Political News
ప్రభుత్వం హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే?
సాయికృష్ణ హత్య కేసులో రిమాండ్ రిపోర్ట్ బట్టబయలు చేసిన సంచలన అంశాలు! కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. సీఐ నాగరాజు అరెస్ట్, రిమాండ్తో ...
రూ.2,500 కోట్ల ‘ఈ-స్టాంపు’ కుంభకోణం.. సీఐడీ దర్యాప్తు ఎక్కడ ఆగింది? హైకోర్టు సీరియస్, పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన రూ.2,500 కోట్ల ‘ఈ-స్టాంపు’ కుంభకోణం కేసులో దర్యాప్తు తీరు మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు ఆరోపణలు ఉన్న ఈ ...
‘సర్’ పేరుతో ఓటర్లపై కత్తి.. 16 కోట్ల ఓట్లు తొలగించే భారీ కుట్ర జరుగుతోందా? పరకాల ప్రభాకర్ సంచలన హెచ్చరిక
దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకైన ఓటు హక్కుపై భారీ దాడి జరుగుతోందని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)’ పేరుతో దేశవ్యాప్తంగా ...
భయపెట్టే శక్తిగా మళ్లీ వైసీపీ.. రెండేళ్లలోనే కూటమికి కంటిమీద కునుకు లేకుండా చేసిన జగన్ వ్యూహం!
2024 ఎన్నికల్లో ఘోర పరాజయం.. కేవలం 11 అసెంబ్లీ సీట్లు.. రాజకీయ ప్రత్యర్థులు “వైసీపీ కథ ముగిసింది” అని ప్రకటించిన పరిస్థితి. కానీ రెండేళ్లు తిరగకముందే అదే పార్టీ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో ...
విశాఖ ఉక్కు లాభాల్లోకి వచ్చిందా?.. రూ.1,800 కోట్ల నష్టం చెబుతున్న అసలు కథ ఇదే!
విశాఖ ఉక్కును నష్టాల బారి నుంచి బయటకు తీసుకొచ్చామని, లాభాల బాట పట్టించామని అధికార కూటమి నేతలు చేస్తున్న ప్రచారం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకవైపు “లాభాల్లోకి తెచ్చాం” అని రాజకీయ ప్రకటనలు ...
LG పాలిమర్స్ బాధితులకు కోటి రూపాయలు ఇవ్వలేదన్న ప్రచారం.. G.O. 449తో బట్టబయలైన నిజాలు!
రాజకీయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక విషయం. కానీ జరిగిన చారిత్రక ఘటనలపై అధికారిక పత్రాలను పక్కనపెట్టి అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడం మరో విషయం. గత రెండు ...
చంద్రబాబు సొంత లాయర్కు రూ.82 లక్షలు.. ఉక్కు కార్మికుల కుటుంబాలకు మాత్రం న్యాయం ఎప్పుడు?
రాష్ట్ర ఖజానా నుంచి లక్షలు లాయర్కు.. బాధిత కుటుంబాలకు మాత్రం హామీలు కూడా లేవు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో (G.O.Rt.No.738, హోం శాఖ) ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చకు ...
🧨 “ఎయిర్పోర్ట్లో హత్యాయత్నం… కానీ నిజాలు దాచారా?” – ఎన్ఐఏ దర్యాప్తుపై జగన్ తరఫు సంచలన ఆరోపణలు
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసు మళ్లీ హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేసిన జాతీయ ...
₹95 లక్షలతో సింగపూర్ టూర్… ఇదేనా ప్రజా పాలన? ఖజానా ఖాళీ అన్నది డ్రామానా!
ఒకవైపు ఖజానా ఖాళీ అని ప్రభుత్వం చెబుతుంది… మరోవైపు అదే ప్రభుత్వం ₹95 లక్షలతో సింగపూర్ టూర్కు జీవో జారీ చేస్తుంది.ఇది పాలనా ప్రాధాన్యతల అసలు ముఖచిత్రమా? లేక ప్రజలను మోసం చేసే ...














