AP Politics
ప్రజలకు దూరమవుతున్న విద్య, వైద్యం, రవాణా… ఈ మార్పుల వెనుక అసలు కథ ఏంటి..?
ప్రభుత్వాలు బడులు ఎందుకు నడుపుతాయి..?ఎందుకు ఆసుపత్రులను నిర్వహిస్తాయి..?ఎందుకు రవాణా వ్యవస్థలను తమ ఆధీనంలో ఉంచుకుంటాయి..? దీనికి ఒక ముఖ్యమైన సామాజిక కారణం ఉంది. విద్య, వైద్యం, రవాణా వంటి ప్రాథమిక అవసరాలు పూర్తిగా ...
జగన్ కట్టించిన భవనాలు నిలబడ్డాయి… మరి ‘ప్రపంచ స్థాయి’ అమరావతి ఎందుకు ఒరిగిపోతోంది..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మరోసారి నిర్మాణాల నాణ్యత అంశం హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు గత ప్రభుత్వం చేపట్టిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మెడికల్ కాలేజీలు, నాడు-నేడు పనులు, పేదల ఇళ్ల ...
సూపర్ సిక్స్ అంటే… 6 లక్షల పింఛన్లను తొలగించడమా..!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పింఛన్ల అంశం హాట్ టాపిక్గా మారింది. “సూపర్ సిక్స్” హామీల పేరుతో ప్రజలకు సంక్షేమం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు లక్షలాది మంది పింఛన్ లబ్ధిదారులను తొలగించిందనే ఆరోపణలు ...
గన్నవరం ఉండగానే అమరావతికి 4,618 ఎకరాల ఎయిర్పోర్ట్ ఎందుకు బాబు..?
అమరావతి రాజధాని చుట్టూ మరోసారి భారీ భూసేకరణ చర్చ మొదలైంది. గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయంగా లేదా విస్తరణలో భాగంగా అమరావతి ప్రాంతంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఏకంగా 4,618 ఎకరాల భూమిని ...
రుషికొండకు ఒక నీతి.. యూనిటీ మాల్కు మరో నీతా?
విశాఖపట్నం తీర అందాలకు ప్రతీకగా నిలిచే రుషికొండ చుట్టూ గత కొన్నేళ్లుగా సాగిన రాజకీయ, పర్యావరణ వివాదాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు రుషికొండపై నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు, ...
ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు పేరిట భారీ వడపోత.. పథకాల భవితవ్యంపై ఆందోళన!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం “ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు” హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించగా.. అదే ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది. ...
అప్పులు పెరిగిపోతున్నా ప్రచారానికే కోట్ల ఖర్చా?.. మహా న్యూస్కు రూ.56 లక్షల జీఓపై దుమారం!
స్వర్ణ ఆంధ్ర విజన్-2047, దీపం 2.0, ఉచిత ఇసుక తవ్వకాల ప్రచారం కోసం మహా న్యూస్ ఛానల్కు రూ.56.64 లక్షలు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ జారీ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు ...
శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణం.. పారదర్శకత పక్కనపెట్టి రాజకీయ ప్రాధాన్యతకే పెద్దపీటా?
తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించే శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గత ప్రభుత్వ కాలంలో పారదర్శక టెండర్ల ద్వారా చేపట్టిన ఆలయాల నిర్మాణాలను రద్దు ...
“ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు”.. టీడీపీపై జగన్ తీవ్ర ఆరోపణలు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి ...
NDAలో లేకపోయినా జగన్ హయాంలో భారీ గ్రాంట్లు.. మరి ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు ఎందుకు తగ్గాయి?
NDAలో భాగస్వామ్యం లేకపోయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్కు సంవత్సరానికి ₹30 వేల కోట్లకు పైగా కేంద్ర గ్రాంట్లు వచ్చాయి. కానీ అధికారిక రాష్ట్ర ఖాతాల ప్రకారం టీడీపీ కూటమి ప్రభుత్వం వరుసగా ...














