వైసీపీ
లోకేష్ను కాపాడేందుకే గ్రూప్–1పై కుట్రపూరిత ఆరోపణలా? సిట్ క్లీన్చిట్ నుంచి హైకోర్టు ఆదేశాల వరకు బయటపడుతున్న అసలు నిజాలు
లోకేష్ను కాపాడుకోవడానికే గ్రూప్–1పై బురదజల్లుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గ్రూప్–1 నియామకాల వ్యవహారం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈసారి ప్రశ్న కేవలం గ్రూప్–1 పరీక్షలపైనే కాదు.. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఎందుకు తెరపైకి ...
జగన్ జనజాతరకు టీడీపీనే రెడ్ కార్పెట్ వేస్తోందా? 13న కర్నూలులో అసలు సీన్ ఏంటి!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైఎస్ జగన్ జనబలం హాట్టాపిక్గా మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండేళ్లలో వివిధ కారణాలతో జగన్ అనేక పర్యటనలు చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ...
ఆంధ్రప్రదేశ్లో MSMEల అసలు కథ ఇదేనా? వైసీపీ హయాంలో పెరిగినవి.. కూటమి పాలనలో మూతపడుతున్నవా?
ఆంధ్రప్రదేశ్లో MSME రంగంపై వైసీపీ, కూటమి ప్రభుత్వాల మధ్య రాజకీయ పోరుకు ఇప్పుడు గణాంకాలు మరో ఆయుధంగా మారాయి. వైసీపీ పాలనలో MSME రంగం గణనీయంగా విస్తరించిందని ఆ పార్టీ చెబుతుండగా.. కూటమి ...
టీడీపీ ప్రచారానికి భారీ షాక్!.. జగన్ను కలిసిన దేవరపల్లి హోటల్ నిర్వాహకురాలు.. “మమ్మల్ని బెదిరించి అలా చెప్పించారు” సంచలన వ్యాఖ్యలు!
టీడీపీ ప్రచారం బట్టబయలైందా?.. జగన్ను కలిసి అసలు నిజం చెప్పిన వరలక్ష్మి కుటుంబం దేవరపల్లి ఘటనపై టీడీపీ చేపట్టిన ప్రచారానికి కొత్త మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ...
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు లోకేష్? భోగాపురంపై మాట్లాడే ముందు కుప్పం ఎయిర్పోర్ట్ గుర్తుకు రాలేదా?
“ఇది ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా!” అంటూ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఐటీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి. కానీ అదే సమయంలో సోషల్ ...
“నేరస్థులంటూ తీర్పు చెప్పే అధికారం ఏబీఎన్కా..? కోర్టులకా?”.. వెంకట కృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ వర్గాల ఫైర్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్న పార్టీ నేతలను పరామర్శించడంపై ఏబీఎన్ చానల్లో జర్నలిస్ట్ వెంకట కృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. “నేరాలు చేసి జైల్లో ఉన్నవారిని జగన్ పరామర్శిస్తున్నాడు” ...
హెరిటేజ్కు చట్టాలు వర్తించవా? స్వర్ణముఖి నది బఫర్ జోన్లో నిర్మాణాలపై వైసీపీ సంచలన ఆరోపణలు.. ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ డిమాండ్
చట్టం సామాన్యులకు ఒకలా… హెరిటేజ్కు మరోలా? ఆంధ్రప్రదేశ్లో అక్రమ నిర్మాణాలు, నదుల బఫర్ జోన్లు, ఆక్రమణలపై ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటున్న వేళ… ఇప్పుడు అదే చట్టం హెరిటేజ్ సంస్థకు కూడా వర్తిస్తుందా ...
మెగా డీఎస్సీ స్కామ్పై పార్లమెంట్లో వైసీపీ సమరభేరి.. లోక్సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానాలు.. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలను జాతీయ స్థాయిలో ప్రస్తావిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పార్లమెంట్లో పోరాటానికి దిగింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ...
భోగాపురం ఎయిర్పోర్టుపై క్రెడిట్ వార్.. ‘పునాది జగన్ వేస్తే.. ప్రచారం చంద్రబాబు చేసుకుంటున్నారా?’
భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్పై రగులుతున్న రాజకీయ పోరు.. “అంతా తానే చేశానంటున్న చంద్రబాబు.. అసలు నిజాలు ఇవే” భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా ...
‘శవ రాజకీయాలు’ ఎవరివి?.. ముద్రగడ ఘటనతో మళ్లీ రగులుతున్న రాజకీయ వివాదం.. జగన్ను లక్ష్యంగా చేసుకున్న ప్రచారమా?
ముద్రగడ పద్మనాభం కుటుంబానికి సంబంధించిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ముద్రగడ కుమార్తె తన తండ్రి భౌతికకాయాన్ని చూడకుండా అడ్డుకున్నారనే ఆరోపణలతో టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య మాటల ...














