Andhra Admin
హెరిటేజ్కు చట్టాలు వర్తించవా? స్వర్ణముఖి నది బఫర్ జోన్లో నిర్మాణాలపై వైసీపీ సంచలన ఆరోపణలు.. ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ డిమాండ్
చట్టం సామాన్యులకు ఒకలా… హెరిటేజ్కు మరోలా? ఆంధ్రప్రదేశ్లో అక్రమ నిర్మాణాలు, నదుల బఫర్ జోన్లు, ఆక్రమణలపై ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటున్న వేళ… ఇప్పుడు అదే చట్టం హెరిటేజ్ సంస్థకు కూడా వర్తిస్తుందా ...
పవన్ కళ్యాణ్ బాబుకి ఝలక్ ఇచ్చారా? కేబినెట్కు డుమ్మా… “ఎవరికివారే యమునా తీరే” !
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మరోసారి రాజకీయ చర్చకు దారితీసిన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకాలేదు. అదే ...
హంద్రీ–నీవాలో నాసిరకం పనులకు రూ.71 కోట్ల బహుమానమా? బలుసు కంపెనీకి మరో వరం.. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు
హంద్రీ–నీవా ప్రాజెక్టులో భారీ వివాదం.. పనులు కూలినా కాంట్రాక్టర్కే కోట్ల రూపాయల లాభం! హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ కాలువ లైనింగ్ పనుల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపణలు మళ్లీ తెరపైకి ...
వరి రైతుకు వెన్నుపోటు? నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు సర్కారు.. నీళ్లు ఇవ్వలేమంటూ చేతులెత్తేసిందా?
ఖరీఫ్లో రైతులను నమ్మించి.. ఇప్పుడు ‘వరి వేయొద్దు’ అంటున్న ప్రభుత్వం! పెట్టుబడులు పెట్టిన రైతుల భవితవ్యం ఎవరిది? ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో “సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు”, “పెన్నా నుంచి పట్టిసీమ ...
భూ దందాకు గ్రీన్ సిగ్నలా? జీవో 444తో వేల ఎకరాల ప్రభుత్వ భూములపై కన్నేసిన అధికార వ్యవస్థ!
భూముల సంరక్షణ పేరుతో తెచ్చిన జీవో నెం.444 ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్రబిందువైంది. ప్రభుత్వ భూములు, 22ఏ జాబితాలో ఉన్న ఆస్తులు, దేవాదాయ, వక్ఫ్, ఏపీఐఐసీ, మారిటైమ్ సంస్థల భూముల రక్షణకు ...
బూటు కాళ్లతో తన్ని.. పిడిగుద్దులు గుద్ది.. విజయవాడలో విద్యార్థులపై పోలీసుల వీరంగం!
నీట్ పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తే ఇదేనా ప్రజాస్వామ్యం?.. చలో లోక్భవన్లో ఉద్రిక్తత.. విద్యార్థులపై విచక్షణారహిత లాఠీచార్జి నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ...
పేదల గూటిపై పబ్లిసిటీ స్టంట్..! 51 వేల మందికి పట్టాలు రద్దు చేసి.. ఇప్పుడు క్రమబద్ధీకరణ పేరుతో ప్రచారమా?
పేదలకు 3 సెంట్లు.. 2 సెంట్లు అంటూ హామీలు.. అధికారంలోకి వచ్చాక మాత్రం మరో కథ! ఆంధ్రప్రదేశ్లో పేదల సొంతింటి కల మరోసారి రాజకీయ రగడకు కేంద్రబిందువైంది. ఎన్నికల సమయంలో గ్రామాల్లో 3 ...
నీట్ పేపర్ లీక్లకు అసలు అడ్డుకట్ట వేయాలంటే ఇదే మార్గమా?
దేశంలో ప్రతి ఏడాది దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశం కోసం NEET (National Eligibility cum Entrance Test) రాస్తున్నారు. కానీ గత కొంతకాలంగా పేపర్ లీక్లు, ...
తిరుమల విగ్రహం చోరీ కేసులో సంచలన ట్విస్ట్.. దొంగగా తేలిన టీడీపీ నేత జష్వంత్!
తిరుమలలో సంచలనం సృష్టించిన ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి విగ్రహాన్ని రికవరీ చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు టీడీపీ ...
కూటమి పాలనపై పెరుగుతున్న అసంతృప్తి.. ప్రతి సమస్యకు జగన్నే ఆశ్రయిస్తున్న ప్రజలా?
న్యాయం కోసం ప్రతి వర్గం అడుగులు జగన్ వైపే.. ప్రజల ఆశగా మారిన ప్రతిపక్ష నేత? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అనేక వర్గాల ప్రజలు తమ సమస్యలకు ...














