Andhra Admin
‘విజయ’ ఎదిగితే హెరిటేజ్కు దడేనా?
రూ.1,200 కోట్ల టర్నోవర్.. 10 లక్షల లీటర్ల పాల సేకరణ లక్ష్యం.. వీరవల్లి నుంచి గన్నవరం వరకు ‘విజయ’ చుట్టూ ఎందుకీ రాజకీయం? ఒకప్పుడు ప్రాంతీయ డెయిరీగా కనిపించిన విజయ డెయిరీ ఇప్పుడు ...
హెరిటేజ్ కోసం ‘విజయ’కు ఎసరు!
చైర్మన్ రాజీనామా వెనుక అసలు కథ ఇదేనా? విజయ డెయిరీపై ‘పెద్దల’ కన్ను పడిందా? హెరిటేజ్కు లబ్ధి చేకూర్చేందుకు కృష్ణా మిల్క్ యూనియన్ను నిర్వీర్యం చేసే ఎత్తుగడ మొదలైందా? వందల కోట్ల రూపాయల ...
దిశ బిల్లుకు బాబు సర్కారు ‘డ్రాప్’.. మహిళల భద్రతపై జగన్ తెచ్చిన వ్యవస్థకు ముగింపు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లును ఉపసంహరించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించినట్లు వైఎస్సార్సీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. మహిళల ...
ఊడిగమంతా ‘హుష్’.. ఖాకీ నెత్తిపైనా ‘సర్దుబాటు’ పిడుగు! ఉద్యోగుల అసంతృప్తిని మళ్లించేందుకే ‘డైవర్షన్’ రాజకీయాలా?
ఆంధ్రప్రదేశ్లో పోలీసు శాఖలో ‘సర్దుబాటు’ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా, పరిపాలనాపరంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు గడువు ఉన్నప్పటికీ.. ఆగస్టు నెలాఖరులోగా సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలంటూ ప్రభుత్వం హడావుడి ...
భారతి సిమెంట్స్పై సర్కార్ కక్ష సాధింపా? మూడు రోజులుగా ప్లాంట్లో కలకలం.. హైకోర్టు గడప తొక్కిన యాజమాన్యం
పోలీసులు, పాలనా యంత్రాంగం తీరుపై తీవ్ర అభ్యంతరాలు.. కంపెనీలోకి అక్రమ ప్రవేశాలతో పనులకు ఆటంకం అంటూ పిటిషన్ ఆంధ్రప్రదేశ్లో భారతి సిమెంట్స్ వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. తమ కంపెనీ కార్యకలాపాలను అడ్డుకునేలా ...
అంతులేని ‘పూలింగ్’.. అమరావతి పేరుతో భూముల వేటకు బ్రేక్ ఎప్పుడు?
రాజధాని కోసం 53,748 ఎకరాలు.. స్పోర్ట్స్ సిటీకి 20,494 ఎకరాలు.. రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు మరో 2,344.12 ఎకరాలు.. ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాల పేరుతో ...
ఏపీలో శాంతిభద్రతలు ఎక్కడ? .. అమిత్ షాకు వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దిగజారిపోయాయని, కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు వ్యవస్థను, చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతో పాటు ...
విద్య.. వైద్యం ఇక ప్రైవేట్ చేతుల్లోకేనా? ‘దిశ’కు మంగళం.. భూములపై కేబినెట్ భారీ నిర్ణయాలు!
పీపీపీ ముసాయిదా బిల్లు-2026కు ఆమోదం.. ‘దిశ’ బిల్లు ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్.. టీడీపీ కార్యాలయాలకు అదనపు భూములు.. రైల్వే లైన్కు వేల ఎకరాల భూసమీకరణ.. రాజధాని భవనాల కన్సల్టెన్సీకి వందల కోట్లు ఏపీ ...
కీచక పాలనలో కీలక బిల్లు డ్రాప్.. మహిళల భద్రతకు కవచమైన ‘దిశ’ను ఎందుకు పక్కనపెట్టారు?
మహిళలకు రక్షణ కవచంలా నిలిచిన ‘దిశ’ బిల్లు ఉపసంహరణకు చంద్రబాబు సర్కారు నిర్ణయం.. జగన్ తీసుకొచ్చిన చారిత్రాత్మక వ్యవస్థకు బ్రేక్.. మహిళల భద్రతపై కూటమి ప్రభుత్వ నైజం ఇదేనా? మహిళల భద్రతకు కవచమైన ...
పోలవరంపై కేంద్రం మరోసారి బాంబు పేల్చింది.. 41.15 మీటర్లకే పరిమితం! అసలు లక్ష్యానికి చంద్రబాబు సర్కారు ఉరి?
పోలవరం రిజర్వాయర్ కాదు.. బ్యారేజే! పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక స్పష్టత ఇచ్చింది. పోలవరం నీటి నిల్వ 41.15 మీటర్లకే పరిమితమని కేంద్రం తేల్చిచెప్పింది. ఒకవైపు వేల కోట్ల రూపాయల ...














