠిన చర్యలకు చంద్రబాబు సర్కారు సిద్ధమైందా? రాష్ట్ర కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు ఇదే చర్చకు కేంద్రబిందువయ్యాయి. రాష్ట్ర స్థాయి సోషల్ ...

అంగన్‌వాడీల ఆందోళన: ఎన్నికల హామీల అమలు కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద భారీ నిరసనలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలు

బాబూ.. మాట తప్పారు! అంగన్‌వాడీల ఆగ్రహ జ్వాలలు.. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి

ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మరోసారి ప్రభుత్వంపై పోరాట బావుటా ఎగురవేశారు. “నిలబెట్టుకోలేని హామీలు ఎందుకు ఇచ్చారు? మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు?” అంటూ ...

రూ.1,111 కోట్ల విలువైన విశాఖ మధురవాడ 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని APTDCకి బదిలీ చేసిన వ్యవహారంపై రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్.

ఉత్తిపుణ్యానికే రూ.1,111 కోట్ల భూ పందేరం? విశాఖలో విలువైన 9.39 ఎకరాలపై బాబు సర్కారు ‘పక్కా స్కెచ్’!

విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ భూములపై మరోసారి వివాదం చెలరేగింది. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.1,111 కోట్లకు పైగా ధర చేసే 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని, కేవలం రూ.199.96 కోట్ల ...

టీడీపీ అధికార దుర్వినియోగం ఆరోపణల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా ఎన్యూమరేషన్ ప్రక్రియను సూచించే ఫీచర్డ్ ఇమేజ్

సర్‌.. హైజాక్‌! ఓటరు జాబితా సవరణను టీడీపీ హైజాక్‌ చేసిందా? రాష్ట్రవ్యాప్తంగా అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియ తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఓటరు జాబితా తయారీ ప్రక్రియను అధికార ...

12321 Next