ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
పొదుపు’ మాటలేనా.. లోకేష్ స్పెషల్ ఫ్లైట్తో బయటపడ్డ దుబారా?
ఇంధన పొదుపు మాటలు ఒకవైపు.. ప్రత్యేక విమాన ప్రయాణాలు మరోవైపు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో “పొదుపు” ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చగా మారింది. ఒకవైపు కేబినెట్ సమావేశంలో ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి ...
జగన్ హయాంలో ₹110 అంటూ విమర్శలు… ఇప్పుడు ₹195 దాటిన వంటనూనె ధరలపై మౌనం ఎందుకు..?
అప్పట్లో విమర్శలు… ఇప్పుడు నిశ్శబ్దమా..? ఆంధ్రప్రదేశ్లో వంటనూనె ధరలు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువయ్యాయి. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో లీటర్ వంటనూనె ₹110 దాటిందంటూ తీవ్ర విమర్శలు చేసిన నాయకులు, ఇప్పుడు ...
కైలాసగిరి త్రిశూలం పేరుతో ఖజానాకి త్రిశూలమేనా..? కోటిన్నర పని 6 కోట్లకు ఎలా చేరింది..?
విశాఖలో కైలాసగిరిపై నిర్మించనున్న త్రిశూలం ప్రాజెక్టు ఇప్పుడు భారీ రాజకీయ దుమారానికి కేంద్రబిందువైంది. మొదట రూ.1.5 కోట్లతో పూర్తి అవుతుందని చెప్పిన పనికి.. ఇప్పుడు రూ.6 కోట్ల వరకు ఖర్చవుతుందనే అంచనాలు వినిపిస్తుండటంతో ...
మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయా..? బాధితులనే టార్గెట్ చేస్తున్నది ఎవరు..?
మహిళా దినోత్సవం వచ్చినప్పుడు మహిళల గొప్పతనం గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. కానీ అదే సమయంలో మహిళలు అవమానానికి గురవుతున్న ఘటనలపై మాత్రం సమాజం, రాజకీయాలు, మీడియా ...
విశాఖ తీరం… బికినీ ఉత్సవాలా? లేక పోర్టుల అభివృద్ధా? ఏది నిజమైన విజన్?
విశాఖ తీర ప్రాంత అభివృద్ధి అంశం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. ఒకవైపు ప్రచార కార్యక్రమాలు, మరోవైపు పోర్టులు మరియు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ద్వారా వచ్చిన ఉపాధి అవకాశాలు ఇప్పుడు ...
కుప్పంలో గంగమ్మ జాతర దందా..? అన్నదానం డబ్బు టీడీపీ ఖాతాల్లోకి!
కుప్పం గంగమ్మ జాతరలో ఇప్పుడు విరాళాల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తోంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంగమ్మ తల్లి అన్నదానం పేరుతో భక్తుల నుంచి సేకరిస్తున్న డబ్బులు దేవస్థానం ...
అమరావతిలో ఆర్కే కుటుంబానికి ఆరు ప్లాట్లు..? వెలుగులోకి వస్తున్న భూవివరాలు
ఏబీఎన్ ఆర్కే అమరావతి ప్లాట్లు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్టాపిక్గా మారింది. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుటుంబానికి సంబంధించిన ప్లాట్ల వివరాలు బయటకు రావడం తీవ్ర ...
అప్పులు పెరిగిపోతున్నా ప్రచారానికే కోట్ల ఖర్చా?.. మహా న్యూస్కు రూ.56 లక్షల జీఓపై దుమారం!
స్వర్ణ ఆంధ్ర విజన్-2047, దీపం 2.0, ఉచిత ఇసుక తవ్వకాల ప్రచారం కోసం మహా న్యూస్ ఛానల్కు రూ.56.64 లక్షలు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ జారీ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు ...
శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణం.. పారదర్శకత పక్కనపెట్టి రాజకీయ ప్రాధాన్యతకే పెద్దపీటా?
తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించే శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గత ప్రభుత్వ కాలంలో పారదర్శక టెండర్ల ద్వారా చేపట్టిన ఆలయాల నిర్మాణాలను రద్దు ...
కర్ణాటక కుంకీ ఏనుగుల వ్యవహారం.. ఏపీ అటవీ శాఖకు భారమైందా?
ఆంధ్రప్రదేశ్లో అడవి ఏనుగుల నియంత్రణ, కుంకీ ఆపరేషన్ల కోసం భారీ అంచనాలతో కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకీ ఏనుగుల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వాటి నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడంతో పాటు, ...














