ఆంధ్ర పోలిటిక్స్
ఏపీలో ద్రవ్యోల్బణం టాప్.. దేశం కంటే వేగంగా పెరిగిన ధరలు, ప్రజలపై పెనుభారం!
ఆంధ్రప్రదేశ్లో ధరల మంటలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జనవరిలో 2.82 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం ఐదు నెలల్లోనే 4.90 శాతానికి ఎగబాకింది. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం జనవరి నుంచి ...
ఆక్వాలోనూ అదే ‘నాటకం’..! రూ.4 వేల తగ్గింపు అంటూ హడావిడి.. రూ.2 వేలకే పరిమితమైన ఫీడ్ కంపెనీలు.. మరోసారి బయటపడ్డ చంద్రబాబు బండారం!
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులకు భారీ ఉపశమనం కల్పిస్తున్నామంటూ ప్రభుత్వం మరోసారి ప్రచార హడావిడి చేసింది. ఆక్వా ఫీడ్ ధరలను టన్నుకు రూ.4 వేలు తగ్గించినట్లు గురువారం ఘనంగా ప్రకటించింది. అయితే కేవలం 24 ...
అవి సర్కారు హత్యలే!
నెలరోజులుగా బిడ్డల కోసం తల్లిదండ్రుల ఆర్తనాదం.. పోలీసు వేధింపులతో యువకుడి ఆత్మహత్య.. న్యాయస్థానం జోక్యంతో బయటపడిన సంచలన వాస్తవాలు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. తమ బిడ్డలు కనిపించడం లేదని బాధిత కుటుంబాలు ...
హోటల్లో చిత్రహింసలు.. బస్టాండ్లో అనాథ శవంగా పడేశారు? సాయికృష్ణ మృతి కేసులో సంచలన ఆరోపణలు
సాయికృష్ణది లాకప్ డెత్ కాదు.. పక్కా ప్రీ-ప్లాన్డ్ మర్డర్ అని జైభీమ్ భారత్ పార్టీ సంచలన ఆరోపణ కృష్ణలంకకు చెందిన యువకుడు సాయికృష్ణ మృతి కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ...
ఈడీకి తెలంగాణ హైకోర్టులో భారీ షాక్..! ‘ఈడీ జప్తు సరికాదు’.. వాన్పిక్ ఆస్తుల విడుదలకు గ్రీన్సిగ్నల్
జగన్పై నమోదైన వాన్పిక్ కేసులో ఈడీకి వరుస ఎదురుదెబ్బలు.. 9 అప్పీళ్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో అత్యంత కీలకంగా భావిస్తున్న వాన్పిక్ (VANPIC) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ ...
గోదావరి పుష్కరాల్లో వేల కోట్ల ఖర్చు.. ఎమ్మెల్యేల కోటా ఘాట్ల పేరుతో ప్రజాధనానికి గండి పడిందా?
గోదావరి పుష్కరాలు అంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటాయి. అయితే ఇప్పుడు అదే పుష్కరాల ఖర్చు ...
అంతన్నారు.. ఇంతన్నారు.. రెండు వారాలు గడిచినా జ్ఞానేశ్వరి ఎక్కడ? మాటలు తప్ప ఆచూకీ ఎందుకు లేదు?
కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి రెండు వారాలు పూర్తయ్యాయి. చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామని, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, ప్రతి ...
ఒక తల్లి రోదనను విననివారు… ఒక నాయకుడి అడుగుతో ఎందుకు మేల్కొన్నారు?
ఒక యువకుడు కనిపించకుండా పోయాడు. అతను ఎక్కడ ఉన్నాడు? బ్రతికి ఉన్నాడా? లేక మరణించాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకక, ఓ తల్లి రోజుల తరబడి గుండెలవిసేలా రోదించింది. తన కుమారుడిని ఒక్కసారి ...
మురళీమోహన్ మళ్లీ అదే ఆరోపణలు.. వైఎస్ నిజంగా తిరుమల 7 కొండలను 2 కొండలుగా మార్చారా? రికార్డులు ఏమంటున్నాయి?
85 ఏళ్ల వయసులోనూ తన ఫిట్నెస్తో అందరినీ ఆకట్టుకునే సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్.. రాజకీయ వ్యాఖ్యల విషయంలో మాత్రం మరోసారి వివాదంలో నిలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి క్రిస్టియన్ కాబట్టి తిరుమల ...
రాబడి నాస్తి.. అప్పులు జాస్తి.. చంద్రబాబు సర్కార్ ఆర్థిక నిర్వహణపై కాగ్ గణాంకాలే ప్రశ్నలు!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కాగ్ (CAG) విడుదల చేసిన తాజా గణాంకాలు తీవ్ర చర్చకు దారి తీశాయి. సొంత ఆదాయం కంటే అప్పులు ఎక్కువగా చేయడం, బడ్జెట్ అంచనాలు ప్రకటించిన కొద్ది నెలల్లోనే ...














