వైసీపీ
పోర్టులా..? బార్లా..? ఏపీ తీర ప్రాంతాల భవిష్యత్తుపై మళ్లీ మొదలైన రాజకీయ పోరు
ఆంధ్రప్రదేశ్కు దాదాపు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఈ తీర ప్రాంతం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, మత్స్యకారుల జీవనోపాధికి, పర్యాటక రంగ విస్తరణకు, పారిశ్రామిక పెట్టుబడులకు బలమైన అవకాశాలను కల్పించే సంపదగా ...
రుషికొండపై అప్పట్లో ‘ప్యాలెస్’ అన్నారు.. ఇప్పుడు ‘అంతర్జాతీయ రిసార్ట్’ అంటున్నారు.. మరి ప్రజలను ఎవరు తప్పుదోవ పట్టించారు?
రుషికొండ భవనాల వ్యవహారం మళ్లీ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఒకప్పుడు ఈ భవనాలను “జగన్ వ్యక్తిగత ప్యాలెస్”, “పర్యావరణ విధ్వంసానికి ప్రతీక”, “ప్రజాధన దుర్వినియోగం” అంటూ తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ నేతలే, ...
‘ప్రిజనర్’ అంటూ జగన్పై సెటైర్లు.. మరి ఈ పనులన్నీ చేసింది ఎవరు? లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్!
“ప్రిజనర్కు విజనరీకి తేడా ఉంటుంది.. బెంగళూరులో ఉండే జగన్కు ఏం తెలుస్తుంది” అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా ...
టీడీపీకి 8 శాతం ఓట్లు పెరిగాయా..? గ్రౌండ్లో కనిపిస్తున్నది మాత్రం పూర్తి భిన్నమా!
టీడీపీకి 8 శాతం ఓటింగ్ పెరిగిందని రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్ పుల్లట చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ...
బొల్లా బ్రహ్మనాయుడుపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం? ఫ్యాక్ట్ చెక్లో వెలుగులోకి వచ్చిన అసలు నిజాలివే!
ఇటీవల మాజీ ఎమ్మెల్సీ బొల్లా బ్రహ్మనాయుడుపై కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో భారీ స్థాయిలో ఆరోపణలు ప్రచారం అయ్యాయి. హెరిటేజ్లో పనిచేసిన మాజీ ఉద్యోగుల రూ.1000 కోట్ల విలువైన భూములను కబ్జా ...
జగన్నామ మహానాడు! ట్రాక్ రికార్డు ముఖ్యం… లక్స్ – లైఫ్బాయ్ పోలికలు కావు
తెలుగుదేశం పార్టీ మహానాడు ముగిసింది. అధికార పార్టీ నాయకులు తమ రెండేళ్ల పాలన విజయాలను ప్రజల ముందు ఉంచుతారని చాలామంది ఆశించారు. కానీ మహానాడు వేదికపై జరిగిన ప్రసంగాలను గమనిస్తే, ప్రభుత్వ ఘనతల ...
రెండేళ్ల వెన్నుపోటు పాలనకు… ఐదేళ్ల సంక్షేమ పాలనకు మధ్య తేడా ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చ సంక్షేమ పాలన గురించే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లు, గణాంకాలు ఒక విషయాన్ని బలంగా చెబుతున్నాయి —“జగన్ హయాంలో ప్రజలకు నేరుగా లబ్ధి కనిపించింది… ...
వెన్నుపోటుకు రెండేళ్లు.. జగన్ బుక్లెట్లో 13 సంచలన ఆరోపణలు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన “వెన్నుపోటుకు రెండేళ్లు” బుక్లెట్ తీవ్ర చర్చకు దారితీసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అమరావతి భూముల వ్యవహారం, ఇన్సైడర్ ట్రేడింగ్, కార్యకర్తల ...
కేంద్ర నిఘా వర్గాల పేరుతో పవన్ వ్యాఖ్యలు.. అధికారిక లెక్కలు ఏమంటున్నాయి?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మహిళల భద్రత, అక్రమ రవాణా అంశం తీవ్ర చర్చకు దారితీసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో “కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పాయి.. 30 వేల మంది ...
“కుప్పానికే అభివృద్ధి తీసుకురాలేని నాయకుడు.. రాష్ట్రానికి సంపద సృష్టిస్తానంటే ప్రజలు ఎలా నమ్మాలి?” వైరల్ అవుతున్న గణాంకాలపై రాజకీయ రగడ!
కుప్పం vs పులివెందుల అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కుప్పం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పర్ క్యాపిటా ఇన్కమ్ (PCI) ...














