Andhra Admin
పచ్చ మేతలకు భారీ ఉపాధి.. లేక ప్రజాధనం దోపిడీ..?
విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ పనులపై సంచలన ఆరోపణలు విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం చందులూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. సుమారు రూ.3 కోట్ల ...
బలవర్ధక బియ్యానికి బంద్..? రేషన్ వ్యవస్థలో అసలు ఆట ఇదేనా!
రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంపై ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. గత జగన్ ప్రభుత్వం పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, ఐరన్ కలిపిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ...
ఆక్వా ఫీడ్ ధరలు పెంపు.. రొయ్యల రైతులపై టీడీపీ ‘మేత’ దందా?
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులపై మరోసారి భారీ భారం పడింది. ఇప్పటికే ఎగుమతుల మందగమనం, వైరస్ ప్రభావం, విద్యుత్, డీజిల్ ధరల పెరుగుదలతో నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు ఇప్పుడు ఫీడ్ కంపెనీలు భారీ షాక్ ...
ఉత్తరాంధ్రకు విదేశీ వర్సిటీ అంటూ హడావిడి.. యూజీసీ రూల్స్తో బయటపడిన అసలు కథ!
జీఎన్యూతో ఒప్పందంపై కొత్త సందేహాలు.. అర్హతలేని వర్సిటీతోనేనా ప్రభుత్వ ప్రచారం? ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ స్థాయి ఉత్తరాంధ్ర విదేశీ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చేసిన ప్రచారం ఇప్పుడు వివాదంగా మారింది. గత ఏడాది ...
శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణం.. పారదర్శకత పక్కనపెట్టి రాజకీయ ప్రాధాన్యతకే పెద్దపీటా?
తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించే శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గత ప్రభుత్వ కాలంలో పారదర్శక టెండర్ల ద్వారా చేపట్టిన ఆలయాల నిర్మాణాలను రద్దు ...
వైద్య శాఖలో లీకుల వ్యవహారం.. టెండర్లకు ముందే సమాచారం బయటకు?
ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో మరోసారి టెండర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMSIDC) పరిధిలో జరిగే వైద్య పరికరాలు, సర్జికల్ సామగ్రి కొనుగోళ్లలో కీలక ...
కర్ణాటక కుంకీ ఏనుగుల వ్యవహారం.. ఏపీ అటవీ శాఖకు భారమైందా?
ఆంధ్రప్రదేశ్లో అడవి ఏనుగుల నియంత్రణ, కుంకీ ఆపరేషన్ల కోసం భారీ అంచనాలతో కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకీ ఏనుగుల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వాటి నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడంతో పాటు, ...
సీఎం సన్నిహితులకే ‘జాక్పాట్’నా..? రాజధాని ప్లాట్ల కేటాయింపులపై కొత్త వివాదం
అమరావతి రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ ప్లాట్ల కేటాయింపుల వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు సన్నిహితులు, టీడీపీ ప్రముఖులకు అత్యంత ప్రాధాన్య ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించారంటూ ...
కొందరిపైనే క్రమశిక్షణా..? టిడిపి-జనసేనలో ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి మరో న్యాయమా..?
టిడిపి జనసేన క్రమశిక్షణ చర్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఒకే తరహా ఆరోపణలు ఉన్నప్పటికీ కొందరిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బొలిశెట్టి, వర్మలపై వేగంగా చర్యలు ...
“ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు”.. టీడీపీపై జగన్ తీవ్ర ఆరోపణలు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి ...














