Chandrababu Naidu

చంద్రబాబు పాలనలో ఖజానా ఖాళీనా? 365 రోజుల్లో 357 రోజులు RBI సౌకర్యాలపై ఆధారపడిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఖజానాలో ఉన్న నగదు నిల్వలు, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి తీసుకునే తాత్కాలిక అడ్వాన్స్‌ల వినియోగం కీలక ...

చంద్రబాబు హయాంలో పరిమితి మించి అప్పులా? జగన్ కాలంలో పరిమితి వినియోగం కాలేదా? అధికారిక లెక్కలు ఏమంటున్నాయి

రాష్ట్రాలు తీసుకునే అప్పులకు కేంద్ర ఆర్థిక సంఘం (Finance Commission) ఒక నిర్దిష్ట పరిమితిని నిర్ణయిస్తుంది. ఈ పరిమితిని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు Net Borrowing Ceiling (NBC) ను నిర్ధారిస్తుంది. ...

చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు… కాగ్ లెక్కలు ఏమి చెబుతున్నాయి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. కాగ్ (CAG) ఫైనాన్స్ అకౌంట్స్ మరియు రాష్ట్ర బడ్జెట్ గణాంకాలను ఆధారంగా తీసుకుని మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy ...

₹370 కోట్ల నిధులు… మూడు మెడికల్ కాలేజీలకు వచ్చిన డబ్బు ఎక్కడ ఖర్చైంది?

పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం 2023లో ₹370 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధుల్లో కొంత భాగం ఖర్చు ...

సంస్థలకు ఉచిత భూములు… స్వామి ఆలయానికి మాత్రం ధర? అమరావతిలో టీటీడీతో 25 ఎకరాలు కొనిపించిన చంద్రబాబు ప్రభుత్వం.

ప్రపంచంలో ఎక్కడైనా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాలు నిర్మించాలంటే భూమిని ప్రభుత్వాలు లేదా భక్తులు విరాళంగా ఇవ్వడం అనేది సాంప్రదాయం. ముంబై, చెన్నై, భువనేశ్వర్, జమ్మూ–కాశ్మీర్ వంటి అనేక ప్రాంతాల్లో కూడా ...

పోలవరం డయాఫ్రం వాల్ ధ్వంసం… టీడీపీ నిర్ణయాలే కారణమని కాగ్ నివేదికలో బట్టబయలు

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టుపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. తాజాగా విడుదలైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిగిన కీలక తప్పిదాలు బయటపడ్డాయి. ...

వెలిగొండపై క్రెడిట్ డ్రామా..? పూర్తికాకముందే అంకితం చేసి చంద్రబాబు చెప్పిన మాటల వెనక అసలు నిజం!

వెలిగొండ ప్రాజెక్టు విషయంలో అసెంబ్లీలో పెద్దఎత్తున ప్రకటనలు చేసిన చంద్రబాబు… “ప్రాజెక్టును పరుగులు పెట్టించాం, పూర్తిచేసి జాతికి అంకితం చేశాం” అని చెప్పడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. కానీ అధికారిక ...

అసెంబ్లీలో అబద్ధాలు.. గూగుల్ పేరుతో భారీ ప్రచారం… జీవోతో బట్టబయలైన డేటా సెంటర్ గిమ్మిక్కు

విశాఖలో రూ.1.25 లక్షల కోట్లతో గూగుల్ AI డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని ప్రచారం చేశారు. కానీ అధికారిక ...

“ఉన్నత విద్యకు ఉరి?.. చెల్లించామన్న రూ.2600 కోట్లు ఎక్కడ, రూ.8,900 కోట్ల బకాయిలు ఎక్కడ!”

ఉన్నత విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మరియు వసతి దీవెన నిధులపై ప్రభుత్వం చేసిన ప్రకటనలు, బడ్జెట్ కేటాయింపులు మధ్య పెద్ద తేడా కనిపిస్తోంది. రూ.2600 కోట్లు బోధనా రుసుము చెల్లించామని ప్రభుత్వం చెప్పినా, ...

దేవాలయాల పేరుతో అసెంబ్లీలో అబద్ధాలా? హెరిటేజ్ వ్యవహారంలో చంద్రబాబుపై ఆరోపణలు

ఎప్పుడూ నిజాలు చెప్పడం అలవాటు లేదనుకుంటా చంద్రబాబు గారికి అని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. దేవాలయం లాంటి పవిత్రమైన శాసనసభలో కూడా, దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయాల్లో అసత్యాలు చెప్పడం చంద్రబాబు ...