AP Politics
అర్ధరాత్రి పోలీసు దౌర్జన్యం?.. సీనియర్ జర్నలిస్టు కేవీ రెడ్డిని ఎత్తుకెళ్లిన ఏపీ పోలీసులు.. భార్యను ఈడ్చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలకు తాజా ఘటన మరింత బలం చేకూరుస్తోంది. తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు కేవీ రెడ్డిని అర్ధరాత్రి వేళ హైదరాబాద్లోని ఆయన నివాసంలో ...
జగన్ ఐదేళ్ల అప్పులను రెండేళ్లలోనే దాటేసిన బాబు ప్రభుత్వం..? మరో రూ.1,000 కోట్ల రుణంతో పెరుగుతున్న అప్పుల పర్వం!
“జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది” అంటూ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ ప్రభుత్వం… అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే అదే రికార్డులను బద్దలు కొట్టిందా? ఇప్పుడు రాష్ట్ర ...
ఎస్ఐఆర్ పేరుతో ఓట్లపై కత్తి..? ఒక్క ఓటు కూడా పోనివ్వొద్దు.. పార్టీ శ్రేణులకు సజ్జల అలర్ట్!
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్ఐఆర్ను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నాలు ...
“భూములపై ఇన్ని ప్రశ్నలు… సమాధానాలు ఎక్కడ?” అమరావతి రైతుల నిలదీత.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం!
అమరావతి రాజధాని భూముల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. రాజధాని కోసం వేల ఎకరాల భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు ఇప్పుడు ప్రభుత్వాన్నే నిలదీస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ఒప్పందాలు, CRDA భూములు, ...
ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర.. సమరశంఖం పూరించిన ఉద్యోగులు.. రెండో దశ ఉద్యమానికి జేఏసీ పిలుపు
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతోందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యుత్ బస్సుల (ఎలక్ట్రిక్ బస్సులు) పేరుతో ప్రభుత్వ రంగ సంస్థను ...
“నాడు–నేడు మర్చిపోయి… ‘బీరు’నే భవిష్యత్తా..? జవహర్ నుంచి పల్లా వరకు ఒకే లైన్పై టీడీపీకి ఎదురుదెబ్బ!”
ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం అందించాల్సిన అధికార పార్టీ నాయకులు… ఇప్పుడు బీరు గురించి మాట్లాడటమే ప్రాధాన్యమా..? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ...
అమరావతా… పాకిస్తానా!? ప్రశ్నిస్తే శత్రువులా… రెండో కోణం చెప్పినా నేరమా!?
అమరావతి… ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానా? లేక కొందరి అభిప్రాయాలకే పరిమితమైన ప్రత్యేక ప్రాంతమా? రాజధానిపై ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్ర వేయాలా? రైతుల బాధ గురించి మాట్లాడితే దాడులు చేయాలా? ఒకే కథనాన్ని నమ్మమని ...
సమర్థించనంటూనే వత్తాసు..! జగన్ను దూషించిన ఎమ్మెల్యేకు పవన్ గ్రీన్ సిగ్నలా? ప్రత్యర్థులపై ఎదురుదాడికి పార్టీకి పిలుపు
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ...
అయోధ్య నిధుల గోల్మాల్పై చంద్రబాబు, పవన్ ఎందుకు మౌనం? అయోధ్యకు పాదయాత్ర చేయాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్
అయోధ్య రామాలయ నిర్మాణానికి వచ్చిన రూ.వందల కోట్ల నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తీవ్ర ...
అమరావతి… అందరి రాజధానా? లేక కొందరి కోటనా?
“రాజధాని అంటే రాష్ట్ర ప్రజలందరిదీ కావాలి… కానీ అమరావతి నిజంగా అందరికీ చెందిందా?” అనే ప్రశ్న మళ్లీ రాజకీయ వేదికలపై వినిపిస్తోంది. ఒకప్పుడు మహిళా పోలీసులను అవమానించిన ఘటనలు… ఇప్పుడు విధుల్లో ఉన్న ...














