ఆంధ్ర పోలిటిక్స్
“నా బిడ్డ బూడిదైనా ఇవ్వండి..!”: సాయికృష్ణ మృతిపై తల్లి కన్నీటి గోడు.. రూ.50 లక్షలతో రాజీకి ఒత్తిడి చేశారంటూ సంచలన ఆరోపణలు
విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ అనుమానాస్పద మృతి కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు తన కుమారుడి మరణంపై న్యాయం కోరుతున్న తల్లి గాదె విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ...
‘ప్రిజనర్’ అంటూ జగన్పై సెటైర్లు.. మరి ఈ పనులన్నీ చేసింది ఎవరు? లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్!
“ప్రిజనర్కు విజనరీకి తేడా ఉంటుంది.. బెంగళూరులో ఉండే జగన్కు ఏం తెలుస్తుంది” అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా ...
ఆక్వా రైతులపై దాడి ఆపాలి.. ఫీడ్ ధరలు తగ్గించకపోతే రైతులతో కలిసి వీధుల్లోకి వస్తాం: జగన్
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఫీడ్ ధరల పెంపుతో నష్టాల్లో కూరుకుపోయిన ఆక్వా ...
ప్రశ్నించే యువతపై పవన్ ఫైర్.. ఇదేనా యువతకు ప్రతినిధి అని చెప్పుకునే నాయకుడి వైఖరి?
ఒకప్పుడు “ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను” అని చెప్పిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ప్రశ్నించే యువతపైనే విమర్శలు చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిరుద్యోగం, పరీక్షల పేపర్ ...
టీడీపీ యాప్లో ఓటర్ల డేటా ఎక్కింపు.. ఆదోనిలో కొత్త ఎన్నికల వివాదం!
కర్నూలు జిల్లా ఆదోనిలో ఓటర్ల వ్యక్తిగత వివరాలు రాజకీయ పార్టీకి చెందిన యాప్లో నమోదు అవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఓటర్ల ధృవీకరణ ప్రక్రియలో టీడీపీ ...
అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఏపీ..! రెండేళ్లలోనే రూ.3.52 లక్షల కోట్ల అప్పులతో బాబు సర్కార్పై విమర్శల వెల్లువ
“అప్పులే అభివృద్ధి” అనే కొత్త సూత్రంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోందా? అధికారంలోకి వచ్చి ఇంకా రెండేళ్లు కూడా పూర్తికాకముందే రాష్ట్రాన్ని మరోసారి భారీ అప్పుల ఊబిలోకి నెట్టారని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తీవ్ర ...
‘సర్’ ముసుగులో డేటా సేకరణ.. వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపునకు టీడీపీ కుట్ర చేస్తున్నదా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఓట్ల తొలగింపు వివాదం రాజుకుంది. ‘సర్’ (SAR) పేరుతో టీడీపీ నిర్వహిస్తున్న యాప్ను ఉపయోగించి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారని వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు ...
టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరీ.. దాడులు, కబ్జాలు, బెదిరింపులతో భయాందోళనలో ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారుతోంది. అర్ధరాత్రి దాడులు, సొంత పార్టీ నేతలపైనే బెదిరింపులు, భూ కబ్జా ఆరోపణలు, మహిళల వేధింపులు, అధికారులపై ...
అన్నదాత ఆత్మఘోష.. పాలనా వైఫల్యానికి 540 ప్రాణాల మూల్యం! రెండేళ్లలో రైతులను మింగేసిన వ్యవసాయ సంక్షోభం
అప్పులు.. కరువు.. అందని పరిహారం.. నిలిచిపోయిన పంటల బీమా.. తగ్గిన పెట్టుబడి సాయం.. నిర్వీర్యమైన రైతు భరోసా కేంద్రాలు.. ఇలా ఒకదాని వెంట మరో దెబ్బతో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్న ...
దేశంలో ఎక్కడా లేని ఆరోగ్య భద్రత.. జగన్ హయాంలో 92 శాతం కుటుంబాలకు బీమా కవచం, ఏపీ నంబర్ వన్గా ఎలా నిలిచింది?
సంక్షేమం అంటే మాటలు కాదు, ప్రజల జీవితాల్లో కనిపించే మార్పు. ఆరోగ్య రంగంలో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య ...














