AP Politics
అమరావతి అప్పుల పద్దు ఇదేనా? రూ.41,187 కోట్ల అప్పులు.. రూ.14,050 కోట్లు CRDAకి.. బిల్లులు, అడ్వాన్సులు, కన్సల్టెన్సీలపై సంచలన లెక్కలు!
రెండేళ్లలో అమరావతికి రూ.41,187 కోట్ల అప్పులు.. నిధుల వినియోగంపై ప్రభుత్వ లెక్కలే ఎన్నో ప్రశ్నలు! అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. కానీ ఆ అప్పులకు తగ్గట్టుగా పనులు ...
భారతి సిమెంట్స్పై సర్కార్ కక్ష సాధింపా? మూడు రోజులుగా ప్లాంట్లో కలకలం.. హైకోర్టు గడప తొక్కిన యాజమాన్యం
పోలీసులు, పాలనా యంత్రాంగం తీరుపై తీవ్ర అభ్యంతరాలు.. కంపెనీలోకి అక్రమ ప్రవేశాలతో పనులకు ఆటంకం అంటూ పిటిషన్ ఆంధ్రప్రదేశ్లో భారతి సిమెంట్స్ వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. తమ కంపెనీ కార్యకలాపాలను అడ్డుకునేలా ...
తొక్కిసలాట జరిగితే జగన్కు ప్రమాదమా? భద్రతను గాలికొదిలిన పోలీసులపై వైఎస్సార్సీపీ సంచలన ఆరోపణలు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా ఏర్పాట్లు పూర్తిగా విఫలమయ్యాయని వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. హైసెక్యూరిటీ కేటగిరీలో ఉన్న నేతకు కల్పించాల్సిన రక్షణను ఉద్దేశపూర్వకంగానే ...
డామిట్… కథ అడ్డం తిరిగింది! ఆరోగ్యశ్రీ ప్రొసీజర్ల కోతపై గుట్టు రట్టవడంతో ప్లేట్ ఫిరాయించిన బాబు సర్కార్?
ఆరోగ్యశ్రీ పథకంలో వేలాది ప్రొసీజర్లకు కోత విధించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకురావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితి చేజారుతుందనే ...
జగన్ భద్రతపై కుట్ర? పోలీసుల నిర్లక్ష్యంతో అడుగడుగునా భద్రతా వైఫల్యం.. కేంద్ర హోం శాఖకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజా పర్యటనలో భద్రతా ఏర్పాట్లు పూర్తిగా విఫలమయ్యాయని వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే భద్రతను బలహీనపరిచిందని, పోలీసు ...
హిస్టారిక్ వృద్ధి అంటారా..? బీహార్ 18%.. ఏపీ కేవలం 1.97%..!
“హిస్టారిక్ వృద్ధి” అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలే షాక్ ఇచ్చాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్టు ఇప్పుడు ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది. ...
అబద్ధాల్లో ప్రోగ్రెస్? రెండేళ్ల పాలనలో హామీల ఎగవేత, అప్పుల రికార్డు, అభివృద్ధిపై ప్రశ్నల వర్షం.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు
“ముని శాపం.. మరేం చేస్తాం?” అంటూ ప్రజల ముందుకు వచ్చి, ఇప్పుడు “అబద్ధాల్లో ప్రోగ్రెస్” తప్ప మరేదీ లేదంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విడుదల ...
పవిత్ర గిరిజన నృత్యాలతో ప్రచారార్భాటమా? మోదీ పర్యటనలో చంద్రబాబు సర్కార్పై దేశవ్యాప్తంగా విమర్శల దుమారం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్వహించిన భారీ స్వాగత కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గిరిజనుల పవిత్ర సంప్రదాయ నృత్యాలను అధికారిక ప్రభుత్వ ఈవెంట్లో ...














