ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు

ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరల భారం పై చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు

నాడు కోతల హామీలు.. నేడు పెట్రో వాతలు.. ఏపీ ప్రజలపై రూ.3,600 కోట్ల ఇంధన భారం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలపై మరింత భారాన్ని ...

గన్నవరం ఎయిర్‌పోర్ట్ భూ సమీకరణ వివాదం మరియు అమరావతి ల్యాండ్ పూలింగ్ ఆరోపణలు

దోపిడీ విజన్.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ భూముల వెనుక అసలు బండారం ఏమిటి?

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పేరుతో జరిగిన భూ సమీకరణ ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. విమానాశ్రయం కోసం రైతుల నుంచి తీసుకున్న భూములకు బదులుగా అమరావతిలో అత్యంత కీలక ...

ఆర్టీసీ ప్రైవేటీకరణ వివాదంపై ఏపీఎస్ఆర్టీసీ బస్సులు మరియు ఫర్ సేల్ బోర్డు ఫీచర్డ్ ఇమేజ్

ఆర్టీసీని అమ్మేస్తున్నారా?.. మహిళల పేరుతో భారీ కుట్ర జరుగుతోందా?

APSRTC ప్రైవేటీకరణపై పేర్ని నాని సంచలన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి Perni Nani తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆర్టీసీని ప్రైవేట్ సంస్థలకు ...

ఆంధ్రప్రదేశ్‌లో విద్య, వైద్యం, రవాణా ప్రైవేటీకరణపై కాన్సెప్ట్ ఫీచర్డ్ ఇమేజ్

ప్రజలకు దూరమవుతున్న విద్య, వైద్యం, రవాణా… ఈ మార్పుల వెనుక అసలు కథ ఏంటి..?

ప్రభుత్వాలు బడులు ఎందుకు నడుపుతాయి..?ఎందుకు ఆసుపత్రులను నిర్వహిస్తాయి..?ఎందుకు రవాణా వ్యవస్థలను తమ ఆధీనంలో ఉంచుకుంటాయి..? దీనికి ఒక ముఖ్యమైన సామాజిక కారణం ఉంది. విద్య, వైద్యం, రవాణా వంటి ప్రాథమిక అవసరాలు పూర్తిగా ...

ఆర్టీసీ ప్రైవేట్ డిపోల వివాదం ఫీచర్డ్ ఇమేజ్

“12 డిపోలు ప్రైవేట్ చేతుల్లోకి..? ఆర్టీసీపై పెరుగుతున్న అనుమానాలు!”

కార్పొరేట్‌కు దారాదత్తం చేసేందుకు పక్కా కూట్రతో ఆర్టీసీ నిర్వీర్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ-బస్సుల ...

శ్రీవాణి ట్రస్ట్ 400 కోట్ల లూటీ ఆరోపణలపై తిరుమల టీటీడీ వివాదం

400 కోట్ల శ్రీవాణి సొమ్ము లూటీ..? ఇప్పుడు ఎందుకు మౌనం..?

శ్రీవారి దర్శనాలపై కొత్త వివాదం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శన టికెట్ల కేటాయింపులపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. టీటీడీ మాజీ ...

జగన్ పాలనలో ఏపీ నియామక పరీక్షల్లో పేపర్ లీకులు లేకుండా పారదర్శకంగా పరీక్షల నిర్వహణ

“అనుభవం లేదన్నారు… కానీ జగన్ హయాంలో ఒక్క పరీక్ష పత్రం కూడా లీక్ కాలేదా?”

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు వరుసగా వెలుగులోకి వస్తున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 మధ్య నిర్వహించిన భారీ స్థాయి నియామక పరీక్షలపై ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా ...

కడప మోడల్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం ఫ్యాక్ట్ చెక్

కడప మోడల్ ఎమ్మె ల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారాలు.. అసలు నిజాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఫ్యాక్ట్ చెక్ చర్చకు దారి తీసిన అంశంగా కడప జిల్లా రాజకీయాలు మారాయి. ముఖ్యంగా కడప మోడల్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన రవీంద్రనాథ్ రెడ్డిపై కొన్ని ఎల్లో మీడియా ...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మహిళల వ్యాఖ్యలపై రాజకీయ ప్రశ్నలు

మహిళలను లాగేస్తారంటారా ప‌వ‌న్..? అయితే మీ పాల‌న‌లో న్యాయం ఎక్కడ?

30 వేల మంది మహిళలు మిస్సింగ్ అన్న ప‌వ‌న్.. రెండేళ్ల‌లో 30 మందిని అయినా వెతికారా? డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ...

భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూముల స్వాధీనంపై పరిహారం కోరుతున్న రైతులను జేసీబీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం

పరిహారం కోరిన రైతులకు జేసీబీ శిక్షా..? భోగాపురంలో కలిచివేస్తున్న దృశ్యాలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం భూముల సేకరణ చేపట్టిన నేపథ్యంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు రావాల్సిన న్యాయమైన పరిహారం ...