ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
వాన్పిక్ కేసులో ఈడీకి భారీ షాక్.. జగన్పై ‘క్విడ్ ప్రో కో’ కథనం కోర్టులో కూలిపోయిందా?
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో నాడు నడిపించిన క్విడ్ ప్రో కో, మనీలాండరింగ్ ఆరోపణలకు తెలంగాణ హైకోర్టు తీర్పు మరో కీలక మలుపుగా మారింది. వాడరేవు-నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ ...
ఆక్వాలోనూ అదే ‘నాటకం’..! రూ.4 వేల తగ్గింపు అంటూ హడావిడి.. రూ.2 వేలకే పరిమితమైన ఫీడ్ కంపెనీలు.. మరోసారి బయటపడ్డ చంద్రబాబు బండారం!
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులకు భారీ ఉపశమనం కల్పిస్తున్నామంటూ ప్రభుత్వం మరోసారి ప్రచార హడావిడి చేసింది. ఆక్వా ఫీడ్ ధరలను టన్నుకు రూ.4 వేలు తగ్గించినట్లు గురువారం ఘనంగా ప్రకటించింది. అయితే కేవలం 24 ...
అవి సర్కారు హత్యలే!
నెలరోజులుగా బిడ్డల కోసం తల్లిదండ్రుల ఆర్తనాదం.. పోలీసు వేధింపులతో యువకుడి ఆత్మహత్య.. న్యాయస్థానం జోక్యంతో బయటపడిన సంచలన వాస్తవాలు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. తమ బిడ్డలు కనిపించడం లేదని బాధిత కుటుంబాలు ...
హోటల్లో చిత్రహింసలు.. బస్టాండ్లో అనాథ శవంగా పడేశారు? సాయికృష్ణ మృతి కేసులో సంచలన ఆరోపణలు
సాయికృష్ణది లాకప్ డెత్ కాదు.. పక్కా ప్రీ-ప్లాన్డ్ మర్డర్ అని జైభీమ్ భారత్ పార్టీ సంచలన ఆరోపణ కృష్ణలంకకు చెందిన యువకుడు సాయికృష్ణ మృతి కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ...
గోదావరి పుష్కరాల్లో వేల కోట్ల ఖర్చు.. ఎమ్మెల్యేల కోటా ఘాట్ల పేరుతో ప్రజాధనానికి గండి పడిందా?
గోదావరి పుష్కరాలు అంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటాయి. అయితే ఇప్పుడు అదే పుష్కరాల ఖర్చు ...
ఒక తల్లి రోదనను విననివారు… ఒక నాయకుడి అడుగుతో ఎందుకు మేల్కొన్నారు?
ఒక యువకుడు కనిపించకుండా పోయాడు. అతను ఎక్కడ ఉన్నాడు? బ్రతికి ఉన్నాడా? లేక మరణించాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకక, ఓ తల్లి రోజుల తరబడి గుండెలవిసేలా రోదించింది. తన కుమారుడిని ఒక్కసారి ...
మురళీమోహన్ మళ్లీ అదే ఆరోపణలు.. వైఎస్ నిజంగా తిరుమల 7 కొండలను 2 కొండలుగా మార్చారా? రికార్డులు ఏమంటున్నాయి?
85 ఏళ్ల వయసులోనూ తన ఫిట్నెస్తో అందరినీ ఆకట్టుకునే సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్.. రాజకీయ వ్యాఖ్యల విషయంలో మాత్రం మరోసారి వివాదంలో నిలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి క్రిస్టియన్ కాబట్టి తిరుమల ...
పీ–4 పేరుతో కోట్ల ఖర్చు.. పేదరిక నిర్మూలన కంటే ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యమా?
పేద కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పీ–4 (P4) కార్యక్రమం, ఇప్పుడు భారీ ఖర్చుల కారణంగా వివాదాల కేంద్రంగా మారింది. పేదలకు ప్రత్యక్షంగా ఎంత ...
సాయికృష్ణ లాకప్డెత్పై జగన్ ఆగ్రహం: ‘ఇది ఒక్క సీఐ నేరం కాదు.. పోలీసు వ్యవస్థ చేసిన హత్య.. సీబీఐతో విచారణ జరపాలి’
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గిగ్ వర్కర్ గాదె సాయికృష్ణ లాకప్డెత్ ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం ...
హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా..? చెరువులో నిర్మాణాలకు అనుమతులిచ్చింది ఎవరు? అధికారులపై ధర్మాసనం ఆగ్రహం
కోర్టు ఆదేశాలు ఒకవైపు.. రాజకీయ పలుకుబడి మరోవైపు..! అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద చెరువు ఆక్రమణల వ్యవహారం ఇప్పుడు ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చింది. చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు స్పష్టంగా ...














