AP Politics
“మాజీ మంత్రికే ఓటు లేదు..! ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వంపై డాక్టర్ శనక్కాయల అరుణ తీవ్ర ఆగ్రహం”
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాలపై మరోసారి తీవ్ర వివాదం రాజుకుంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకురాలు డాక్టర్ శనక్కాయల అరుణకే ఓటు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 45 ఏళ్లుగా ప్రతి ...
భూమి ఇవ్వకపోతే బతకనివ్వరా?.. రాజధాని రైతులపై వేధింపుల పర్వం!
అమరావతి రాజధాని పేరుతో భూములు ఇవ్వని రైతులపై ఒత్తిడి, వేధింపులు, బలవంతపు చర్యలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. భూమి ఇవ్వకపోవడమే రైతులు చేసిన నేరంగా మారిందని, వారిని మానసికంగా, ఆర్థికంగా ...
బాబూ.. మాట తప్పారు! అంగన్వాడీల ఆగ్రహ జ్వాలలు.. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి
ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మరోసారి ప్రభుత్వంపై పోరాట బావుటా ఎగురవేశారు. “నిలబెట్టుకోలేని హామీలు ఎందుకు ఇచ్చారు? మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు?” అంటూ ...
ఉత్తిపుణ్యానికే రూ.1,111 కోట్ల భూ పందేరం? విశాఖలో విలువైన 9.39 ఎకరాలపై బాబు సర్కారు ‘పక్కా స్కెచ్’!
విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ భూములపై మరోసారి వివాదం చెలరేగింది. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.1,111 కోట్లకు పైగా ధర చేసే 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని, కేవలం రూ.199.96 కోట్ల ...
సర్.. హైజాక్! ఓటరు జాబితా సవరణను టీడీపీ హైజాక్ చేసిందా? రాష్ట్రవ్యాప్తంగా అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియ తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఓటరు జాబితా తయారీ ప్రక్రియను అధికార ...
బతికొచ్చిన మత్స్యకారుడిని ఎందుకు పట్టించుకోలేదు?.. జగన్ ప్రశ్నతో ప్రభుత్వంపై విమర్శలు
రూ.50 లక్షల పడవ మునిగింది.. బతికొచ్చిన చిన్నాకు సాయం ఏది?.. ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్ విశాఖ సముద్రంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోగా, ప్రాణాలతో బయటపడిన ...
ఫ్యాక్ట్ చెక్: ప్రశ్ని రావణ్ను వైసీపీ వ్యక్తిగా చిత్రీకరించిన సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజమెంత?
🔴 FAKE CLAIM (తప్పుడు ప్రచారం) నంద్యాల జిల్లా బనగానపల్లె సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… “పురాణాలను దూషించిన, రాముడు-సీతపై అనుచితంగా మాట్లాడిన, తీవ్రవాదాన్ని సమర్థించిన రావణ్ అనే వ్యక్తికి వైసీపీ అండగా ...
పట్టిసీమతో రాష్ట్రాన్ని కాపాడామంటున్న టీడీపీ.. అయితే ₹1,900 కోట్ల ప్రాజెక్టుతో నిజంగా రైతులకు ఉపయోగపడింది ఎంత? లెక్కలు తెరపైకి!
పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గోదావరి వరదల నేపథ్యంలో టీడీపీ, జనసేన సోషల్ మీడియా వేదికల్లో “జగన్ ప్రభుత్వ హయాంలో కూడా పట్టిసీమ ద్వారానే ...
రామాయపట్నం పోర్టును రాసిచ్చేస్తున్నారా?.. రూ.5 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని రూ.1,500 కోట్లకే ప్రైవేట్ పరం!
ప్రజాధనంతో నిర్మించిన భారీ మౌలిక సదుపాయాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నారనే ఆరోపణలతో రామాయపట్నం పోర్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపు రూ.4,929 కోట్ల విలువైన పోర్టును కేవలం ...













