ఆంధ్ర పోలిటిక్స్
పీ–4 పేరుతో కోట్ల ఖర్చు.. పేదరిక నిర్మూలన కంటే ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యమా?
పేద కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పీ–4 (P4) కార్యక్రమం, ఇప్పుడు భారీ ఖర్చుల కారణంగా వివాదాల కేంద్రంగా మారింది. పేదలకు ప్రత్యక్షంగా ఎంత ...
మూడో ఏడాదీ మోసమేనా? అన్నదాత సుఖీభవలో 7 లక్షల మంది రైతులకు మళ్లీ షాక్.. కౌలు రైతులకు పైసా లేదంటూ మండిపాటు!
ఎన్నికల సమయంలో రైతులకు భారీ పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి అర్హ రైతుకు పూర్తి స్థాయిలో పెట్టుబడి ...
సాయికృష్ణ లాకప్డెత్పై జగన్ ఆగ్రహం: ‘ఇది ఒక్క సీఐ నేరం కాదు.. పోలీసు వ్యవస్థ చేసిన హత్య.. సీబీఐతో విచారణ జరపాలి’
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గిగ్ వర్కర్ గాదె సాయికృష్ణ లాకప్డెత్ ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం ...
మెగా డీఎస్సీ కాదు.. మెగా అక్రమాలా? సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ కోరిన వైఎస్సార్సీపీ
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ-2025 నియామకాల ప్రక్రియపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, మెగా డీఎస్సీ పేరుతో అడుగడుగునా అక్రమాలకు పాల్పడిందని వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రభుత్వ ...
నీట్ హాల్ టికెట్ కోసం విద్యార్థుల వెతలు.. ఎన్టీఏ వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం
దేశంలో అత్యంత కీలకమైన వైద్య ప్రవేశ పరీక్షగా భావించే నీట్ యూజీ–2026 పునఃపరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ విద్యార్థులకు కొత్త పరీక్షగా మారింది. కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తవాల్సిన ప్రక్రియ ...
హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా..? చెరువులో నిర్మాణాలకు అనుమతులిచ్చింది ఎవరు? అధికారులపై ధర్మాసనం ఆగ్రహం
కోర్టు ఆదేశాలు ఒకవైపు.. రాజకీయ పలుకుబడి మరోవైపు..! అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద చెరువు ఆక్రమణల వ్యవహారం ఇప్పుడు ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చింది. చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు స్పష్టంగా ...
రూ.2,500 కోట్ల ‘ఈ-స్టాంపు’ కుంభకోణం.. సీఐడీ దర్యాప్తు ఎక్కడ ఆగింది? హైకోర్టు సీరియస్, పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన రూ.2,500 కోట్ల ‘ఈ-స్టాంపు’ కుంభకోణం కేసులో దర్యాప్తు తీరు మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు ఆరోపణలు ఉన్న ఈ ...
పోర్టులా..? బార్లా..? ఏపీ తీర ప్రాంతాల భవిష్యత్తుపై మళ్లీ మొదలైన రాజకీయ పోరు
ఆంధ్రప్రదేశ్కు దాదాపు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఈ తీర ప్రాంతం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, మత్స్యకారుల జీవనోపాధికి, పర్యాటక రంగ విస్తరణకు, పారిశ్రామిక పెట్టుబడులకు బలమైన అవకాశాలను కల్పించే సంపదగా ...
రుషికొండపై అప్పట్లో ‘ప్యాలెస్’ అన్నారు.. ఇప్పుడు ‘అంతర్జాతీయ రిసార్ట్’ అంటున్నారు.. మరి ప్రజలను ఎవరు తప్పుదోవ పట్టించారు?
రుషికొండ భవనాల వ్యవహారం మళ్లీ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఒకప్పుడు ఈ భవనాలను “జగన్ వ్యక్తిగత ప్యాలెస్”, “పర్యావరణ విధ్వంసానికి ప్రతీక”, “ప్రజాధన దుర్వినియోగం” అంటూ తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ నేతలే, ...
ఓటర్ల పేర్లే మాయం చేస్తున్నారా? ఇలా కొనసాగితే జనం తిరగబడతారనే హెచ్చరికలు..!
రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, వారి కుటుంబ సభ్యులు, సానుభూతిపరుల పేర్లు ఓటరు జాబితా నుంచి మాయమవుతున్నాయంటూ వరుసగా ఆరోపణలు ...














