Political News
దేవాలయాల నిధులపై ప్రభుత్వం కన్ను..! ‘తల్లికి వందనం’ కోసం రూ.26.03 కోట్లు మళ్లింపు?.. టీటీడీ సహా దేవదాయ సంస్థలకు షాక్!
ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల నిధులపై మరోసారి తీవ్ర రాజకీయ వివాదం చెలరేగే పరిస్థితి కనిపిస్తోంది. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన దేవదాయ నిధులను ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్తలు ...
రామాయపట్నం పోర్టులో రూ.4,929 కోట్ల స్కామ్? ప్రజాధనంతో కట్టిన పోర్టును రూ.1,500 కోట్లకే అప్పగిస్తున్నారా? జగన్ సంచలన ఆరోపణలు
రామాయపట్నం పోర్టుపై భారీ కుంభకోణం జరుగుతోందా? మాజీ సీఎం జగన్ సంచలన ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామాయపట్నం పోర్టు చుట్టూ మరోసారి రాజకీయ దుమారం రేగింది. ప్రజల డబ్బుతో వేల కోట్ల ...
ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? మహిళపై అమానుష దాడి ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, శాంతిభద్రతల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మహిళను వివస్త్రను చేసి, ...
బద్వేలులో మరో దుశ్శాసన పర్వమా?.. వృద్ధురాలి జాకెట్ చింపివేత ఆరోపణలు.. టీడీపీ నేత అనుచరుడిపై తీవ్ర విమర్శలు
వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులో చోటుచేసుకున్న ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. 16 ఏళ్లుగా నివాసముంటున్న వృద్ధ దంపతుల ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నించారని, అడ్డుకున్న వృద్ధ మహిళపై దాడి చేసి జాకెట్ ...
హంద్రీ-నీవా లాలూ‘ఛీ’ టెండర్లు..! రూ.52.35 కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్లకు కట్టబెట్టారా?
ఆంధ్రప్రదేశ్లో హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్టు టెండర్లు మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి కేంద్రబిందువయ్యాయి. నాలుగు ప్యాకేజీల పనులను సగటున 4.83 శాతం అధిక ధరలకు కేటాయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ...
‘శవ రాజకీయాలు’ ఎవరివి?.. ముద్రగడ ఘటనతో మళ్లీ రగులుతున్న రాజకీయ వివాదం.. జగన్ను లక్ష్యంగా చేసుకున్న ప్రచారమా?
ముద్రగడ పద్మనాభం కుటుంబానికి సంబంధించిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ముద్రగడ కుమార్తె తన తండ్రి భౌతికకాయాన్ని చూడకుండా అడ్డుకున్నారనే ఆరోపణలతో టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య మాటల ...
కొనసాగుతున్న బాబు సర్కార్ అప్పులు.. ఏపీపీఎఫ్సీఎల్తో మరో రూ.2,500 కోట్ల రుణం.. విద్యుత్ సంస్థల అప్పులు రూ.34,872 కోట్లకు!
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తోందన్న విమర్శలకు మరో ఉదాహరణగా తాజా పరిణామం నిలిచింది. విద్యుత్ రంగ సంస్థల కోసం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (APPPFCL) ...
కొందరికే ‘తల్లికి వందనం’.. మిగిలిన 22.65 లక్షల మంది విద్యార్థులు ఎక్కడ..? మద్యం ఆదాయం పెంచి.. సంక్షేమానికి కోతేనా?
“అందరి తండ్రులకి ఇంధనం… కొందరి తల్లులకే వందనం..!“ ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి అర్హ ...














