ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
175 నియోజకవర్గాల్లో జగన్ పిలుపు.. రోడ్లెక్కిన వైఎస్సార్సీపీ! ప్రజా సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పోరాటం మరో దశకు చేరుకుంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చాయి. ...
జగన్పై లోకేష్ కొత్త కథ.. ఆధారాలు అడిగితే పాత అబద్ధాలేనా?
ప్రజా సమస్యలు, డీఎస్సీ పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటా అక్రమాలు, ఉద్యోగాల అమ్మకాల ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన సమయంలో మంత్రి నారా లోకేష్ మళ్లీ వైఎస్ జగన్పై వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ దాడికి ...
అమరావతి ఖర్చుల గుట్టు విప్పిన కేంద్రం? రూ.5 వేల భవనాలు కడుతున్న కేంద్రం.. రూ.18 వేల లెక్కలు చూపుతున్న రాష్ట్రం!
అమరావతి నిర్మాణ వ్యయాలపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా లెక్కలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ...
దేవుడి భూములు దోపిడీకి గురవుతున్నాయా? 87 వేల ఎకరాల ఆక్రమణల వెనుక ఎవరి నిర్లక్ష్యం..?
రాష్ట్రంలో కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకలైన దేవాలయాల భూములు నేడు రక్షణ కోసం ఎదురు చూస్తున్నాయి. ఒకవైపు 87 వేల ఎకరాలకు పైగా దేవదాయ భూములు ఆక్రమణల బారిన పడితే, మరోవైపు ...
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో భారీ కుంభకోణమా? 270 మందికి బ్యాక్డోర్ టీచర్ ఉద్యోగాలంటూ జగన్ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హతలు లేని వారికి టీచర్ ఉద్యోగాలు కల్పించారని, మొత్తం ప్రక్రియ వెనుక భారీ అవకతవకలు జరిగాయని ...
“లీకుల రాజకీయం కాదు.. లీకుల చరిత్రే! చంద్రబాబు పాలనపై జగన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రశ్నాపత్రాల లీకేజీల అంశం సంచలనంగా మారింది. ముఖ్యంగా డీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ ఆరోపణల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు నాయుడు పాలన ...
నిన్న పెంటయ్య.. నేడు దుర్గయ్య..! కూటమి దాష్టీకాలకు ఇంకెంతమంది బలవ్వాలి?
గొడ్డలి.. లడ్డు.. వ్యక్తిగత విమర్శలు.. రాజకీయ డ్రామాలు..! ఇవన్నీ పక్కనపెడితే ప్రజల జీవితాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? ఒకవైపు విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రాణాలు కోల్పోయిన పెంటయ్య కుటుంబం న్యాయం ...
మీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయారా? కేజీహెచ్ వద్ద లోకేశ్ వ్యాఖ్యలపై కార్మికుల్లో ఆగ్రహం.. పవన్ వ్యాఖ్యలతో మరింత చర్చ!
విశాఖపట్నంలో కేజీహెచ్ ఆస్పత్రి వద్ద కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. “మీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయారా? ఇక్కడి నుంచి వెళ్లిపోండి” ...
“మా భూములు తీసుకుని.. మా జీవితాలనే బలిచేశారు”: ఉండవల్లి రైతుల ఆగ్రహ ర్యాలీ
రాజధాని అభివృద్ధి పేరుతో భూములు తీసుకున్న ప్రభుత్వం, రైతుల భవిష్యత్తును మాత్రం గాలికొదిలేసిందని ఉండవల్లి రైతులు మండిపడ్డారు. భూ సేకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించిన రైతులు “మా భూమి.. మా హక్కు” ...
జగన్ను కలవొద్దంటూ ఒత్తిడి..? ఉద్యోగం ఇస్తామంటూ ఎవరు బుజ్జగించారు..?
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన ఓ కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. ప్రమాదం జరిగి నెలలు గడిచినా నష్టపరిహారం అందకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆ ...














