Andhra Admin
జగన్ హయాంలో ₹110 అంటూ విమర్శలు… ఇప్పుడు ₹195 దాటిన వంటనూనె ధరలపై మౌనం ఎందుకు..?
అప్పట్లో విమర్శలు… ఇప్పుడు నిశ్శబ్దమా..? ఆంధ్రప్రదేశ్లో వంటనూనె ధరలు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువయ్యాయి. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో లీటర్ వంటనూనె ₹110 దాటిందంటూ తీవ్ర విమర్శలు చేసిన నాయకులు, ఇప్పుడు ...
మహిళా రిజర్వేషన్లు పెరిగితే సరిపోతుందా… లేక మహిళలకు నిజమైన రక్షణ కావాలా?
మహిళా బిల్లుపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని వచ్చిన ప్రతిపాదన వీగిపోవడంతో అనేక మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర నిరాశ వ్యక్తం చేశాయి. ...
ప్రధాని పొదుపు మంత్రం.. ఢిల్లీలో సీఎం నివాసానికి రూ.6.50 కోట్ల విలాస హంగులు?
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టిన సమయంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రధాని కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ...
పనోరమా హిల్స్ కోసం కొండలు గుండు చేశారా…? మేధావుల మౌనం వెనుక అసలు కారణమేంటి?
విశాఖలోని పనోరమా హిల్స్ ప్రాంతం మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. అక్కడ భారీ షాపింగ్ మాల్ ఏర్పాటు కోసం కొండలను గుండు కొట్టారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ...
రుషికొండకు ఒక నీతి.. యూనిటీ మాల్కు మరో నీతా?
విశాఖపట్నం తీర అందాలకు ప్రతీకగా నిలిచే రుషికొండ చుట్టూ గత కొన్నేళ్లుగా సాగిన రాజకీయ, పర్యావరణ వివాదాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు రుషికొండపై నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు, ...
కైలాసగిరి త్రిశూలం పేరుతో ఖజానాకి త్రిశూలమేనా..? కోటిన్నర పని 6 కోట్లకు ఎలా చేరింది..?
విశాఖలో కైలాసగిరిపై నిర్మించనున్న త్రిశూలం ప్రాజెక్టు ఇప్పుడు భారీ రాజకీయ దుమారానికి కేంద్రబిందువైంది. మొదట రూ.1.5 కోట్లతో పూర్తి అవుతుందని చెప్పిన పనికి.. ఇప్పుడు రూ.6 కోట్ల వరకు ఖర్చవుతుందనే అంచనాలు వినిపిస్తుండటంతో ...
మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయా..? బాధితులనే టార్గెట్ చేస్తున్నది ఎవరు..?
మహిళా దినోత్సవం వచ్చినప్పుడు మహిళల గొప్పతనం గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. కానీ అదే సమయంలో మహిళలు అవమానానికి గురవుతున్న ఘటనలపై మాత్రం సమాజం, రాజకీయాలు, మీడియా ...
కుటుంబ నియంత్రణ వివాదం..! మన్యం జిల్లాలో వైద్యశాఖ వింతపోకడలపై దుమారం
ఆంధ్రప్రదేశ్లో కుటుంబ నియంత్రణ కూడా ఇప్పుడు ప్రభుత్వ అనుమతితోనే జరగాలా..? ఇద్దరు పిల్లలు చాలనుకునే పేద కుటుంబాన్ని బలవంతంగా మూడో బిడ్డ కోసం ఒత్తిడి చేయడం ఏ రకం పాలన..? పార్వతీపురం మన్యం ...
రైతు నడ్డి విరిచిన మద్దతు ధరలు.. పైసల పెంపుతో చేతులు దులుపుకున్న కేంద్రం!
పెరుగుతున్న ఖర్చులు.. పైసల్లోనే MSP పెంపు దేశవ్యాప్తంగా రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2026-27 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలు (MSP) రైతులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ...
ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు పేరిట భారీ వడపోత.. పథకాల భవితవ్యంపై ఆందోళన!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం “ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు” హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించగా.. అదే ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది. ...














