AP Politics
గన్నవరం ఉండగానే అమరావతికి 4,618 ఎకరాల ఎయిర్పోర్ట్ ఎందుకు బాబు..?
అమరావతి రాజధాని చుట్టూ మరోసారి భారీ భూసేకరణ చర్చ మొదలైంది. గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయంగా లేదా విస్తరణలో భాగంగా అమరావతి ప్రాంతంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఏకంగా 4,618 ఎకరాల భూమిని ...
రుషికొండకు ఒక నీతి.. యూనిటీ మాల్కు మరో నీతా?
విశాఖపట్నం తీర అందాలకు ప్రతీకగా నిలిచే రుషికొండ చుట్టూ గత కొన్నేళ్లుగా సాగిన రాజకీయ, పర్యావరణ వివాదాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు రుషికొండపై నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు, ...
ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు పేరిట భారీ వడపోత.. పథకాల భవితవ్యంపై ఆందోళన!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం “ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు” హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించగా.. అదే ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది. ...
అప్పులు పెరిగిపోతున్నా ప్రచారానికే కోట్ల ఖర్చా?.. మహా న్యూస్కు రూ.56 లక్షల జీఓపై దుమారం!
స్వర్ణ ఆంధ్ర విజన్-2047, దీపం 2.0, ఉచిత ఇసుక తవ్వకాల ప్రచారం కోసం మహా న్యూస్ ఛానల్కు రూ.56.64 లక్షలు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ జారీ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు ...
శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణం.. పారదర్శకత పక్కనపెట్టి రాజకీయ ప్రాధాన్యతకే పెద్దపీటా?
తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించే శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గత ప్రభుత్వ కాలంలో పారదర్శక టెండర్ల ద్వారా చేపట్టిన ఆలయాల నిర్మాణాలను రద్దు ...
“ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు”.. టీడీపీపై జగన్ తీవ్ర ఆరోపణలు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి ...
NDAలో లేకపోయినా జగన్ హయాంలో భారీ గ్రాంట్లు.. మరి ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు ఎందుకు తగ్గాయి?
NDAలో భాగస్వామ్యం లేకపోయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్కు సంవత్సరానికి ₹30 వేల కోట్లకు పైగా కేంద్ర గ్రాంట్లు వచ్చాయి. కానీ అధికారిక రాష్ట్ర ఖాతాల ప్రకారం టీడీపీ కూటమి ప్రభుత్వం వరుసగా ...
చేతులెత్తేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. పేదల ఆరోగ్య భద్రత ఇక ప్రశ్నార్థకమేనా?
ఆరోగ్యశ్రీ సంక్షోభం దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రాణాధారంగా నిలిచిన ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఇప్పుడు సంక్షోభంలో పడుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాల నుంచి రావాల్సిన బకాయిలు సకాలంలో అందకపోవడంతో పలు ప్రముఖ ...
కడప ఉక్కు కర్మాగారం మళ్లీనా..? పాత హామీల జాడ ఎక్కడ..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులు ఈ నెలలోనే ప్రారంభిస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో కూడా ఇదే అంశంపై పెద్ద ఎత్తున హామీలు, ...
కర్ణాటకలో ఎకరాకు రూ.5 కోట్లు.. ఏపీలో 99 పైసలకు భూముల కేటాయింపులా..?
కర్ణాటకలో Applied Materials కు 140 ఎకరాల భూమిని రూ.780 కోట్ల విలువతో కేటాయించిన వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గతంలో వెలుగులోకి వచ్చిన “99 పైసల భూముల” వివాదాన్ని మళ్లీ చర్చలోకి తెచ్చింది. ...














