ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
ఎమ్మెల్యే టికెట్ ఎర.. పేర్లు చెప్పొద్దన్న షరతు! సీఐ నాగరాజుతో డీల్ జరిగిందా?
కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకకముందే కొత్త ఆరోపణలు తెరపైకి వచ్చాయి. సీఐ నాగరాజును మాత్రమే ...
టీడీపీ బీఎల్వోగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు..? వృత్తి ధర్మం మరిచి పార్టీ కోసం పని చేయడమేనా ప్రజాస్వామ్యం?
ఇజ్జాపురం 207వ బూత్లో టీడీపీ తరఫున బీఎల్వోగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాలకు అతీతంగా, తటస్థంగా ఉండాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ రాజకీయ ...
భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత ఎవరిది..? రిబ్బన్ కటింగ్లా.. లేక మూడేళ్ల భూసేకరణ, పరిహారం, అనుమతుల పోరాటమా?
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) ఇప్పుడు రాజకీయ ఘనతల పోటీకి కేంద్రబిందువుగా మారింది. విమానాశ్రయం వద్దకు వెళ్లి రిబ్బన్లు కత్తిరించడం, సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోలు దిగడం సులభమే. కానీ వేలాది ...
కాపు యువకుడు గాదె సాయికృష్ణ మరణం.. ఎన్నికల ముందు కాపులు గుర్తొచ్చారు.. ఇప్పుడు ఎందుకు మౌనం?
ఆంధ్రప్రదేశ్లో కాపు యువకుడు గాదె సాయికృష్ణ మరణం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, స్థానికులు, వివిధ వర్గాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల ముందు కాపు ...
‘అమృత్ 2.0’ పేరుతో రూ.5,513 కోట్ల దోపిడీ? టెండర్లను గంపగుత్తగా కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు!
ప్రజలకు తాగునీరు, మురుగునీటి శుద్ధి సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘అమృత్ 2.0’ పథకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారీ వివాదానికి కేంద్రబిందువైంది. రూ.5,513.07 కోట్ల విలువైన పనులను పోటీ లేకుండా ఐదు పెద్ద కాంట్రాక్టు ...
పోలవరంలో ‘కట్టప్ప’ లూటీ! మట్టిలో రూ.350 కోట్ల దోపిడీ.. జాతీయ ప్రాజెక్టును కొల్లగొట్టిందెవరు?
దేశానికి అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ కలల ప్రాజెక్టు పోలవరం. కోట్లాది మంది రైతుల భవిష్యత్తు, రాష్ట్ర సాగునీటి అవసరాలు, అభివృద్ధి ఆశలతో ముడిపడిన ఈ జాతీయ ప్రాజెక్టు ఇప్పుడు మరో సంచలన ఆరోపణతో ...
వక్ఫ్ భూములపై పంజా..! ప్రభుత్వ కార్యాలయాల కోసం 19.14 ఎకరాల కేటాయింపుపై తీవ్ర వివాదం
ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ భూముల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారానికి దారితీసింది. వక్ఫ్బోర్డును కేవలం రబ్బర్ స్టాంప్గా మార్చి, ప్రభుత్వ అవసరాల పేరుతో ముస్లిం సమాజానికి చెందిన వక్ఫ్ ఆస్తులను ఇతర అవసరాలకు మళ్లించే ...
సుగాలి ప్రీతి కేసులో పవన్పై పార్వతి సంచలన ఆరోపణలు.. “నిందితులకు అమ్ముడుపోయారు.. కేసును నీరుగారుస్తున్నారు”
సుగాలి ప్రీతి హత్యాచార కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమార్తెకు ...
లాకప్ డెత్ సాక్షిగా హైడ్రామా..! బాధితులకు పరామర్శ.. పోలీసు బాస్కు రక్షణ కవచమా?
గుంటూరు జిల్లా నవీన్ లాకప్ డెత్ కేసు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఒకవైపు బాధిత కుటుంబ సభ్యులను పిలిపించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇస్తుండగా, మరోవైపు ...
కాపులకు బాబు ద్రోహం..! హామీలతో నమ్మించి.. నిధుల్లో శూన్యం.. కాపు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు సర్కారు: వైఎస్సార్సీపీ రాష్ట్ర కాపు నేతల ఆగ్రహం
కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కాపు నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ...














