ఆంధ్ర పోలిటిక్స్

₹150 కోట్ల డీల్‌తో హెరిటేజ్ ఫుడ్స్ మార్కెట్ క్యాప్ ₹3,000 కోట్ల పెరుగుదల… సహజ వృద్ధి లేదా ఆర్థిక వ్యూహం?

2016–17లో హెరిటేజ్ ఫ్రెష్‌ను ఫ్యూచర్ రిటైల్‌లో విలీనం చేసిన సమయంలో హెరిటేజ్ ఫుడ్స్ మార్కెట్ క్యాప్ ₹1,175 కోట్ల నుంచి ₹4,197 కోట్లకు పెరిగింది. అదే సమయంలో షేర్ ధర ₹450 నుండి ...

హెరిటేజ్–ఇందాపూర్ నెయ్యి వివాదం నుంచి తప్పించుకోవడానికేనా… ప్లకార్డు ఫోటోపై సృష్టించిన రాజకీయ దుమారం?

హెరిటేజ్–ఇందాపూర్ నెయ్యి వ్యవహారం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్న వేళ, ఆ అంశం నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు “రక్షించు గోవిందా” అంటూ ప్లకార్డులతో నిరసన ...

కూటమి ప్రభుత్వంలో 5.38 లక్షల ఫించన్లు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా ఫించన్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024 మార్చి నాటికి రాష్ట్రంలో మొత్తం ఫించన్ లబ్ధిదారుల సంఖ్య 66,34,372గా ఉండగా, 2026 ఫిబ్రవరి నాటికి అది ...

“ఏడుకొండలు కాదు, రెండు కొండలే” అన్నది చంద్రబాబే… మరి వైఎస్సార్‌పై ఆరోపణలెందుకు?

తిరుమల ప్రతిష్ట, ఏడుకొండల మహత్యం, జీవో 746 & 747ల చుట్టూ తిరిగిన వివాదాలు — ఇవన్నీ మళ్లీ రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి. ముఖ్యంగా “ఏడుకొండలు కాదు, రెండు కొండలే” అన్న ...

Epstein files వివాదాల మధ్య బిల్ గేట్స్‌ను ఆహ్వానించిన ఏకైక రాష్ట్రం – ఆంధ్రప్రదేశ్! ఎందుకు ఈ నిర్ణయం?

Epstein files వివాదం అంతర్జాతీయ స్థాయిలో మళ్లీ చర్చనీయాంశంగా మారిన సమయంలో, ఢిల్లీలో నిర్వహించాల్సిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో బిల్ గేట్స్ ప్రధాన ప్రసంగం రద్దయిందన్న సమాచారం వెలువడింది. ఇదే సమయంలో ...

💥 చంద్రబాబు సర్కారు దావోస్ ప్రచారం కోసం రూ.1.9 కోట్లు విడుదల చేసిందా? ప్రజా ధనం మీడియా షోలకేనా!

జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ కార్యక్రమాలకు జాతీయ స్థాయి మీడియా ప్రచారం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1.9 కోట్లు ...

అజిత్ పవార్ విమాన ప్రమాదం: TDPతో సంబంధాలు?

మహారాష్ట్ర సీనియర్ నేత Ajit Pawar మరణానికి కారణమైన VSR సంస్థ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా రాజకీయ కలకలం రేపుతోంది. ఈ ఘటన వెనుక రాజకీయ సంబంధాలు, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయా అనే ...

🔥 “14 లక్షల కోట్ల ప్రచారం… శాసనమండలిలో తేలిన అసలు నిజం!”

🧨 అధికారిక పత్రాలతో కూలిన భారీ ప్రచారం! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై నెలలుగా సాగిన రాజకీయ ప్రచారానికి శాసన మండలి వేదికగా స్పష్టత వచ్చింది. మంత్రి పయ్యావుల సభా సాక్షిగా అధికారిక పత్రాలను ...

వివాదాల చరిత్ర ఉన్న గేట్స్ ఫౌండేషన్‌తో ఆంధ్ర ఒప్పందం – ప్రజా ఆరోగ్యంపై సాహస నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో ప్రజా ఆరోగ్య రంగంలో భాగస్వామ్యం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న సమయంలో, గతంలో ఈ ఫౌండేషన్‌కు సంబంధించిన వివాదాలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, ...

వ్యవసాయానికి వంచన బడ్జెట్… రైతులకు బాబు ద్రోహం!

3.32 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను రైతుల సంక్షేమం కోసం అంటూనే ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ గణాంకాలు మాత్రం పూర్తి భిన్నంగా చెబుతున్నాయి. వ్యవసాయ రంగానికి కేటాయింపులు కేవలం 4.74%కే పరిమితం ...