ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు

బీసీలకు 34% రిజర్వేషన్లు – జగన్ ప్రభుత్వం GO MS No.176

బీసీల 34% రిజర్వేషన్లకు బ్రేక్ వేసింది ఎవరు? జగన్‌ GO నుంచి చంద్రబాబు వ్యతిరేకత వరకు అసలు కథ ఇదే!

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం… ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన టీడీపీ నేత… రిజర్వేషన్లు 50 శాతానికి మించాయంటూ హైకోర్టులో కేసు… చివరకు బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి ...

చంద్రబాబు బెయిల్ న్యాయ ఫీజులు రూ.15.8 కోట్ల వివాదం

బాబు గారి బెయిల్‌ బాగా కాస్ట్లీ బాసు.. రూ.15.8 కోట్ల ఫీజుల వెనుక అసలు కథేంటి?

బాబు గారి బెయిల్‌.. బాగా కాస్ట్లీ బాసు! చంద్రబాబు బెయిల్ న్యాయ ఫీజులుచంద్రబాబు నాయుడుకు సంబంధించిన కేసుల్లో న్యాయవాదిగా వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూధ్రాకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా న్యాయ ...

వైఎస్ జగన్ చంద్రబాబుపై విమర్శలు చేస్తూ రైతులు, కరువు మరియు సాగునీటి సమస్యలను ప్రస్తావిస్తున్న చిత్రం

కరువు కాటేస్తున్నా కుంభకర్ణుడి నిద్రేనా? నీళ్లు ఉన్నా రైతుకు ఎందుకు ఇవ్వరు.. బీసీలకు 34% రిజర్వేషన్లపై మహాడ్రామా, గంజాయి మాఫియాపై జగన్‌ సమరశంఖం!

కరువు కాటేస్తున్నా కుంభకర్ణుడి నిద్రేనా? వైఎస్ జగన్ చంద్రబాబుపై విమర్శలు ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు కరువు కాటేస్తోంది.. మరోవైపు రైతాంగం కన్నీరు పెడుతోంది.. ఇంకోవైపు సాగునీటి కోసం రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. అయినా ...

బీసీలకు అధికారం కల్పించిన వైఎస్ జగన్ ప్రభుత్వం

బీసీలకు అధికారం అంటే ఇదే.. వైఎస్ జగన్ పాలనలో చరిత్రలో నిలిచే నిర్ణయాలు!

బీసీలకు మాటలు కాదు.. అధికారంలో వాటా, అభివృద్ధిలో భాగస్వామ్యం ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం బీసీల అభివృద్ధి గురించి రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చాయి. కానీ అధికారంలో నిజమైన వాటా కల్పించడం, ...

ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగితే మనదే విజయం అంటూ వైఎస్ జగన్

ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగితే.. మనదే విజయం: కూటమిపై జగన్ సమరశంఖం

వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ కీలక దిశానిర్దేశం.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడి.. నిష్పక్షపాత ఎన్నికలు జరిగితే కూటమికి ఘోర పరాజయం తప్పదని ధీమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల ...

మూడ్ ఆఫ్ ఆంధ్రా సీఎం సర్వేలో జగన్‌కు 44 శాతం మద్దతు

మూడ్ ఆఫ్ ఆంధ్రా సంచలనం.. సీఎం రేసులో జగన్ దూకుడు! 1.95 లక్షల మంది అభిప్రాయాల్లో ఎవరు ముందంటే?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రానున్న ఎన్నికలకు ముందే ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ అంటూ వెలువడిన సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి ఎవరు కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్న ప్రశ్నకు భారీ ...

అమరావతి భూ దోపిడీపై రైతులతో సమావేశమైన యోగేంద్ర యాదవ్

అమరావతిలో అసలు భూ దోపిడీ కథ ఇదేనా? రైతుల గోడు విన్న యోగేంద్ర యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు

అమరావతిలో అతిపెద్ద భూ దోపిడీ.. రైతుల గోడు విన్న యోగేంద్ర యాదవ్‌ అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల వ్యవహారం మరోసారి తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తోంది. రాజధాని ప్రాంతంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ...

ఏబీ వెంకటేశ్వరరావు నారా లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు

“మీ కంటే వైఎస్ జగన్ పాలన వంద రెట్లు బాగుంది!”.. లోకేశ్‌పై ఏబీ వెంకటేశ్వరరావు నిప్పులు

నవులూరు రైతుల భూమిని బలవంతంగా లాక్కోవడంపై తీవ్ర ఆగ్రహం.. “ప్రజల ఆస్తులు తీసుకుంటూ పాలాభిషేకం చేయమంటారా?” అంటూ సూటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నవులూరు రైతుల భూముల వ్యవహారం మరోసారి తీవ్ర రాజకీయ ...

టీడీపీ సీనియర్ల అసంతృప్తి.. ఎమ్మెల్సీ పదవులపై చంద్రబాబు నిర్ణయంతో నిరాశ

ఎమ్మెల్సీ పదవులపై టీడీపీలో మళ్లీ చిచ్చు.. సీనియర్లకు వరుస షాక్‌లు! చంద్రబాబు హామీలపై పెరుగుతున్న అసంతృప్తి

టీడీపీలో పదవుల పంచాయితీ మరోసారి రచ్చకెక్కింది. ఎమ్మెల్సీ పదవుల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న సీనియర్ నేతలకు తాజా నియామకాల్లోనూ నిరాశే ఎదురవడంతో పార్టీలో అసంతృప్తి మరింత ముదిరినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా పొత్తులో ...

మార్గదర్శి ఆర్‌బీఐ వివాదంపై ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నలు

రామోజీ, మార్గదర్శికి క్లీన్‌చిట్‌ ఎక్కడొచ్చింది? ఆర్‌బీఐ పోరాటం మధ్యలోనే ఎందుకు వెనక్కి తగ్గింది?

రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సంచలన ప్రశ్నలు సంధించారు. రామోజీ, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని స్పష్టం చేస్తూ.. రామోజీ మరణం తర్వాత సాంకేతిక కారణాలతో ...

12330 Next