AP Politics

రెండేళ్లలో 4 లక్షల కోట్ల అప్పులు, ఎన్నికల హామీలు, జగన్ మరియు చంద్రబాబు పోలికతో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఫీచర్డ్ ఇమేజ్

రెండేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు… హామీలు ఎక్కడ? ప్రజల డబ్బుతో ఏమి చేస్తున్నారు?

భారీ అప్పులు… కానీ హామీలు గాల్లోనే? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రజలు ఎక్కువగా చర్చిస్తున్న అంశం ఒక్కటే… రెండేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ...

టీడీపీ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూముల కేటాయింపుపై కళ్యాణదుర్గం భూ లీజు వివాదాన్ని చూపించే ఫీచర్డ్ ఇమేజ్

టీడీపీ కార్యాలయాలకు కారుచౌకగా ప్రభుత్వ భూములా? నెలలోనే నాలుగు కేటాయింపులపై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భూముల కేటాయింపులు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయం నిర్మాణం కోసం అర ఎకరం ప్రభుత్వ భూమిని అత్యల్ప లీజు ...

చావనైనా చస్తాం భూములు ఇవ్వం అంటూ రాజధాని భూ సేకరణకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు

చావనైనా చస్తాం… భూములు ఇవ్వం! రాజధాని భూ సేకరణపై రైతుల ఆగ్రహం.. అధికారులపై తీవ్ర ఆరోపణలు

మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత.. “పొలాలు లాక్కోవాలంటే ముందు మా ప్రాణాలు తీయండి” అంటూ రైతుల భావోద్వేగం పరిచయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో భూ సేకరణ అంశం మరోసారి తీవ్ర చర్చకు ...

అప్పుల ఊబిలో ఆంధ్రా రైతులు – వ్యవసాయ అప్పుల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ రైతుల రుణభారాన్ని సూచించే ఫీచర్డ్ ఇమేజ్

అప్పుల ఊబిలో ఆంధ్రా రైతులు.. దేశంలోనే రెండో స్థానంలో ఏపీ!

రూ.2.69 లక్షల కోట్ల రుణభారం.. రుణమాఫీపై కేంద్రం తేల్చేసింది.. చిన్న, సన్నకారు రైతులకు నిరాశ! అప్పుల ఊబిలో ఆంధ్రా రైతులు.. దేశంలోనే రెండో స్థానంలో ఏపీ! ఆంధ్రప్రదేశ్ రైతులపై అప్పుల భారం ప్రమాదకర ...

మార్క్‌ఫెడ్ ద్వారా రూ.300 కోట్ల కొత్త అప్పు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మొత్తం మార్క్‌ఫెడ్ రుణాలు రూ.22,000 కోట్లకు చేరినట్లు సూచించే ఫీచర్డ్ ఇమేజ్.

మార్క్‌ఫెడ్‌ ద్వారా మరో రూ.300 కోట్ల అప్పు.. రూ.22 వేల కోట్ల మార్క్‌ఫెడ్ రుణాలపై విమర్శల వెల్లువ!

ప్రభుత్వ రంగ సంస్థను అప్పుల కేంద్రంగా మార్చారా? మరో రూ.300 కోట్ల రుణానికి గ్యారంటీ ఇచ్చిన ప్రభుత్వం.. మొత్తం మార్క్‌ఫెడ్ అప్పులు రూ.22 వేల కోట్లకు చేరాయన్న చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ...

ఆంధ్రప్రదేశ్‌లో మోడల్ స్కూళ్లలో విద్యార్థుల తగ్గుదలను సూచిస్తూ 972 మోడల్ స్కూళ్లు, 644 పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గిన విషయాన్ని చూపించే ఫీచర్డ్ ఇమేజ్.

మోడల్ స్కూళ్లలో భారీగా విద్యార్థుల తగ్గుదల.. రెండేళ్లలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుదేలైందా?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. రాష్ట్రంలోని 972 మోడల్ స్కూళ్లలో 644 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గినట్లు వెలుగులోకి వచ్చిన గణాంకాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. గత ...

డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా వివాదానికి సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం. పరీక్షా హాల్, ఆంధ్రప్రదేశ్ మ్యాప్, ఓఎంఆర్ షీట్, డబ్బు లావాదేవీల ప్రతీకలు మరియు అక్రమాల ఆరోపణలను సూచించే న్యూస్ థంబ్‌నెయిల్.

డీఎస్సీ–2025లో స్పోర్ట్స్ కోటా వివాదం.. అక్రమాలపై వరుస ఆరోపణలు! సీబీఐ విచారణ డిమాండ్‌తో ఉత్కంఠ

డీఎస్సీ నియామకాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ.. ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటున్న అభ్యర్థులు డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ చుట్టూ నెలకొన్న వివాదం రోజురోజుకూ రాజకీయంగా, సామాజికంగా మరింత వేడెక్కుతోంది. స్పోర్ట్స్ కోటా అమలు నుంచి ...

ఇంటింటికీ అబద్ధం – సూపర్ సిక్స్ హామీల అమలుపై టీడీపీ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్.

ఇంటింటికీ తెలుగుదేశం కాదు… ఇంటింటికీ అబద్ధమా? సూపర్ సిక్స్ హామీలపై ప్రజలే నిలదీస్తారా?

“ఇంటింటికీ తెలుగుదేశం” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం ప్రారంభిస్తున్న తెలుగుదేశం పార్టీకి, ఎన్నికల హామీలే ఇప్పుడు అతిపెద్ద సవాల్‌గా మారాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రెండేళ్ల పాలన పూర్తవుతున్నా… మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా… ఎన్నికల సమయంలో ...

నేతన్న నేస్తం పథకంపై ఫ్యాక్ట్ చెక్ – చెనేత కార్మికులకు రూ.25 వేలే ఇచ్చారనే వైరల్ ప్రచారంపై వాస్తవాలను చూపిస్తున్న ఫీచర్డ్ ఇమేజ్.

నేతన్న నేస్తంపై అబద్ధాల ప్రచారం..! బాబు సర్కార్‌ను టార్గెట్ చేస్తూ మరో ఫేక్ నేరేటివ్? అసలు నిజాలు ఇవే

నేతన్న నేస్తంపై ఫేక్ ప్రచారం? చెనేత కార్మికులకు రూ.25 వేలే ఇచ్చారా? పూర్తి ఫ్యాక్ట్ చెక్ టీడీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం కింద కేవలం రూ.25 వేలే ఇచ్చిందని, చెనేత రంగాన్ని నిర్వీర్యం ...

45 లక్షల ఓటర్ల తొలగింపుపై ఆంధ్రప్రదేశ్ SIR సర్వేకు సంబంధించిన ప్రతీకాత్మక ఫీచర్డ్ ఇమేజ్

45 లక్షల ఓట్లు ఔట్! ‘సర్’ సర్వేతో భారీ ప్రక్షాళన.. గడువు ముగిసేలోపే లక్షల పేర్లు తొలగింపు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఓటర్ల జాబితా హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఇంటింటి సర్వే ముగియగా, ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం 44,71,523 ...