Andhra Admin
తిరుపతిలో మరో భూ కబ్జా వివాదం.. “టీడీపీ ఇన్చార్జే మా స్థలం కబ్జా చేశారు”.. మహిళా కార్యకర్త సంచలన ఆరోపణలు
తిరుపతిలో మరోసారి భూ కబ్జా ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అధికార టీడీపీకి చెందిన మహిళా కార్యకర్తే పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ...
నిందితులే పాలకులైతే నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యమేనా? చంద్రబాబు, నారాయణ, రవీంద్ర కేసులను సీబీఐ–ఈడీకి అప్పగించాలంటూ హైకోర్టులో సంచలన అఫిడవిట్
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన పలు ఆర్థిక కుంభకోణాల దర్యాప్తుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ నేత రవీంద్ర తదితరులకు సంబంధించిన కేసుల్లో ...
మెగా డీఎస్సీ స్కామ్పై పార్లమెంట్లో వైసీపీ సమరభేరి.. లోక్సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానాలు.. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలను జాతీయ స్థాయిలో ప్రస్తావిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పార్లమెంట్లో పోరాటానికి దిగింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ...
ఏపీలో పారిశ్రామిక రంగం కుదేలు?.. రెండేళ్లలో 4,520 MSMEలు మూత.. 48,477 ఉద్యోగాలు గల్లంతు అంటూ కేంద్రం సంచలన వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వెల్లువ, లక్షల ఉద్యోగాల సృష్టి అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించిన గణాంకాలు పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లలో రాష్ట్రంలో ...
పొగాకు రైతులకు ద్రోహం చేసిన ప్రభుత్వం.. చంద్రబాబు సర్కారుపై జగన్ పోరాట శంఖారావం
ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా, సీజన్ ...
భోగాపురం ఎయిర్పోర్టుపై క్రెడిట్ వార్.. ‘పునాది జగన్ వేస్తే.. ప్రచారం చంద్రబాబు చేసుకుంటున్నారా?’
భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్పై రగులుతున్న రాజకీయ పోరు.. “అంతా తానే చేశానంటున్న చంద్రబాబు.. అసలు నిజాలు ఇవే” భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా ...
రాళ్లతో కొట్టి వైఎస్సార్సీపీ బీఎల్ఏ నాగేశ్ హత్య.. కనగానపల్లిలో రాజకీయ ఉద్రిక్తత
కనగానపల్లిలో వైఎస్సార్సీపీ బీఎల్ఏ నాగేశ్ హత్య.. టీడీపీ నాయకులపై ఆరోపణలు, మరో యువకుడికి తీవ్ర గాయాలు అనంతపురం జిల్లా కనగానపల్లిలో వైఎస్సార్సీపీ బీఎల్ఏ నాగేశ్పై జరిగిన దాడి విషాదానికి దారితీసింది. రాళ్లతో దాడి ...
జత్వానీ కేసులో సంచలన మలుపు.. CID ఛార్జ్షీట్తో కూటమి కుట్రలు బట్టబయలు.. IPS అధికారులపై తప్పుడు ప్రచారం బయటపడిందా?
ముంబై జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీ కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో జత్వానీని వేధించారని ఆరోపిస్తూ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున రాద్దాంతం చేయగా.. ...
తిరుమలలో కలకలం.. ఆంజనేయస్వామి విగ్రహం మాయం! పవిత్ర క్షేత్రంలో భద్రత ఎక్కడ? ప్రభుత్వ పాలనపై తీవ్ర ప్రశ్నలు
దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మొదటి ఘాట్ రోడ్డులో ఏడవ మైలు వద్ద నిత్య పూజలు అందుకుంటున్న ...
“లా అండ్ ఆర్డర్ పోలీసులకు నచ్చినట్లు కాదు”.. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లా అండ్ ఆర్డర్ అనేది చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, పోలీసుల ఇష్టానుసారం నడవకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వం మారిన ...














