AP Politics
జగన్ 5 ఏళ్ల అప్పుకంటే.. బాబు 2 ఏళ్ల అప్పే ఎక్కువా? బయటపడిన గణాంకాలు ఏం చెబుతున్నాయి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. తాజాగా ప్రచారంలోకి వచ్చిన ఆర్థిక గణాంకాల ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం రెండేళ్ల కాలంలోనే రూ.3.47 ...
ఉచిత బస్సు పథకం ఒకవైపు.. ఆర్టీసీ చార్జీల పెంపు మరోవైపు.. ప్రజలపై రూ.300 కోట్ల భారం?
ఉచిత ప్రయాణం పేరుతో ఉపశమనం.. చార్జీల పెంపుతో అదనపు భారం? ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో, మరోవైపు ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు ...
రెండేళ్ల చంద్రబాబు వెన్నుపోటు పాలనలో… రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వ్యవసాయ సంక్షోభం!
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ రాష్ట్ర వ్యవసాయ రంగ పరిస్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు ఇచ్చిన హామీలు అమలుకాకపోవడం, సాగునీటి సమస్యలు, పంటల నష్టాలు, గిట్టుబాటు ...
రెండేళ్లలోనే కుదేలైన ప్రజారోగ్యం.. పేదల ఆరోగ్య భద్రతపై ముప్పు?
రాష్ట్ర ప్రజారోగ్య రంగంపై తీవ్ర విమర్శలు రాష్ట్రంలో రెండేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పేదలకు అందుబాటులోకి ...
రెండేళ్ల వెన్నుపోటు పాలనలో విద్యారంగం విధ్వంసం.. పేద పిల్లల భవిష్యత్తును బలి చేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం గత కొన్నేళ్లలో పెద్ద మార్పులను చూసింది. ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద, CBSE, IB వంటి సంస్కరణలతో పేద ...
చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు..
సూపర్ సిక్స్ – సూపర్ సెవెన్ వట్టి బోగస్.. అవి బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ పథకాలేనా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఇప్పుడు ...
30 మంది ఇంజనీర్ల శిక్షణకు కోట్ల ఖర్చు.. ఏపీ ట్రాన్స్కోలో ఏమి జరిగింది!?
భారీ ఖర్చులపై మొదలైన వివాదం ఆంధ్రప్రదేశ్లో ఇంజనీర్ల శిక్షణ కార్యక్రమం పేరుతో జరిగిన భారీ ఖర్చులు ఇప్పుడు రాజకీయంగా, పరిపాలనా పరంగా పెద్ద చర్చకు దారితీశాయి. కేవలం 30 మంది ఇంజనీర్లకు శిక్షణ ...
21,452 మంది మత్స్యకారులకు మొండిచేయి.. వేట నిషేధ భృతిపై పెరుగుతున్న ఆగ్రహం
21,452 మందికి మొండిచేయి? వేట నిషేధ భృతిపై పెరుగుతున్న అసంతృప్తి ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల సమస్య మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మత్స్యకారులు వేట నిషేధ భృతి, డీప్ సీ ...
మరోసారి సిద్ధార్థ్ లూథ్రాకు ప్రభుత్వ నిధులు.. రూ.44 లక్షల విడుదలపై కొత్త చర్చ
మరోసారి సిద్ధార్థ్ లూథ్రాకు ప్రభుత్వ నిధులు.. రూ.44 లక్షల విడుదలపై కొత్త చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రాకు మరోసారి భారీ మొత్తంలో ఫీజులు విడుదల చేస్తూ రెండు వేర్వేరు ...














