Andhra Admin

మోడీ హెచ్చరికల తర్వాత కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు

మోడీ ఒక్క మాటతోనే.. మార్కెట్లు మట్టికరిపాయ్!

దేశ ప్రజలకు “పొదుపు చేయండి.. అవసరం లేని ఖర్చులు తగ్గించండి” అంటూ ప్రధాని మోడీ ఇచ్చిన సూచనలు ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితిపై పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ...

అమరావతి ప్లాట్ల వివాదంలో వైరల్ అవుతున్న ఏబీఎన్ ఆర్కే కుటుంబ ఫోటో

అమరావతిలో ఆర్కే కుటుంబానికి ఆరు ప్లాట్లు..? వెలుగులోకి వస్తున్న భూవివరాలు

ఏబీఎన్ ఆర్కే అమరావతి ప్లాట్లు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుటుంబానికి సంబంధించిన ప్లాట్ల వివరాలు బయటకు రావడం తీవ్ర ...

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన విమాన సర్వీసులపై గణాంకాల గ్రాఫిక్

భారీగా తగ్గిన విమాన సర్వీసులు.. కేంద్రంలో మంత్రి ఉన్నా ప్రయోజనం లేదా?

రాష్ట్రంలో 898 విమాన సర్వీసుల కోత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 కాలంలో విమాన సర్వీసులు గణనీయంగా తగ్గినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో సర్వీసుల సంఖ్య తగ్గిపోవడం ...

మహా న్యూస్‌కు రూ.56.64 లక్షలు కేటాయించిన ఏపీ ప్రభుత్వ జీఓ

అప్పులు పెరిగిపోతున్నా ప్రచారానికే కోట్ల ఖర్చా?.. మహా న్యూస్‌కు రూ.56 లక్షల జీఓపై దుమారం!

స్వర్ణ ఆంధ్ర విజన్-2047, దీపం 2.0, ఉచిత ఇసుక తవ్వకాల ప్రచారం కోసం మహా న్యూస్ ఛానల్‌కు రూ.56.64 లక్షలు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ జారీ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు ...

విజయనగరం జిల్లా చందులూరులో ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై గ్రామస్తుల ఫిర్యాదు

పచ్చ మేతలకు భారీ ఉపాధి.. లేక ప్రజాధనం దోపిడీ..?

విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ పనులపై సంచలన ఆరోపణలు విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం చందులూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. సుమారు రూ.3 కోట్ల ...

రేషన్‌ బియ్యంలో FRK నిలిపివేతపై బలవర్ధక బియ్యం అంశాన్ని చూపిస్తున్న ఫీచర్డ్‌ ఇమేజ్‌

బలవర్ధక బియ్యానికి బంద్‌..? రేషన్‌ వ్యవస్థలో అసలు ఆట ఇదేనా!

రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యంపై ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. గత జగన్‌ ప్రభుత్వం పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు విటమిన్లు, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ కలిపిన ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ ...

రొయ్యల ఫీడ్ ధరల పెంపుతో ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు

ఆక్వా ఫీడ్ ధరలు పెంపు.. రొయ్యల రైతులపై టీడీపీ ‘మేత’ దందా?

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులపై మరోసారి భారీ భారం పడింది. ఇప్పటికే ఎగుమతుల మందగమనం, వైరస్ ప్రభావం, విద్యుత్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు ఇప్పుడు ఫీడ్ కంపెనీలు భారీ షాక్ ...

యూజీసీ అర్హతలపై వివాదంలో ఉన్న ఉత్తరాంధ్ర విదేశీ వర్సిటీ ప్రాజెక్ట్

ఉత్తరాంధ్రకు విదేశీ వర్సిటీ అంటూ హడావిడి.. యూజీసీ రూల్స్‌తో బయటపడిన అసలు కథ!

జీఎన్‌యూతో ఒప్పందంపై కొత్త సందేహాలు.. అర్హతలేని వర్సిటీతోనేనా ప్రభుత్వ ప్రచారం? ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ స్థాయి ఉత్తరాంధ్ర విదేశీ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చేసిన ప్రచారం ఇప్పుడు వివాదంగా మారింది. గత ఏడాది ...

శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ వివాదానికి సంబంధించిన చిత్రం

శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణం.. పారదర్శకత పక్కనపెట్టి రాజకీయ ప్రాధాన్యతకే పెద్దపీటా?

తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించే శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గత ప్రభుత్వ కాలంలో పారదర్శక టెండర్ల ద్వారా చేపట్టిన ఆలయాల నిర్మాణాలను రద్దు ...

వైద్య శాఖ టెండర్ల లీకేజ్ వ్యవహారంపై ప్రతీకాత్మక చిత్రం

వైద్య శాఖలో లీకుల వ్యవహారం.. టెండర్లకు ముందే సమాచారం బయటకు?

ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో మరోసారి టెండర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSIDC) పరిధిలో జరిగే వైద్య పరికరాలు, సర్జికల్ సామగ్రి కొనుగోళ్లలో కీలక ...