ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు

ఉక్కు వంతెన ప్రాజెక్ట్ ఆలస్యంపై చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు

ఉక్కు వంతెన వెనుక అసలు కథ ఏంటి..? కోట్ల ఖర్చు.. కానీ ఇంకా పూర్తి కాలేదేంటి..?

ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ, ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఇప్పుడు వివాదంగా మారింది. ప్రభుత్వాలు మారినా… ...

సమైక్యత పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజా సమస్యలను పక్కన పెడుతున్నారనే అంశంపై రాజకీయ ఫీచర్డ్ ఇమేజ్

“సమైక్యత” కొత్త నినాదమా… లేక ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమా?

అవసరానికి అనుగుణంగా కులం, మతం, ప్రాంతం, భావోద్వేగాలను వాడుకుంటూ రాజకీయాలు చేసిన నాయకులు… ఇప్పుడు ఒక్కసారిగా “సమైక్యత” గురించి మాట్లాడటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై ఈ ...

భూ సమన్వయం పేరుతో రైతుల భూములపై పెరుగుతున్న రాజకీయ వివాదాన్ని చూపించే ప్రతీకాత్మక చిత్రం

భూములపై కొత్త గాలం.. ‘సమన్వయం’ పేరిట సాగుతున్న అసలు ఆట ఏంటి..?

రాష్ట్రంలో “భూ సమన్వయం” పేరుతో జరుగుతున్న చర్యలు ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికే దారితీస్తున్నాయి. రైతుల భూములకు రక్షణ కల్పిస్తామంటూ ప్రారంభమైన ప్రక్రియ, చివరకు పేదల భూములపై కన్నేసిన కొత్త వ్యవస్థగా మారుతోందన్న ...

మంత్రి నారా లోకేష్ ప్రత్యేక విమాన ప్రయాణంపై రాజకీయ వివాదం

పొదుపు’ మాటలేనా.. లోకేష్ స్పెషల్ ఫ్లైట్‌తో బయటపడ్డ దుబారా?

ఇంధన పొదుపు మాటలు ఒకవైపు.. ప్రత్యేక విమాన ప్రయాణాలు మరోవైపు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో “పొదుపు” ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చగా మారింది. ఒకవైపు కేబినెట్ సమావేశంలో ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి ...

ఆంధ్రప్రదేశ్‌లో వంటనూనె ధరల పెరుగుదలపై రాజకీయ చర్చను చూపిస్తున్న ఫీచర్డ్ ఇమేజ్

జగన్ హయాంలో ₹110 అంటూ విమర్శలు… ఇప్పుడు ₹195 దాటిన వంటనూనె ధరలపై మౌనం ఎందుకు..?

అప్పట్లో విమర్శలు… ఇప్పుడు నిశ్శబ్దమా..? ఆంధ్రప్రదేశ్‌లో వంటనూనె ధరలు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువయ్యాయి. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో లీటర్ వంటనూనె ₹110 దాటిందంటూ తీవ్ర విమర్శలు చేసిన నాయకులు, ఇప్పుడు ...

కైలాసగిరి త్రిశూలం ప్రాజెక్టు ఖర్చు పెరుగుదలపై రాజకీయ వివాదం

కైలాసగిరి త్రిశూలం పేరుతో ఖజానాకి త్రిశూలమేనా..? కోటిన్నర పని 6 కోట్లకు ఎలా చేరింది..?

విశాఖలో కైలాసగిరిపై నిర్మించనున్న త్రిశూలం ప్రాజెక్టు ఇప్పుడు భారీ రాజకీయ దుమారానికి కేంద్రబిందువైంది. మొదట రూ.1.5 కోట్లతో పూర్తి అవుతుందని చెప్పిన పనికి.. ఇప్పుడు రూ.6 కోట్ల వరకు ఖర్చవుతుందనే అంచనాలు వినిపిస్తుండటంతో ...

మహిళల గౌరవం మరియు సోషల్ మీడియా వేధింపులపై ప్రతీకాత్మక చిత్రం

మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయా..? బాధితులనే టార్గెట్ చేస్తున్నది ఎవరు..?

మహిళా దినోత్సవం వచ్చినప్పుడు మహిళల గొప్పతనం గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. కానీ అదే సమయంలో మహిళలు అవమానానికి గురవుతున్న ఘటనలపై మాత్రం సమాజం, రాజకీయాలు, మీడియా ...

విశాఖ తీర ప్రాంతంలో పోర్టుల అభివృద్ధి మరియు రాజకీయ ప్రచారాల ప్రతీకాత్మక చిత్రం

విశాఖ తీరం… బికినీ ఉత్సవాలా? లేక పోర్టుల అభివృద్ధా? ఏది నిజమైన విజన్?

విశాఖ తీర ప్రాంత అభివృద్ధి అంశం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. ఒకవైపు ప్రచార కార్యక్రమాలు, మరోవైపు పోర్టులు మరియు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ద్వారా వచ్చిన ఉపాధి అవకాశాలు ఇప్పుడు ...

కుప్పం గంగమ్మ జాతర విరాళాలు టీడీపీ అనుబంధ ఖాతాలకు మళ్లింపుపై వివాదం

కుప్పంలో గంగమ్మ జాతర దందా..? అన్నదానం డబ్బు టీడీపీ ఖాతాల్లోకి!

కుప్పం గంగమ్మ జాతరలో ఇప్పుడు విరాళాల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తోంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంగమ్మ తల్లి అన్నదానం పేరుతో భక్తుల నుంచి సేకరిస్తున్న డబ్బులు దేవస్థానం ...

అమరావతి ప్లాట్ల వివాదంలో వైరల్ అవుతున్న ఏబీఎన్ ఆర్కే కుటుంబ ఫోటో

అమరావతిలో ఆర్కే కుటుంబానికి ఆరు ప్లాట్లు..? వెలుగులోకి వస్తున్న భూవివరాలు

ఏబీఎన్ ఆర్కే అమరావతి ప్లాట్లు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుటుంబానికి సంబంధించిన ప్లాట్ల వివరాలు బయటకు రావడం తీవ్ర ...