Andhra Pradesh Politics

జగన్ పాలనలో సంక్షేమం – అభివృద్ధి కలిసి ముందుకు : నీతి ఆయోగ్ ధృవీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలనలో సంక్షేమం మరియు అభివృద్ధి రెండూ సమాంతరంగా ముందుకు సాగుతున్నాయని 2023–24 రాష్ట్ర ఆర్థిక సర్వే, నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన పురోగతి ...

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పేరు విషయంలో క్రెడిట్ ఎవరిది?

నెల్లూరు జిల్లాకు పొట్టిశ్రీరాములు పేరు పెట్టడం ఒక్కసారిగా జరిగిన నిర్ణయం కాదు. ఈ అంశం మొదట రాజకీయ హామీగా ప్రారంభమై, తరువాత అసెంబ్లీలో చర్చలకు దారితీసి, చివరకు ప్రభుత్వ నిర్ణయంగా అమల్లోకి వచ్చింది. ...

డ్రగ్స్‌ కలకలం: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ ఘటనతో టీడీపీ పరువు బజారునపడిందా?

ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ హైదరాబాద్‌లో డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడిన ఘటన రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పటికే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌, నకిలీ మద్యం దందా పెరుగుతోందనే విమర్శలు ...

సీబీఐ ఎవరినో కాపాడుతోంది అన్న సునీత ఆరోపణల్లో గందరగోళం.. టైమ్‌పై పొరపాటు బయటపడింది

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై ఆయన కుమార్తె సునీత చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సీబీఐ ఎవరినో కాపాడాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై దర్యాప్తు సంస్థ ...

అప్పుల కుప్పలు.. బయటపడుతున్న బాబు సర్కారు అప్పుల లెక్కలు

రాష్ట్రంలో అప్పుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాగ్ (CAG), ఆర్‌బీఐ గణాంకాలు మరియు ప్రభుత్వ జీవోలు పరిశీలిస్తే రాష్ట్రం తీసుకున్న అప్పుల పరిమాణం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ పరిధిలో తీసుకున్న ...

డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పేరు… మోయినాబాద్ ఫార్మ్ హౌస్ రైడ్‌తో రాజకీయాల్లో సంచలనం

ఒకవైపు కల్తీ మద్యం ఘటనలు, మరోవైపు మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న అధికార తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మరో వివాదం తలెత్తింది. ఈసారి డ్రగ్స్ వినియోగం ఆరోపణలతో ఏలూరు ...

వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు చేసిన దొంగ ప్రచారం… నిజంగా ప్రాజెక్టును ముందుకు నడిపింది ఎవరు?

వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ఇటీవల కొన్ని ఆరోపణలు ప్రచారంలోకి వచ్చాయి. 2024 మార్చిలో పూర్తి కాని ప్రాజెక్టును అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతికి అంకితం చేశారని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేవలం రూ.500 ...

విద్యుత్ చార్జీలపై మరో ఫేక్ ప్రచారం… అసలు నిజం బయటపడింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపు, ట్రూ-అప్ చార్జీలపై రాజకీయ ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల వినియోగదారులపై భారీ భారం పడిందని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా, వాస్తవాలు మాత్రం పూర్తిగా ...

కుటుంబానికి బాబు కానుక.. హెరిటేజ్‌కు రూ.100 కోట్ల రాయితీలు!

ఆంధ్రప్రదేశ్‌లో పాల ఉత్పత్తుల రంగానికి సంబంధించిన ఒక ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ప్రభుత్వం భారీ రాయితీలు, సబ్సిడీలు ...

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్స్‌ప్రెస్ దోపిడీ? కాంట్రాక్ట్ విలువ అమాంతం పెంపుపై విమర్శలు

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల కాంట్రాక్ట్ విలువను ప్రభుత్వం ఒక్కసారిగా పెంచడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో అదే సేవకు తక్కువ ఖర్చుతో నిర్వహణ సాధ్యమైందని చెబుతుండగా, ఇప్పుడు ట్రిప్పుకు భారీగా ...