Andhra Admin
విశాఖ తీరం… బికినీ ఉత్సవాలా? లేక పోర్టుల అభివృద్ధా? ఏది నిజమైన విజన్?
విశాఖ తీర ప్రాంత అభివృద్ధి అంశం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. ఒకవైపు ప్రచార కార్యక్రమాలు, మరోవైపు పోర్టులు మరియు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ద్వారా వచ్చిన ఉపాధి అవకాశాలు ఇప్పుడు ...
తిరుమలలో ‘శ్రీవాణి’ టికెట్ల మాఫియా..? భక్తుల విశ్వాసాన్ని అమ్మేస్తున్నది ఎవరు!
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు పవిత్రంగా భావించే “శ్రీవాణి” ట్రస్ట్ టికెట్లలో భారీ బ్లాక్ మార్కెట్ దందా బయటపడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. శ్రీవారి ...
కొనసాగుతున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ నివాస ఖర్చులు.. మరో రూ.67 లక్షలకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నివాసానికి సంబంధించిన ఖర్చులు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. తాజాగా విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, న్యూఢిల్లీ జనపథ్లో ఉన్న సీఎం నివాసంలో మీటింగ్ హాల్ ...
2029 నాటికి రాష్ట్రం పరిస్థితి ఏంటి..? అప్పుల మధ్య మంత్రుల విదేశీ పర్యటనలపై పెరుగుతున్న అనుమానాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని చెబుతుండగా, మరోవైపు వరుసగా మంత్రుల విదేశీ పర్యటనలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా గనులు & భూగర్భశాఖ మంత్రి ...
కుప్పంలో గంగమ్మ జాతర దందా..? అన్నదానం డబ్బు టీడీపీ ఖాతాల్లోకి!
కుప్పం గంగమ్మ జాతరలో ఇప్పుడు విరాళాల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తోంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంగమ్మ తల్లి అన్నదానం పేరుతో భక్తుల నుంచి సేకరిస్తున్న డబ్బులు దేవస్థానం ...
కడప సర్కిల్ వివాదంపై నిజాలేంటి..? “వైఎస్సార్సీపీ కుట్ర” కథనాల్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి?
కడపలో సర్కిల్ పేరు మార్పు వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ ఘటనపై కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న కథనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ చెక్కు ...
మోడీ ఒక్క మాటతోనే.. మార్కెట్లు మట్టికరిపాయ్!
దేశ ప్రజలకు “పొదుపు చేయండి.. అవసరం లేని ఖర్చులు తగ్గించండి” అంటూ ప్రధాని మోడీ ఇచ్చిన సూచనలు ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితిపై పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ...
అమరావతిలో ఆర్కే కుటుంబానికి ఆరు ప్లాట్లు..? వెలుగులోకి వస్తున్న భూవివరాలు
ఏబీఎన్ ఆర్కే అమరావతి ప్లాట్లు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్టాపిక్గా మారింది. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుటుంబానికి సంబంధించిన ప్లాట్ల వివరాలు బయటకు రావడం తీవ్ర ...
భారీగా తగ్గిన విమాన సర్వీసులు.. కేంద్రంలో మంత్రి ఉన్నా ప్రయోజనం లేదా?
రాష్ట్రంలో 898 విమాన సర్వీసుల కోత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 కాలంలో విమాన సర్వీసులు గణనీయంగా తగ్గినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో సర్వీసుల సంఖ్య తగ్గిపోవడం ...
అప్పులు పెరిగిపోతున్నా ప్రచారానికే కోట్ల ఖర్చా?.. మహా న్యూస్కు రూ.56 లక్షల జీఓపై దుమారం!
స్వర్ణ ఆంధ్ర విజన్-2047, దీపం 2.0, ఉచిత ఇసుక తవ్వకాల ప్రచారం కోసం మహా న్యూస్ ఛానల్కు రూ.56.64 లక్షలు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ జారీ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు ...














