ఆంధ్ర పోలిటిక్స్
రూ.100 కోట్ల ప్రభుత్వ భూమిపై కబ్జా ఆరోపణలు.. సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే బండారు!
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. పెందుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలోని 8.08 ఎకరాల పెద్దన్న చెరువు ప్రభుత్వ భూమిని కొందరు ...
‘కనెక్టివిటీ’ పేరుతో కొత్త బాదుడు..! గ్రీన్ ఎనర్జీ రంగంపై ఏపీ ట్రాన్స్కో కన్నెర్ర?
ఆంధ్రప్రదేశ్లో సౌర, పవన విద్యుత్ రంగంపై మరోసారి అనిశ్చితి మేఘాలు కమ్ముకుంటున్నాయా? పెట్టుబడులను ఆకర్షించాల్సిన సమయంలోనే విద్యుత్ ఉత్పత్తిదారులపై కొత్త భారాలు మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘కనెక్టివిటీ’ నిబంధనల పేరుతో ...
పీహెచ్డీకి విలువ లేదా? ఎంఫిల్కే అదనంగా రూ.5 వేలు.. అంబేడ్కర్ వర్సిటీలో జీతాల పెంపు వెనుక అసలు కథ ఏమిటి?
ఉన్నత విద్యార్హతగా పీహెచ్డీని గుర్తించే విద్యా వ్యవస్థలో, పీహెచ్డీ చేసిన వారికంటే ఎంఫిల్ అర్హత ఉన్నవారికి ఎక్కువ జీతం ఇవ్వడం సాధ్యమేనా? అయితే అంబేడ్కర్ యూనివర్సిటీలో అదే జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర ...
‘సర్’ పేరుతో ఓటర్లపై కత్తి.. 16 కోట్ల ఓట్లు తొలగించే భారీ కుట్ర జరుగుతోందా? పరకాల ప్రభాకర్ సంచలన హెచ్చరిక
దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకైన ఓటు హక్కుపై భారీ దాడి జరుగుతోందని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)’ పేరుతో దేశవ్యాప్తంగా ...
నాడు ప్రాణాలకు భరోసా.. నేడు కుయ్యో మొర్రో..! ఏపీలో 108 అంబులెన్స్ వ్యవస్థను ఎవరు నిర్వీర్యం చేశారు?
ఒకప్పుడు అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే భరోసాగా నిలిచిన 108 అంబులెన్స్ సేవలు నేడు ఆందోళనకు కారణమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వైద్య సేవలను చేరువ చేసిన ...
శ్రీశైలం కాటేజీ పేరుతో రాజకీయ కుట్రా? బూచేపల్లి ఫైర్.. “నిరూపిస్తే స్వామి సన్నిధిలో క్షమాపణలు చెబుతా!”
శ్రీశైలం కాటేజీ వివాదం రాజకీయంగా కొత్త మలుపు తిరిగింది. తమ కుటుంబం నిర్మించిన కాటేజీని ఎన్నాళ్లక్రితమే దేవస్థానానికి అప్పగించినప్పటికీ, ఇప్పటికీ దానిని వ్యక్తిగతంగా వినియోగిస్తున్నట్లు ప్రచారం చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ...
భయపెట్టే శక్తిగా మళ్లీ వైసీపీ.. రెండేళ్లలోనే కూటమికి కంటిమీద కునుకు లేకుండా చేసిన జగన్ వ్యూహం!
2024 ఎన్నికల్లో ఘోర పరాజయం.. కేవలం 11 అసెంబ్లీ సీట్లు.. రాజకీయ ప్రత్యర్థులు “వైసీపీ కథ ముగిసింది” అని ప్రకటించిన పరిస్థితి. కానీ రెండేళ్లు తిరగకముందే అదే పార్టీ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో ...
ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటుకు అప్పగింత? రూ.1500 కోట్ల డిపోల లీజుతో ప్రభుత్వ అసలు ఎజెండా ఏమిటి?
ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆస్తులు… ప్రభుత్వ నిధులతో కల్పిస్తున్న సదుపాయాలు… నిర్వహణలో ఆర్టీసీ సహకారం… కానీ లాభాలు మాత్రం ప్రైవేటు సంస్థలకు. ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో ...














