Andhra Admin
“జగన్ లింక్” అంటూ వైరల్ ప్రచారం ఫేక్..? అసలు రచయితే చెప్పిన నిజాలు ఇవే..!
సోషల్ మీడియాలో “YS Jagan Fake Propaganda” పేరుతో వైరల్ అవుతున్న డాక్యుమెంటరీ ప్రచారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.వైఎస్ జగన్పై వైరల్ అయిన డాక్యుమెంటరీ ప్రచారం ఫేక్ అంటూ రచయిత ఉడుముల సుధాకర్ ...
తిరుపతిలో భారీ భూ దందా..? ₹1,100 కోట్ల భూమిని కేవలం ₹20 కోట్లకే అప్పగించారా..?
పర్యాటక అభివృద్ధి ముసుగులో ప్రభుత్వ భూముల కేటాయింపుపై తీవ్ర వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ భూ వివాదం తిరుపతి వన్ భూ దందా ,ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు ...
జగన్ పాలనలో అభివృద్ధి లేదన్న వాళ్లకు… ఈ పెట్టుబడుల లెక్కలు సమాధానం కావా..?
“జగన్ పాలనలో పెట్టుబడులు కేవలం ప్రచారమే” అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సమయంలో… ఇప్పుడు బయటకు వస్తున్న గణాంకాలు మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. “జగన్ పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదు… పెట్టుబడిదారులు ...
అమరావతి ముళ్ల కంపల కోసం కోట్ల వర్షం..! అప్పుల ఏపీలో ఇది ప్రజాధన దుర్వినియోగమా..?
“అమరావతి ముళ్ల కంపలు” తొలగింపుకు కోట్ల రూపాయల ఖర్చు ప్రతిపాదనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీకి మరో భారమా..? 22 నెలల్లో సుమారు 3.60 ...
విశాఖను ఎవరు కబ్జా చేస్తున్నారు..? పరిపాలనా రాజధాని పేరుతో బయటపడుతున్న అసలు కథ
విశాఖపట్నం పేరు వినిపించినప్పుడల్లా ఇప్పుడు అభివృద్ధి కంటే ఎక్కువగా రాజకీయ ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు “విశాఖ మునిగిపోతుంది”, “పరిపాలనా రాజధానికి పనికిరాదు” అంటూ ప్రచారం చేసిన వారే… ఇప్పుడు అదే నగరంలో వేల ...
“తెలుగు చచ్చిపోతుంది” అన్నవాళ్లు… ఇప్పుడు ఇంగ్లీష్ కోసం పోటీ పడుతున్నారా?
జగన్ ఇంగ్లీష్ మీడియం నిర్ణయం తీసుకొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేగింది. తెలుగు భాష ప్రమాదంలో పడుతుందని , “తెలుగు భాష అంతరించిపోతుంది”, “మాతృభాషను చంపేస్తున్నారు”, “పిల్లలను సంస్కృతి నుండి దూరం ...
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న అడ్మిషన్లు.. విద్యా వ్యవస్థ మళ్లీ వెనక్కి వెళ్తోందా?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఇప్పుడు మళ్లీ పెద్ద చర్చ మొదలైంది. గత ప్రభుత్వం హయాంలో “నాడు-నేడు”, “అమ్మఒడి” వంటి పథకాలతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల ప్రవాహం పెరిగిందని అప్పట్లో అధికార వర్గాలు ...
పది ఫలితాల్లో సంచలనం వెనుక నిజం ఏమిటి..? ప్రభుత్వ సంస్కరణల ప్రభావమా!
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన అద్భుత విజయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 596 మార్కుల వంటి అత్యుత్తమ ఫలితాలు నమోదు కావడం వెనుక అసలు కారణం ఏమిటి ...
వెలగపూడిలో భూమాయాజాలం..! నారా బ్రాహ్మణి డీల్పై పెద్ద ప్రశ్నలు
అమరావతి రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో జరిగిన భూముల వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. Velagapudi Land Issue నేపథ్యంలో నారా బ్రాహ్మణి కొనుగోలు చేసిన భూములపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 🏗️ ...














